మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తా

– మంత్రి నారా లోకేష్‌ వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటా.ఈసారి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ట్రాలకు తీవ్రమైన పోటీ ఇస్తుంది.ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షించడానికి, రాష్ట్రం నుంచి వలస వెళ్లాల్సి వచ్చిన మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నేను 2019లో వదిలి పెట్టిన చోటు నుండే పనిని తిరిగి ప్రారంభిస్తా.

Read More

ఉల్లి రేటుకు రెక్కలు

దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులు పెరుగుతున్న ఉల్లి ధరలు.. కొనే ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.. దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్ర గామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు వంటి పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధరలు 30 […]

Read More

త..త..త..త.. హోంమంత్రి!

– సబిత, సుచరిత, వనిత, అనితకు పట్టం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఒక్కోసారి కాకతాళీయంగా జరిగే కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్రమైన అనుభవమిది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుత ప్రయోగం చేశారు. దివంగత ఇంద్రారెడ్డి భార్య సబితకు హోంమంత్రి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే ఒక మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన తొలి […]

Read More

ముర్ము, కిషన్ రెడ్డితో విద్యాసాగర్ భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి, త్వరలో హైదెరాబాదులో జరుగబోయే ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ని కోరారు.

Read More

ప్రజల సమక్షంలో ఫైళ్లపై సంతకాలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై తొలి రోజు సంతకాలు లబ్దిదారులు, సాధారణ ప్రజల సమక్షంలో ఫైళ్లపై సంతకాలు 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం యువత నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం – సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు […]

Read More

సంస్ధాగత నిర్మాణం పై దృష్టి కేంద్రీకరించాలి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్ధాయిలో నాలుగు విభాగాలుగా సమీక్ష నిర్వహించింది. సుమారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జాతీయ సహసంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ సమక్షంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు బిజెపి శాశాన సభ్యుల తో ఒక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటి చేసిన పార్లమెంటు నియోజకవర్గాలుగా ఒక సమీక్ష అసెంభ్లీ నియోజకవర్గాలు […]

Read More

హరీశ్ కు త్వరలో నోటీసులు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖా మంత్రి, ముఖ్యమంత్రిని విచారణకు పిలుస్తామని వెల్లడించారు. జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ […]

Read More

చిత్తు చిత్తుగా ఓడించినా వైసీపీ తీరు మారలేదు

శవ రాజకీయాలకు పేటెంట్ వైసీపీదే టీడీపీ దాడులు చేస్తోందంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలి – టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు, శవ రాజకీయాల పార్టీ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..5 ఏళ్ల పాటు […]

Read More

పగ,ప్రతీకారాలతో మీ పాలన అధ్వానం

– రేవంత్‌రెడ్డిగారూ.. మీ పాలన అధ్వానం – తెలంగాణ సీఎ, రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ బహిరంగలేఖ హైదరాబాద్: నిత్యం పగ-ప్రతీకారాలతో రేవంత్‌రెడ్డి పాలన అధ్వానంగా మారిందని బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసులు, విచారణలతో కేసీఆర్‌ను వేధిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. సీఎంకు దాసోజు రాసిన బహిరంగలేఖ ఇదీ.. బహిరంగ లేఖ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.. పగ ప్రతీకార […]

Read More

త్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల

– ఆ అధికారులతో జాగ్రత్త – ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం – మంత్రులదే కీలక బాధ్యత – రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి – మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక అమరావతి: ‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అన్నారు.శాఖలవారీ శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందుంచుదామని ఆయన అన్నారు. ‘శాఖల్లో దస్త్రాలు ఎలా […]

Read More