వేధిస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? ఎంతోమందికి సేవలందిస్తున్న తమపై దుష్ప్రచారమా… తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి వైసీపీ తీరుపై ఎన్ఆర్ఐ నేతల నిరసన మంగళగిరి, మహానాడు : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఎన్ఆర్ఐలను వేధిస్తూ అవమానిస్తున్న వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ ఎన్ఆర్ఐ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ సాయి మాట్లాడుతూ సేవా కార్యక్ర మాల్లో బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న ఎన్ఆర్ఐలను కించపరుస్తారా? […]
Read Moreమే 1న ఇళ్ల దగ్గరే పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి
గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూడండి తక్షణమే ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వండి రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయించాలి కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత లేఖ అమరావతి, మహానాడు : పెన్షన్దారులు ఇబ్బందిపడకుండా మే నెల 1వ తేదీనే ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీకి అవసరమై చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం […]
Read Moreగుంటూరు పశ్చిమలో వైసీపీకి భారీ షాక్
గంపగుత్తగా టీడీపీలోకి భారీగా చేరికలు డివిజన్లలో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతు న్నాయి. తాజాగా బుధవారం గుంటూరు నల్లచెరువుకు చెందిన వైసీపీ మహిళా నాయకురాలు షేక్ షంషున్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి గుంటూరు పశ్చిమ నియో జకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి కండువాలు కప్పి ఆహ్వానించారు. 25వ […]
Read Moreపేదల బియ్యం…వైసీపీ మాఫియా పరం
ఆదాయ భద్రత పథకంగా మార్చుకున్నారు సీబీఐ, ఈడీ నుంచి తప్పించుకోలేరు అవినీతి రాబంధులను జైలుకు పంపుతాం బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్, టీడీపీ, జనసేన నాయకులు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. లంకా దినకర్ మాట్లాడుతూ జగన్ కనుసన్నలలో జరిగిన బియ్యం అవినీతి రూ.50 వేల కోట్లు ఉంటుందని అంచనా అని, […]
Read Moreబీజేపీ వస్తే రాజ్యాంగం మార్పు…రిజర్వేషన్ల రద్దు
ప్రజలు ఓటుహక్కుతో మోదీకి బుద్ధిచెప్పాలి ఆయన మహానటుడు…ఎన్టీఆర్,ఏఎన్నార్ కూడా సరిపోరు తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తిరుపతి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ బుధవారం తిరుపతి నగరంలోని గాలి వీధి, నెహ్రు నగర్, దాసరి మఠం, యాదవ్ వీధి, గాంధీపురం, సత్యనారాయణపురం ఉప్పొంగి దళితవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని […]
Read Moreపడుగుపాడులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఘన స్వాగతం
కోవూరు, మహానాడు : కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని నేతాజీనగర్లో బుధవారం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు నేతాజీనగర్ వాసులు, మహిళలు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. ఆ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను స్థానికులు ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం […]
Read Moreవైఎస్సార్ను తిట్టిన బొత్స…నీకు తండ్రి సమానుడా?
విజయమ్మను సైతం అవమానించాడు.. ఆయన్ను దుమ్మెత్తిపోసిన వాళ్లకే పెద్దపీట వేశావ్ నిజమైన అభిమానులు పనికిరారా? నీ కోసం పాదయాత్ర చేసిన వారు… గొడ్డలిపోటుకు గురైన వారు ఏమీ కారు… రేపల్లె సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు రేపల్లె, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. పొద్దున పేపర్లో చూశా. బొత్స సత్యనారాయణ జగన్కి తండ్రి సమానులు […]
Read Moreరాష్ట్రాన్ని మోసగించిన జగన్ అవసరమా?
హోదా రావాలంటే జగన్ పోవాలి పోలవరం, అమరావతి కావాలంటే దిగిపోవాలి పామర్రులో పేదల భూములు నొక్కిన వ్యక్తికి ఓటేస్తారా? పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి కృష్ణా జిల్లా పామర్రు, మహానాడు : రాష్ట్రాన్ని మోసగించిన జగన్ అవసరమా? అని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం కట్టాల […]
Read Moreచిలకలూరిపేట విజయాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తా
టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అధినేత చేతుల మీదుగా బీ ఫారం చిలకలూరిపేట, మహానాడు : చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి తీరతామని టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కూటమి విజయానికి చేరువుగా వెళుతుంటే, ముఖ్యమంత్రి జగన్ ప్రతి అడుగు పరాజయం, పరాభవం వైపే పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గత ఆదివారం అనివార్య కారణాల […]
Read Moreఅరాచకం కావాలా…అభివృద్ధి కావాలా?
ఐదేళ్ల విధ్వంసానికి ముగింపు పలుకుదాం సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి అజెండా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం 31వ వార్డులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యసిద్ధి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]
Read More