పవన్‌కళ్యాణ్‌గారు.. ఎర్రచందనం అక్రమరవాణాపై ఏ విచారణకైనా సిద్ధం

ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా? ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు? రాజంపేట వైసీపీ ఎంపి మిథున్‌రెడ్డి సవాల్ రాజంపేట: పవన్‌కళ్యాణ్‌గారు.. దీక్షలో ఉండి కూడా ఇంత అలవోకగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు. ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. మీరు అధికారంలో ఉన్నారు. పోలీసులు, వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడే కాదు.. పాతిక సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమరవాణాపై మీరు చేస్తున్న […]

Read More

ఏడీసీ సీఎండీగా ల‌క్ష్మీపార్థ‌సార‌థి బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి సోమ‌వారం సంస్థ ప్ర‌ధాన కార్యాల‌య‌ములో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా సంస్థ ఉన్న‌తాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆమెను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం వివిధ విభాగాల అధిప‌తుల‌తో స‌మావేశ‌మై ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలోని నిర్మాణాల ప‌రిస్థితుల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో సంస్థ ముఖ్య ఇంజినీరు సీహెచ్. ధ‌నుంజ‌య్‌, సూప‌రిండెంట్ ఇంజినీరు భాస్క‌ర్‌, సీఏవో ఉమామ‌హేశ్వ‌రి, ఉద్యాన‌వ‌న అధికారి […]

Read More

మదర్సా విద్యార్ధిని మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి

– కరిష్మా మృతి ఘటనను సూమోటోగా స్వీకరించిన ‘మహిళా కమిషన్’ – లోతైన విచారణతో నివేదికకు ఆదేశిస్తూ డీజీపీకి లేఖ – పాయకరావుపేటలో మహిళల పై దాడిచేసి వివస్త్రలను చేసిన ఘటనపై గజ్జల వెంకట లక్ష్మి సీరియస్ అమరావతి: విజయవాడ అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ లోని మదర్సా విద్యార్ధిని కరిష్మా (17) అనుమానాస్పద స్థితి మృతిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆరా తీసింది. ఆమె పోస్టుమార్టం రిపోర్టు […]

Read More

మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు?

హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు ? హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి: బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే..ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు..హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో […]

Read More

జూలై 4న ఢిల్లీ కి బాబు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 4వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనలపై కేంద్రంతో చర్చించే నిమిత్తం, ఆయన వెళ్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులతో చర్చలు జరపనున్నారు. రాష్ట్రానికి నిధులు సాధించుకునే లక్ష్యంతో ఆయన వెళ్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనా చర్చిస్తారు. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై […]

Read More

మృతులకు ఆర్మీ గౌరవ వందనం

గన్నవరం చేరుకున్న ముగ్గురు సైనికుల భౌతికకాయాలు గన్నవరం: లఢఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ముగ్గురు మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. వాస్తవాధీన రేఖ సమీపంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు లేప్కు 148 కి.మీ. దూరంలో శనివారం మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం […]

Read More

అప్పులు చూసి… జీతం వద్దని చెప్పేశా

– రెండు తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తా – మాది సాధింపుల ప్రభుత్వం కాదు… ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం • 100 శాతం గ్రామాలకు రక్షిత మంచి నీరు అందించిన రాష్ట్రం చేయడమే మా ముందున్న లక్ష్యం • గత పాలకులు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా కేంద్ర నిధులు వదిలేశారు • రుషికొండ రాజప్రాసాదం డబ్బులతో ఓ జిల్లాను అభివృద్ధి చేయొచ్చు • కాకినాడ మాఫియా స్వరూపం రాష్ట్ర […]

Read More

జవాన్ల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయండి

– మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ విజ్ఞప్తి తాడేపల్లి: లద్దాఖ్‌లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దేశ రక్షణలో వీరి సేవలు చిరస్మరణీయమన్నారు. వారి త్యాగాలు […]

Read More

ఢిల్లీ లో కొత్త చట్టం అమలు

– తొలి కేసు నమోదు న్యూ ఢిల్లీ : దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీ య నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధిని యం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయా లు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు […]

Read More

ముగ్గురు జవాన్లు మృతి పట్ల లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

– విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి: లద్దాఖ్‌ ప్రమాదంలో సాదరబోయిన నాగరాజు, సుభానా ఖాన్, ఎం. ఆర్కే రెడ్డి మృతి చెందటం బాధాకరం.వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది  

Read More