ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేశా… దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి ఆలోచించి ఓటు వేయండి..మంచి వారిని ఎన్నుకోండి కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ హుస్నాబాద్, మహానాడు : ఏనాడూ ఎంపీ పదవిని ఆస్తులు సంపాదించడానికి వాడుకోలేదు.. ప్రతి క్షణం ప్రజల కోసం పోరాడేందుకే సమయాన్ని వెచ్చించా…ప్రతి నిమిషం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేశారు.. గత ఐదేళ్లలో నేను ఏం చేశానో… కాంగ్రెస్, […]
Read Moreసజ్జల వ్యాఖ్యలపై కాపులు సీరియస్
సజ్జల ‘చిరు’ విమర్శలు వైసీపీకి శాపం కానుందా? కాపుల పునరేకీకరణకు కారణమవుతున్న సజ్జల ( ఘంటా వీరభద్రరావు) మెగాస్టార్ చిరంజీవిపై.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసి తప్పు చేశారా? సజ్జల వ్యాఖ్యలు.. ఇప్పటివరకూ మౌనంగా ఉన్న చిరంజీవి అభిమానులను, ఎన్డీఏ కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించేందుకు కారణమవుతున్నాయా? అంతకుమించి.. కాపులలో పునరేకీకరణకు సజ్జల వ్యాఖ్యలు కారణమవుతున్నాయా? సజ్జల వ్యాఖ్యలు కాపులలో వైసీపీ […]
Read Moreహైదరాబాద్ లో గిగ్ వర్కర్ల తో రాహుల్గాంధీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో హైదరాబాద్లో సమావేశం అయ్యారు. గిగ్ వర్కర్లు అంటే.. డెలివరీ బాయ్స్, ఈ కామర్స్ డెలివరీలు వంటి పనులు చేసే వారు. బైక్ ట్యాక్సీలను కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు. వీరిలో అత్యధిక మంది తము ఏపీ నుంచి వచ్చామని.. అక్కడ ఉద్యోగావకాశాలు , ఉపాధి లేవని వివరించారు. అప్పుడే ఏపీలో ఉన్న నిరుద్యోగ యువత దుస్థితి బయటపడింది. […]
Read Moreనిడదవోలులో దగ్గుబాటి పురంధేశ్వరి ప్రచారం
ఘనస్వాగతం పలికిన ప్రజలు కూటమి పార్టీల సమక్షంలో జన్మదిన వేడుకలు నిడదవోలు, మహానాడు : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం ప్రచారం నిర్వహించారు. విజ్జేశ్వరం గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమెతోపాటు నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. పురంధేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. […]
Read Moreచెత్త పార్టీ..చెత్త నాయకులకు ఓటేయొద్దు
వెలిగొండ ఆరు నెలల్లో పూర్తిచేస్తానన్నావు ఐదేళ్లు గాడిదలు కాశావా జగన్? మోసగించడానికే సిద్ధం అంటున్నావా? పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ఎర్రగొండపాలెంలో బహిరంగ సభ ఒంగోలు జిల్లా, ఎర్రగొండపాలెం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు జిల్లా ఎర్రగొండపాలెంలో సోమవారం భారీ బహిరం గ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే బాగా సంపాదించాడు అంట కదా..కమీషన్లు మొత్తం దోచేశారట కదా..ఆయన మంచోడు అయితే ఇక్కడ నుంచి […]
Read Moreకూటమిదే విజయం
త్రిబుల్ ఇంజన్తోనే అభివృద్ధి సాధ్యం రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నిడదవోలులో ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 2024సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజ్జేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు.. ఆమెతోపాటు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి […]
Read Moreఅధికారులకు జగన్ ‘రెడ్డి’కార్పెట్!
ఐఏఎస్లు కాకపోయినా ఐఏఎస్ అంత బిల్డప్పులు వారితోనే కావలసిన పనులు వారిని తొలగించాల్సిందే ఈసీకి ఫిర్యాదు చేస్తాం డెప్యుటేషన్ పై వచ్చి జగన్ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులు టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ మంగళగిరి:ఎన్నికలు దగ్గరపడే కొద్ది మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం అధికారులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా డిప్యూటేషన్ పై కేంద్రం నుంచి వచ్చిన కొంతమంది ఐఆర్టీఎస్, డిఫెన్స్ లాంటి సంస్థలకు చెందిన […]
Read Moreఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్న వైసీపీ నేతలు
సహకరిస్తున్న అధికారులు నామినేషన్ వేయడానికి కుప్పంలో రెండు కార్లతో ఆర్వో కార్యాలయంలోకి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్ భార్యకు గేట్లు తీసి స్వాగతం పలికిన పోలీసులు 100 మీటర్ల ముందే ఆగి కారు దిగి వచ్చి చంద్రబాబు నామినేషన్ వేసిన భువనేశ్వరి ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కలెక్టర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏపీలో ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కోడ్ ను వైసీపీ రౌడీ మూఖలు […]
Read Moreమీ వేళ్ళు కోసుకోవడం కాదు… జగన్ దుర్మార్గ పాలన పై వేటు వేయండి
– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జగన్ అరాచక పాలనను దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు గుంటూరుకు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి లక్ష్మి తన వేలిని కోసుకున్నారన్న వార్త నన్ను కలచివేసింది. తమ ప్రాంతంలోని అక్రమాలను గురించి ఆమె ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి ఉంటే నేడు ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. రాష్ట్రంలో ప్రజల నిస్సహాయస్థితికి ఇది నిదర్శనం. ప్రజలారా! మీ […]
Read Moreజగన్ అంటే అహంకారం..విధ్వంసం..దోపిడీ
మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే స్థాయి బ్రోకర్ సజ్జలకు లేదు విధ్వంసం, దోపిడీనే తన జీవితాశయంగా జగన్ పెట్టుకున్నారు జగన్ లాంటి బందిపోటును తరికొట్టేందుకు జనం ఏకమవ్వాలి? వ్యక్తిగత విమర్శలు చేస్తూ నీచానికి పాల్పడున్నారు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం రాష్ట్రంలో అరాచకాలను నిరసిస్తూ లక్ష్మీ అనే మహిళ ఢిల్లీలో బొటనవేలు నరుక్కుంది కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు జగ్గంపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగ్గంపేట : […]
Read More