రేషన్ బియ్యం స్కామ్ లో అడ్డంగా బుక్కైన ద్వారంపూడి

అక్రమ రవాణా అంతా.. ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో మంత్రి నాదెండ్ల కాకినాడలో మకాం ద్వారంపూడి అరాచకాలు చూసి ఆశ్చర్యపోయా మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడ: రేషన్ బియ్యం స్కామ్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ స్కామ్‌లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. రెండు రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడలో మకాం వేశారు. కాకినాడ సిటీలో, పోర్టులో […]

Read More

వైసీపీ కోసం అరెస్ట్ కాదు.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం

లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా – ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతి: వైసీపీ కోసం అరెస్ట్ కాదు.. ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. “ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. మా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అడ్డగిస్తున్నారు. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు. పోలీసులు నన్ను వెళ్లద్దంటున్నారన్నారు. దీనిపై లోక్ సభ […]

Read More

ఉపాధి హామీ బకాయిలను విడుదల చేయండి

హైకోర్టు ఆదేశించినా బిల్లులివ్వలేదు – చంద్రబాబు కి రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి అమరావతి: గతంలో చేసిన ఉపాథి హామీ పనుల బకాయి బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్ సీఎం చంద్రబాబునాయుడును కోరారు. ఆ మేరకు బాబును కలిసిన ఆయన.. 2018- 19 సంవత్సరంలో చేసిన ఉపాధి హామీ పనుల పాత బకాయిలను చెల్లించాలని, అలాగే ఆ బకాయిలు చెల్లించాలని అధికారులకు హైకోర్టు […]

Read More

మెగా కృష్ణారెడ్డి కంపెనీ బిల్లుల మాటేమిటి?

– మళ్లీ ‘మెగా’ మెరుపులుంటాయా? – గతంలో నవయుగ నుంచి పోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా కంపెనీ – రివర్స్ టెండర్‌లో నష్టం జరిగిందన్న నాటి విపక్షనేత చంద్రబాబు – టీడీపీని ఉతికేసిన టీవీ9,ఎన్టీవీలో మెగా భాగస్వామి – ఇప్పుడు 1458 కోట్ల పోలవరం బిల్లు పెండింగ్ – ఆగమేఘాలపై సీఎంఓకు పంపిన ఆర్ధికశాఖ అధికారిణి – గతంలో చేసిన ఆరోపణలపై విచారణ జరిపిస్తుందా? – బిల్లులు మంజూరు చేస్తారా? […]

Read More

తొలి పెన్షన్ వీరికే

మంగళగిరి : జూలై ఒకటి ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెనుమాకలో పెరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఇంటి నుంచే లాంఛనంగా ప్రారంభించనున్నారు. తండ్రి కూతుళ్ళకి మొదటి పెన్షన్ అందజేయబోతున్నారు.

Read More

మాట నిలబెట్టుకున్న బాబు

చంద్రబాబు హామీ.. మచిలీపట్నంలో తొలి పెన్షన్ అందుకోనున్న పర్వీన్ మచిలీపట్నం: ఫత్తుల్లాబాద్‌ కు చెందిన సీమా ఫర్వీన్ (21) అనే దివ్యాంగురాలు సోమవారం తొలి పెన్షన్ అందుకోనుంది. 100% వైకల్యంతో… మంచానికే పరిమితమైన సీమా ఫర్వీన్ కి గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపి వేశారు. దీనిపై ఎన్నికల ప్రచారానికి మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే […]

Read More

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏలేటి

ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు, బిజెపి నాయకులు రాథోడ్ రమేష్ హఠాన్మరణం విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉట్నూర్ కు వెళ్లి రమేష్ రాథోడ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రాథోడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం బీజేపీకి తీరని లోటని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన చేసిన […]

Read More

తెలంగాణ‌లో క్రికెట్‌కు కొత్త జోష్‌

* కొత్త స్టేడియం నిర్మాణంకు త్వ‌ర‌లో ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు * తొలి ద‌శ‌లో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు క‌ట్టేందుకు చ‌ర్య‌లు * క్రికెట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌గా మాజీ పేస‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్ నియామ‌కంపై క‌స‌ర‌త్తు * పెండింగ్ ఆడిట్ల‌కు మోక్షం * బీసీసీఐ నుంచి నిధుల రాక‌కు లైన్‌క్లియ‌ర్‌ * ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజ‌న్ ప్రారంభం * మ‌హిళ‌ల లీగ్ క్రికెట్‌కు రూట్ […]

Read More

పాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం

– అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్ పదవీ విరమణ సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం అని, ఈ శాఖ రూపొందించే గణాంకాలు, క్షేత్ర స్థాయి సర్వేలు రాష్ట్ర పాలనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ లోని […]

Read More

ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకం

శక్తివంతమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి ఇది మంచి వేదిక సాంకేతికత అభివృద్ధికి హైదరాబాద్ కేంద్ర బిందువు మోదీ నాయకత్వంలో దేశ గతిని మార్చే సంస్కరణలు – కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తాజ్ కృష్ణలో జరిగిన వాణిజ్య వ్యాపార వేత్తల ఆత్మీయ సదస్సులో మంత్రి పీయుష్ గోయల్ తో కలిసిపాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: భారత్ ను మళ్లీ విశ్వగురుగా మార్చేందుకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకమని కేంద్రమంత్రి […]

Read More