4న దర్శిలో చంద్రబాబు ప్రజాగళం సభ

దర్శి, మహానాడు : ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నెల 4న ఉదయం తొమ్మిది గంటలకు చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ జరుగుతున్న ఈ సభకు వేలాదిగా తెలుగు దేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దర్శి ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, కడియాల లలిత్‌సాగర్‌, నియోజకవర్గ టీడీపీ యువనాయకుడు పమిడి రమేష్‌, దర్శి […]

Read More

జగన్‌ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలి

మరో అవకాశం ఇస్తే భవిష్యత్తు లేదు కొమెరపూడిలో కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం పాలాభిషేకాలతో స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి రూరల్‌ మండలం కొమెరపూడి గ్రామంలో బుధవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్దఎత్తున గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం […]

Read More

అవకాయ పట్టాలన్నా…ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం

ఇంతమంది మహిళలు పనిచేయడం మొదటిసారి చూస్తున్నా కష్టపడే తత్వం, పట్టుదలతో సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు భవిష్యత్తులో మంగళగిరిని ఐటీ హబ్‌గా మారుస్తాం టీడీపీ వచ్చాక నిరుద్యోగం మాట వినపడదు ఆలోచించి ఓటేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి పై కేర్‌ కంపెనీ ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి ముఖాముఖి మంగళగిరి: కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో […]

Read More

కేసీఆర్‌…దమ్ముంటే ఉస్మానియాకొచ్చి మాట్లాడు…

పదేళ్లు ఏం పీకావని మాట్లాడుతున్నావు విద్యార్థి నాయకుడు లోకేష్‌ యాదవ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, మహానాడు : ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ ముందు కేసీఆర్‌ ఓయూపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడు లోకేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మంగళవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లోకేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజు కూడా ఓయూ గురించి మాట్లాడని, ఎటువంటి అభివృద్ధి చేయని […]

Read More

జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌…వైసీపీ ఖేల్‌ ఖతమ్‌

ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయవాడ, మహానాడు : ఏపీలో జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌…వైసీపీ ఖేల్‌ ఖతమ్‌ అని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యా నించారు. భవానీపురం పార్టీ కార్యాలయంలో సుజనా సమక్షంలో పెద్దఎత్తున ముస్లింలు బీజేపీలో చేరారు. 54, 56 డివిజన్ల నుంచి గుడిశె బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడు […]

Read More

జగన్‌ రెడ్డి ఫొటోను చూస్తే గొడ్డలి గుర్తొచ్చేలా చేస్తున్నారు…

ప్రజలు చూసి భయపడాలనేది వైసీపీ లక్ష్యం – రైతులకు అండగా నిలవలేని దద్దమ్మ నాయకుడు ఎలా అవుతాడు? – అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు రానున్న కాలంలో వడ్డీతో సహా చెల్లిస్తా.. – జగన్‌ ధన దాహానికి మహిళల మాంగల్యాలు మంటగలిసిపోతున్నాయి – నాది అభివృద్ధితో కూడిన రాజకీయాలు…సైకోవి హత్యా రాజకీయాలు – మన ఆస్తులపై సైకో బొమ్మలు వేసి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు – జగన్‌ రెడ్డి ఫొటోను […]

Read More

సకల వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాగళం మేనిఫెస్టో

సంపద సృష్టితో సంక్షేమం, అభివృద్ధి చేస్తాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌…ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా రవాణా రంగలో ఉన్న డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం పంచాయతీల హక్కులు కాపాడతాం…నిధులు కేటాయిస్తాం. ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్‌ విధ్వంసం చేశారు ఎన్నికల ఫలితాలకు ముందే జగన్‌ రాజీనామా చేశారు టీడీపీ […]

Read More

వివేకా హత్యరోజు భారతి సహాయకుడితో

ఆ ఆరు నిమిషాలు అవినాష్‌ ఏం మాట్లాడారు? ఆ తరువాత సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది తర్వాత రోజు నారాసుర రక్తచరిత్ర అని ప్రచురించారు సీబీఐకి అజేయకల్లం స్టేట్‌మెంట్‌..తర్వాత ఎందుకు ప్లేటు మార్చారు ఇప్పుడు నేను, మా వాళ్లు అంటున్నారు..ఎందుకు అరెస్టు చేయలేదు ప్రజెంటేషన్‌లో అవినాష్‌ వాట్సాప్‌ యాక్టివిటీ బయటపెట్టిన సునీత ప్రజలు న్యాయం కోసం ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి పులివెందుల, మహానాడు : పులివెందులలో వివేకా […]

Read More

జనరంజకంగా టీడీపీ మేనిఫెస్టో

రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రూపకల్పన అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు దర్శి, మహానాడు  : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టో జనరం జకంగా ఉంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కూటమి మేనిఫెస్టో ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. తెలుగుదేశం గతంలో ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు జనసేన మేనిఫెస్టోలో వెల్లడిరచిన షణ్ముఖ వ్యూహం అనే […]

Read More

టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీలు

గుంటూరు, మహానాడు : టీడీపీ మేనిఫెస్టోను మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రకటించారు. వాటి లో ప్రధానమైనవి. మెగా డీఎస్సీపై తొలి సంతకం, వృద్ధాప్య పెన్షన్‌ రూ.4000, దివ్యాంగులకు రూ.6000, కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌, 100 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు పెన్షన్‌, 18` 59 ఏళ్ల మధ్య ప్రతి మహిళకు రూ.1500, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 […]

Read More