జూన్‌ 4 కూటమి విజయోత్సవాలకు సిద్ధం కండి

వైసీపీ గెలుపు ప్రకటనలు మేకపోతు గాంభీర్యమే దాని పతనాన్ని చూసేందుకు దేశం ఎదురుచూస్తోంది కూటమి విజయంలో జనసేనదే కీలకపాత్ర పూర్తిస్థాయిలో బదిలీ అయిన జనసేన ఓట్లు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి విజయవాడ, మహానాడు : వైసీపీ ప్రభుత్వ పతనాన్ని, ఘోర ఓటమిని చూడటం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. […]

Read More

ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బర్‌

ఇరాన్‌: ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌ నియమి తులయ్యా రు. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్య క్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్య క్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడిరచారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు […]

Read More

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇకలేరు

ధ్రువీకరించిన అధికారిక మీడియా హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి రెన్క్యూ బృందాలు మీడియాకు ఫొటోల విడుదల ఇరాన్‌: హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఈ విషయాన్ని అధికారిక మీడియా ధ్రువీకరించింది. తూర్పు అజర్‌బ్కెజాన్‌ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అయితే భారీవర్షం, గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ వారిని […]

Read More

ఏసీబీ వలలో కమలాపూర్‌ తహసీల్దార్‌

రైతు దగ్గర లంచం తీసుకుంటూ చిక్కిన వైనం ఆమెపై గతంలోనూ పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్‌ హన్మకొండ, మహానాడు : జిల్లాలోని కమలాపూర్‌ తహసీల్దారు మాధవి రైతు దగ్గర లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. కమలాపూర్‌ మండలం కన్నూరు గ్రామం కు చెందిన రైతు కసరబోయిన గోపాల్‌ దగ్గర విరాసత్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఆమె […]

Read More

విజ్ఞాన సముపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశం

ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదు సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నరసరావుపేట :  ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదు. విజ్ఞాన సముపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సీనియర్ హైకోర్టు న్యాయవాది […]

Read More

రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సై

– సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు మంగళగిరి: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన ఎస్‌ఐ తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజా బాబుకు ప్రకాశం( డి ) కురిచేడులో ఓటు ఉంది. ఎస్‌ఐ తో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. ఎస్‌ఐ కి ఆన్లైన్లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు […]

Read More

రేవ్ పార్టీలో మంత్రి కాకాని కారు?

కాకాని పేరుతో స్టిక్కర్ నాకేం సంబంధం లేదన్న మంత్రి కాకాణి మరి ఆ స్టిక్కర్ ఎలా వచ్చింది? ఆంధ్ర-కర్నాటకలో సంచలనం సృష్టిస్తున్న రేవ్‌పార్టీ కేసు కొత్త మలుపు తిరిగింది. రేవ్‌పార్టీ తర్వాత బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లలో, ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి చెందిన కారు వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది. కారుపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి పేరుతో, స్టిక్కర్ కూడా ఉండటం మరిన్ని అనుమానాలకు తెరలేపుతున్నాయి. […]

Read More

ఎదుటివారిపై తప్పును నెట్టడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య

ఎన్నికల రోజు ఓటర్లు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి సిగ్గు లేకుండా టీడీపీపై తప్పుడు ఆరోపణలా? – జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ఒక్క వైసీపీ నేత ఉండడు. అందరూ విదేశాలు పారిపోవడం ఖాయం – మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైసీపీ నేతలు వల్లకాడు చేశారు. కొంతమంది పోలీసు అధికారులతో […]

Read More

ఇంతచేసినా.. ఇంకా వైసీపీకి ఓటేశారంటారా?

ప్రమాదకరమైన విధానాలు ఇవ్వన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసిన తర్వాత కూడా ఎవ్వరైనా వైసీపీకి ఓట్లు వేసి ఉంటారా వేసి ఉండరు ఇసుక పాలసీ – బాబు అనుకూల వర్గాలు ఇసుక దందా నడిచింది అని విమర్శలు చేశారు అది అరికట్టాలి అని అనుకోవడం తప్పుకాదు అయితే మళ్లీ అదే పని చేయటం ఎంతవరకు సమంజసం? నెలల పాటు ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల పని లేకుండా చేసి […]

Read More

ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా స్వామి భక్తి చూపిస్తున్న సీఎస్

• మీడియాపై తప్పుడు కేసులు • పోలీసు వ్యవస్థ దిగాజారేలా ప్రవర్తిస్తున్న అధికారులు • జవహర్ రెడ్డి, సీతారామాంజనేయులు, రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల డైరెక్షన్ లో అక్రమ కేసులు పెడుతున్న అధికారులు • విశాఖలో మహిళలపై జరిగిన దాడి అన్ని మీడియాల్లో వచ్చింది • కుట్రపూరితంగా నేడు డీసీపీ కనుసన్నల్లో కంచర్లపాలెం స్టేషన్ లో కేసులు పెట్టారు • అడ్డగోలు ఎఫైఆర్ లపై సిట్ దృష్టి పెట్టాలి.. వెంటనే డీజీపీ […]

Read More