టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు నామినేషన్ వినుకొండ, మహానాడు : వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జి.వి.ఆంజనేయులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్ర మంలో అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్చార్జ్ కొంజేటి నాగశ్రీను, ఉమ్మడి […]
Read Moreకోలాహలంగా నాదెండ్ల మనోహర్ నామినేషన్
తరలివచ్చిన కూటమి శ్రేణులు రాష్ట్ర ప్రయోజనాల కోసం గెలిపించాలని విజ్ఞప్తి గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు : తెనాలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ ప్రక్రియ బుధవారం కోలాహలంగా సాగింది. ఉదయం స్థానిక లింగారావు సెంటర్ నుంచి ర్యాలీ రజకచెరువు, గాంధీ చౌక్, శివాజీ చౌక్ల మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. మేళతాళాలు, తప్పెట్లు, డీజేలు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు. మార్గమధ్యలో తెనాలి మండలం […]
Read Moreఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నామినేషన్
ఖమ్మం, మహానాడు : ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బుధవారం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి వి.పి.గౌతమ్కు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు.
Read Moreకురిచేడుకు రహదారి వ్యవస్థను మెరుగుపరుస్తాం
ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తా మీ ఆదరణతో బాధ్యత పెరిగింది దర్శి ప్రజల రుణం తీర్చుకుంటా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కురిచేడు/దర్శి, మహానాడు : కురిచేడు మండలం పడమర గంగవరం, గంగదొనకొండ గ్రామాలలో బుధవారం ఉదయం దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత రోడ్లను పూర్తి చేస్తాం…మండల కేంద్రానికి రహదారి వ్యవస్థను ఏర్పా టు చేస్తామని తెలిపారు. […]
Read Moreదర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతా
అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆమె వాకర్స్తో పాటు వాకింగ్ చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. దర్శి చుట్టూ ఉన్న గ్రామాలకు నియోజక వర్గ కేంద్రమైన దర్శి పట్టణానికి […]
Read Moreమెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి నామినేషన్
మెదక్, మహానాడు : మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వెంకటేశ్వరాలయంలో స్వామి వారి చెంత నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్రావులతో పాటు మెదక్ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందన్నారు. కలెక్టర్గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ […]
Read Moreనెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి…ఇద్దరు పరిస్థితి విషమం మృతులు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వాసులు ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు మితిమీరిన వేగమే కారణంగా నిర్ధారణ నెల్లూరు జిల్లా కావలి, మహానాడు : నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు టోల్ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఏలూరు జిల్లా కొయ్యలగూ డెంకు చెందిన జ్యోతి కల్యాణి, రాజీ, కుమార్ కారులో చెన్నైలో ఇమిటేషన్ […]
Read Moreజగన్ రెడ్డి బలుపు అణిచేందుకు ప్రజలు సిద్ధం
తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేశాడు నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు జగన్ రెడ్డి కొవ్వు కరిగించాల్సిన బాధ్యత ప్రజలదే గంజాయి, డ్రగ్స్ జగన్ రెడ్డి బ్రాండ్.. ఐటీ, డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఉద్యోగాలు నా బ్రాండ్ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతోనే కూటమిగా వస్తున్నాం మద్య నిషేధం పేరుతో ఓట్లేయించుకుని మద్యం వ్యాపారం మొదలు పెట్టాడు 19 రోజులు కూటమి కోసం […]
Read Moreఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత కల్పించాలి కలెక్టరుకు నరసరావుపేట అభ్యర్థి చదలవాడ వినతి నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టరును కలిసి వినతిపత్రం అందజేశారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నా రు. రిగ్గింగ్కు పాల్పడి తెలుగుదేశం […]
Read Moreమహిళాభ్యుదయం చంద్రబాబుతోనే సాధ్యం
కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ పిలుపు పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మహాశక్తి ప్రతినిధులతో మంగళవారం టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని తెలిపారు. నాడు ఎన్టీఆర్ మహిళలకు విద్యలో రిజర్వేషన్లు, ప్రత్యేక యూనివర్శిటీ, ఆస్తిలో వాటా కల్పించారు. చంద్రబాబు వచ్చాక రాజకీయాల్లో […]
Read More