ఎన్ఆర్ఐలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న వైసీపీ

ఎన్ఆర్ఐలు టిడిపికి మద్ధతు ఇవ్వడం దేశద్రోహమా? జన్మనిచ్చిన నేల రుణం తీర్చుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – ఎన్ఆర్ఐ టిడిపి కోఆర్డినేటర్ కోమటి జయరాం వక్రభాష్యాలు, అసత్యాలు, అబద్దాలు చెప్పడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీలు చేశారు. జన్మనిచ్చిన నేల రుణం తీర్చుకోవాలి, తెలుగు వారి అభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశ్యంతో ఎన్ఆర్‌ఐలు ఎన్నికల సమయంలో వచ్చి పని చేయాలన్నా నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఎన్నికల్లో వచ్చి పని చేయడం […]

Read More

ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడీ

భాస్కర్‌రెడ్డి, ద్వారంపూడిలతో తతంగం నడిపిన జగన్‌ మిల్లర్లతో కుమ్మక్కు…కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం దోపిడీ విలువ రూ.50 వేల కోట్లు..అనధికారికంగా లక్ష కోట్లు కేంద్ర నిధులు, టీడీపీ పాలనలో ఇచ్చిన సరుకులకు కుచ్చుటోపి 18 రకాల నిత్యావసరాలు హాంఫట్‌ పండుగలకు కూడా పేదలపై పక్షపాతం కూటమి నేతలు మర్రెడ్డి, లంకా దినకర్‌, శివశంకర్‌ మంగళగిరి, మహానాడు : ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్‌ భారీ దోపిడీకి పాల్పడ్డారని […]

Read More

స్పా సెంటర్ల పేరుతో మా కడుపు కొట్టే వారిని సుజనా నియంత్రించాలి

– నాయి బ్రాహ్మల డిమాండ్ – మా మద్దతు సుజనా కే ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో పలువురు నాయి బ్రాహ్మణ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. రామారావు మాట్లాడుతూ స్పా సెంటర్లు వెలిసి మా పొట్టను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణేతరులు స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరపటం తమకు […]

Read More

‘మహా’ గాయం!

– జగనన్న గాయంపై.. గందరగోళం! – పెరుగుతున్న జగనన్న తల పట్టీ సైజు – చిన్న పట్టీ నుంచి పెద్ద పట్టీ వేసుకున్న వైనం – వెల్లంపల్లి కంటిపైనా ‘పేద్ద’ పట్టీ – పోలింగ్ నాటికి ఇంకా పెరిగే అవకాశం? – అదే మాట చెప్పిన రఘురామకృష్ణంరాజు -పెరుగుతున్న పట్టీ సైజుపై అభిమానుల ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) గాయం… ఘోరం.. అది హత్యాయత్నానికి దారితీసిన చిన్నగా కనిపించే ‘పేద్ద‘ […]

Read More

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు చర్యలు చేపట్టాలి

ఎవరికి ఇవ్వాలో సందేహాలు నివృత్తి చేయండి ఓపీవోలకు శిక్షణ ఇప్పించాలి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తప్పనిసరిగా వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదివారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల […]

Read More

బీఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచిరావాలి

ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలి రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారు ప్రచారానికి 20 రోజులే ఉంది…ఈ సమయం మీకు ఎంతో కీలకం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం…సంకల్పంతో ముందుకెళ్లండి 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలి… ఓటు బదిలీ జరగాలి ప్రజాగళానికి వస్తున్న స్పందన జగన్ పతనాన్ని చాటిచెప్తోంది -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపీ, […]

Read More

కమీషన్ల కోసం ఆదానికి పోర్టును కట్టబెట్టిన జగన్ రెడ్డి

– ఉత్తరాంధ్ర వినాశకారి జగన్ రెడ్డి • ఉత్తరాంధ్ర వినాశకారి జగన్ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు • లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మిన ఘనుడు జగన్ రెడ్డి • నేడు విశాఖ పోర్టును అంపశయ్యపైకి నెట్టి… విద్యుత్ బిల్లుల కోసం వేధిస్తున్న వంచకుడు ఈ జగన్ రెడ్డి • రుషి కొండకు గుండు కొట్టి విశాఖను గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చిన […]

Read More

కవల సోదరులకు సీఎం భరోసా

విశాఖ: పెందుర్తి..రాంపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రిని కలిసిన దివ్యాంగులైన కవలలు. ట్రైసైకిల్‌ లో వచ్చి మరీ సీఎంని కలిసిన కవల సోదరులు. జి.జీవన్ కుమార్, జి.తరుణ్ కుమార్‌ తమ పై చదువులకు ముఖ్యమంత్రి సహాయం కోరారు. వీరిలో జీవన్‌ కుమార్‌కు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో 815 మార్కులు వచ్చాయి. వైకల్యాన్ని అధిగమించి ఉన్నతశిఖరాలు చేరుకోవలనుకుంటున్నామని, అందుకు జగనన్న సహకారం కావాలని వారు కోరారు. […]

Read More

చిరంజీవి ఎన్డీఏ వైపు ఉండటం మాకే మంచిది

– చిరంజీవి చెప్పినా మాకేమీ నష్టం లేదు – చిరంజీవి కాదు కదా ఇంక ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా మాకు నష్టం లేదు. – పవన్ కళ్యాణ్ ఆలోచన,అవగాహనా లేని ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ – సీఎం జగన్ మోహన్ రెడ్డి 25 వ తేదిన నామినేషన్ వేస్తారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మేలు చేసే జగన్ కావాలో…నిత్యం […]

Read More

పోస్టల్ బ్యాలెట్ ను తగ్గించేందుకు వైసీపీ కుట్ర

– ఉద్యోగుల ఓట్లపై వైసీపీ కుట్ర – వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఓట్లు వేస్తారని… – ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులు పద్ధతి మార్చుకోవాలి – ఉద్యోగులను అయోమయం చేస్తూ… ఫారం 12 లను తీసుకోని అధికారులపై చర్యలు తప్పవు – టీడీపీ విజ్ఞప్తితో పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ నూతన ఆదేశాలు – ఫారం 12 లను ఉద్యోగుల నుండి తీసుకోవాల్సిన బాధ్యత నియోజక […]

Read More