వచ్చే ఐదేళ్లు నగరంలో తాగునీటి సమస్య ఉండదు

వైసీపీ నాయకుల మేతతో ప్రజలు విసిగిపోయారు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిధులు బొక్కారు నెలవారీ వసూళ్లలో ‘విడదల’ అవినీతి పర్వం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం గుంటూరు, మహానాడు: గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజలకు రాబోయే ఐదేళ్లలో నీటి సమస్య ఉండదు. ఇది పెమ్మసాని హామీ. సాధారణంగా పదేళ్లలో రావాల్సిన వ్యతిరేకతను రజనీ మూడేళ్లలోనే మూట గట్టుకున్నారు. అందుకే నియోజకవర్గం నుంచి […]

Read More

నాయీ బ్రాహ్మణులకు దేవాలయ పాలకవర్గాల్లో అవకాశం!

మున్సిపల్ కాంప్లెక్సుల్లో షాపులు కేటాయిస్తాం నాయీ బ్రాహ్మణులకు యువనేత నారా లోకేష్ భరోసా అమరావతి: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల పాలకవర్గాల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామని యువనేత నారాలోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నాయి బ్రాహ్మణులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మున్సిపల్ కాంప్లెక్స్ లలో నాయిబ్రాహ్మణులకు కొన్నిషాపులు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. దేవాలయాల్లో క్షురకులుగా నాయిబ్రాహ్మణులను మాత్రమే నియమించే విషయమై గత […]

Read More

వంద రోజుల్లో గంజాయిని కూకటివేళ్లతో పెకలిస్తాం

మంగళగిరి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికే వచ్చా! ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు కట్టి తాళాలు అందిస్తా మంగళగిరి రచ్చబండసభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: 2019లో ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచింది, ఓడిపోయాక ఇక్కడి ప్రజల మనసు గెలిచేందుకు అహర్నిశలు కృషిచేశా, మంగళగిరి సొంతమని భావించి ప్రజల జీవితాల్లో మార్పుతేవడానికే వచ్చానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పార్కురోడ్డు, టిప్పర్లబజార్, నవులూరులో […]

Read More

నిఘా దళపతి పీఎస్సార్, బెజవాడ సీపీ తాతా పై బదిలీ వేటు

ఇద్దరు ఐపిఎస్‌లపై ఈ సీ’రియస్ నిఘా దళపతి పీఎస్సార్, బెజవాడ సీపీ తాతా బదిలీ ఎన్నికలతో సంబంధం లేని చోట పోస్టింగ్ సీఈసీ ఆదేశాలు ఇక మిగిలింది సీఎస్, డీజీపీలే డీజీపీపై వేటు వేయకుండా నిఘా దళపతితో సరిపెడతారా? సీఎస్‌పై బదిలీ వేటు ఎప్పుడు? కూటమి నేతల అసంతృప్తి ఈసీ చర్యలతో ఐఏఎస్-ఐపిఎస్‌లలో వణుకు డీఎస్సీ, జేసీ, సీఐలలో ఆందోళన వైసీపీకి పనిచేస్తే వేటేనని ఈసీ సంకేతాలు తమను వైసీపీ […]

Read More

నరేంద్రవర్మ కోసం కదిలిన పసుపు దండు

బాపట్లలో అశేష జనవాహినితో భారీ ర్యాలీ విజయోత్సవ వేడుకలను తలపించిన నామినేషన్‌ కూటమి ప్రభంజనంతో అధికార పార్టీలో వణుకు బాపట్ల, మహానాడు : బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ మంగళవారం నామినేషన్‌ సందర్భంగా పసుపు దండు కదంతొక్కింది. నామినేషన్‌కు ముందు భారీ ర్యాలీ జరిగింది. నియోజకవర్గంలో జగన్‌ పాలనలో విసిగిపోయి మార్పు కోరుకుంటున్న ప్రజానీకం ఈ భారీ ర్యాలీలో భాగస్వాములై అభిమానాన్ని చాటుకున్నారు. పల్లెల నుంచి వేలాదిగా ప్రజలు […]

Read More

భజనపరుల ఓవరాక్షన్ జగన్‌కే ప్రమాదం

జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి అధికారి సలహాదారుల ఆలోచనలో, సూత్రధారుల ఆలోచనలో తెలియదు కానీ చేటు తెచ్చేది మాత్రం నాయకుడికే. అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, చిన్నాన్న మర్డర్ కేసు కావచ్చు, కోడి కత్తి డ్రామా కావచ్చు, అమరావతి రైతుల ఆక్రందన కావచ్చు, రాజధాని లేకపోవడం కావచ్చు, నిర్మాణంలో ఉన్న రాజధానిని కొనసాగించకపోవడం కావచ్చు, మీరు చెప్పిన మూడు రాజధానుల ఊసే లేకపోవడం కావచ్చు, కేంద్రం ఇచ్చిన […]

Read More

చంద్రబాబుపై చర్యలు తీసుకోండి

ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ ఫిర్యాదు వెలగపూడి సచివాలయం, మహానాడు : ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారం టూ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు మంగళవారం వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్‌ సెల్‌ శ్రీనివాసరెడ్డి అందుకు సంబంధించి తగిన ఆధారాలను అందజేశారు. ఈనెల 22న చంద్రబాబు జగ్గంపేట బహిరంగసభలో జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డిలపై […]

Read More

ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడుతా

ప్రజాసేవకు వారెప్పుడూ ముందుంటారు వారి రక్షణ కోసం అట్రాసిటీ తరహా చట్టాలు అవసరం సంఘం ప్రతినిధులతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురంలో నామినేషన్‌ తర్వాత సామాజికవర్గాలతో భేటీలు ఇల్లు పూర్తయ్యాక అందరికీ అందుబాటులో ఉంటానని హామీ వర్మను చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యత తనదని వెల్లడి పిఠాపురం, మహానాడు : జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ మంగళవారం పిఠాపురంలో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం వివిధ సామాజికవర్గాల వారితో సమావేశమయ్యారు. పిఠాపురం […]

Read More

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

సుజనా తనయుడు కార్తీక్ కు స్థానికుల మొర అన్ని సమస్యలకూ మా తండ్రి గెలుపుతోనే పరిష్కారం-కార్తీక్ ఫ్రైజరు పేటలో తండ్రి కోసం తనయుడు కార్తీక్ ప్రచారం ఓవైపు తండ్రి, మరోవైపు తనయుడు, ఇంకోవైపు సోదరి… విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా కుటుంబం సుడిగాలి ప్రచారం చేస్తోంది. మంగళవారం సుజనా తనయుడు కార్తీక్ 49వ డివిజన్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను కార్తీక్ […]

Read More

పద్మశాలీలకు అండగా ఉంటా

చేనేతను ప్రోత్సహిస్తా మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని – పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పద్మశాలీల సంక్షేమం కోసం చేనేత రంగాన్ని ప్రోత్సహించి వారి ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మంగళవారం పద్మశాలీ సంఘీయుల ఆత్మీయ సమావేశం భవానీపురం ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించారు. కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా […]

Read More