– అయోధ్య ఆలయంలో నీరు నిలిచిపోయిందంటూ వచ్చిన వార్తపై నృపేంద్ర మిశ్రా క్లారిటీ అయోధ్య: అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా రామమందిరంలో నీరు నిలిచిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రాణప్రతిష్ట వేడుక నాటికి మొదటి అంతస్తు మాత్రమే పూర్తయి సిద్ధంగా ఉండగా, రెండవ, మూడవ అంతస్తులు నిర్మాణంలో ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వాస్తవాలు తెలియజేస్తూ కింద తెలిపిన […]
Read Moreఆలస్యమైనా..అర్హులకు మాత్రమే ‘రైతు భరోసా’
పథకాల్లో ప్రజాధనం వృధాకానీయం – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 గ్రామీణ నియోజకవర్గాల్లో వున్న రైతువేదికలలో , నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా , ప్రభుత్వం ప్రవేశపెట్టే ‘రైతు భరోసా’ గురించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముందుగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తమ ప్రభుత్వం […]
Read Moreరైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి? జిడిపి అధికంగా వచ్చే రంగాల పైన దృష్టి సారించాలి వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారుల తో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: గత ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏంటి.. అందుకు గల కారణాలను […]
Read Moreమట్టి, ఇసుక మాఫియాలకు తెరాస సర్కారే ఆద్యురాలు
ఇసుక పాలసీ మార్చి కోట్లు సంపాదించిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదే -పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లో కి వచ్చిన తరువాత ఇసుక పాలసీని మార్చి బి ఆర్ ఎస్ నాయకులు కోట్లు సంపాదించుకున్నారని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది ఇనుముల సతీష్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం […]
Read Moreఅవును జగన్.. పైన దేవుడున్నాడు!
– దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది కాదా?! సిఆర్డీయే చట్టాన్ని రద్దు చేద్దామని వైకాపా ప్రయత్నించింది. ఆ చట్టం రూల్స్తోనే నిర్మాణం దశలోని వైకాపా పార్టీ ఆఫీసు కూల్చబడింది. పొన్నవోలు సుధాకర్ను పంపించారు హైకోర్టుకు. నిర్మాణంలో వున్న మా వైకాపా పార్టీ ఆఫీసును కూల్చకండి అంటూ.. ప్రమాణస్వీకారం రోజు, నిన్న. స్టే ఇవ్వలేదు. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోర్టు సెలవిచ్చింది. కానీ పొన్నవోలు తాజాగా ప్రెస్మీట్ పెట్టి రాజకీయంగా దీనిని […]
Read Moreపార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు
మొన్నటి ఎన్నికలను సవాల్ గా తీసుకుని కార్యకర్తలు, నేతలు పార్టీని విజయతీరానికి చేర్చారు కార్యకర్తలు బలంగా ఉంటేనే…పార్టీ బలంగా ఉంటుంది…వారిని గౌరవిస్తాం కార్యకర్తలను వేధించిన వారికి, అక్రమార్కులకు టీడీపీలోకి నో ఎంట్రీ బీసీ నేతలనే పార్టీ అధ్యక్షులుగా, స్పీకర్ గా ఎన్నుకున్నాం – పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన […]
Read Moreబీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి
* కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఢిల్లీ: 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని […]
Read Moreరక్షణ శాఖ భూమలు బదలాయించండి
* వరంగల్ సైనిక స్కూల్ అనుమతులు పునరుద్ధరించండి * రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఢిల్లీ : హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]
Read Moreతెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు
తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఆశించాను శ్రీశైలం హైడల్ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి సమీక్ష శ్రీశైలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శ్రీశైలం: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, బ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. […]
Read Moreఈశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే అంశం నిందితులను ఇప్పటికే రిమాండ్ చేశారు.. పూర్తి సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకుంటాం ఈశ్వరమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది, ఆదుకుంటుంది మంత్రి జూపల్లితో కలిసి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నాగర్ కర్నూలు జిల్లా, […]
Read More