దాడులు అపకుంటే ఎన్నికల బహిష్కరణ అర్చక, పురోహిత సంఘం వెల్లడి కాకినాడ: రాష్ట్రంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని, కాకినాడ జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణ సామాజికవర్గంపై జరుగుతున్న దాడులు ఆపని పక్షంలో ఈ ఎన్నికలు బహిష్కరిస్తామని బ్రాహ్మ ణ, అర్చక, పురోహిత సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. ఆదివారం బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయాన్ని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.హెచ్.వి.సాంబశివరావు, కామర్స్ చిరంజీ వి, పి.సోమసుందరం, వడ్డాది గోపికృష్ణ, కె.హనుమంతరావు, జొన్నలగడ్డ […]
Read Moreఅమరావతి ఉద్యమకారులకు అన్యాయం
టికెట్లు ఇవ్వకపోవటం టీడీపీ తప్పిదమే బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తగిన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి అమరావతి, మహానాడు : అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో రాజధాని అమరావతి ఉద్యమకారులను గుర్తించక పోవడం, దళితోద్యమాలను గుర్తించకపోవడం టీడీపీ తప్పిదమేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. 175 అన్నం ముద్దల్లో ఒక్క ముద్ద కూడా 1600 రోజుల అమరావతి జెండాకు పెట్టకపోవటం చాలా బాధాకరమని […]
Read Moreఅడ్డమైన ప్రకటనలు చేసి మోసగించారు…
నీతి, జాతి లేని పార్టీలను నమ్మొద్దు మల్కాజ్గిరి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేస్తారో అడగండి.. రాజకీయాలు ఎందుకని నిలదీయండి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హైదరాబాద్, మహానాడు : అడ్డమైన ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ను నమ్మొద్దని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కోరారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజక వర్గంలోని అస్మద్ పేటలో పప్పుపటేల్ నివాసంలో ఆదివారం […]
Read Moreగంగాధరశాస్త్రిని కలిసిన రామినేని, పాతూరి
హైదరాబాద్: ప్రసిద్ధ ధార్మిక, సామాజిక సేవా సంస్థ ‘రామినేని ఫౌండేషన్’ చైర్మన్ రామినేని ఆదివారం ధర్మ ప్రచారక్, ఆ సంస్థ కన్వీనర్, బీజేపీ మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణంతో కలిసి హైదరాబాద్లోని ‘భగవద్గీత ఫౌండేషన్’ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్.వి.గంగాధరశాస్త్రిని శాలువాతో సత్కరించారు. అనం తరం బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలు కోసం బీజేపీ చేస్తున్న కృషిపై చర్చించారు.
Read Moreతొందరపడొద్దు… మద్దతు ధర ఇప్పిస్తా
రైతులకు మాజీ మంత్రి హరీష్రావు భరోసా ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన అధికారుల దృష్టికి ఫోన్లో సమస్య తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి సిద్దిపేట, మహానాడు : సిద్దిపేట నియోజకవర్గం పెద్దకోడూరు గ్రామ పరిధిలోని మెట్టుబండల దగ్గర కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆదివారం పరిశీలించారు. అనంతరం రైతుల తో మాట్లాడుతూ అధైర్య పడొద్దు…తొందరపడి తక్కువ ధరకు అమ్మకండని సూచించారు. రూ.2203 మద్దతు ధర ఇప్పిస్తా..అధికారులతో మాట్లాడి అండగా […]
Read Moreసుస్థిరమైన పాలనకు మోదీ గ్యారంటీ
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి హైదరాబాద్, మహానాడు : బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లలో దేశవ్యాప్తంగా చేసిన అన్యాయాలు, అక్రమాలను, అవినీతి, బంధుప్రీతిని సరిదిద్దుతున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళుతున్నామని […]
Read Moreజగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
గుంటూరును…గుంటలూరుగా మార్చారు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి 29వ డివిజన్లో ఎన్నికల ప్రచారం రాష్ట్రానికి పట్టిన శని జగన్రెడ్డి అని, ఆ శని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి పిలుపు నిచ్చారు. ఆదివారం 29వ డివిజన్లోని రామిరెడ్డి నగర్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. […]
Read Moreసమర్థుడైన పాలకుడు ఉంటేనే సుపరిపాలన!
-మూడుముక్కలాటతో ప్రజల బతుకులు ఛిద్రం -కక్షపూరిత రాజకీయాలకు ప్రజలే బుద్దిచెబుతారు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి… వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. […]
Read Moreవెల్లంపల్లి…కారుకూతలు మానుకో
అక్రమ కేసులలో ఇరికించి గెలవలేవు బొండా ఉమ విజయాన్ని ఎవరూ ఆపలేరు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మంగళగిరి, మహానాడు : దొంగచాటుగా వెళ్లి బొండా ఉమ నామినేషన్ వెశాడంటూ అనవసరంగా వెల్లంపల్లి కారుకూతలు కూస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొండా ఉమ ఎప్పుడూ ఊరేగింపుగా వెళ్లి […]
Read Moreఒకటో తేదీ ఇళ్ల దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయాలి
చీఫ్ సెక్రటరీ వెంటనే ప్రకటన చేయాలి తీవ్రమైన ఎండల నేపథ్యంలో చర్యలు చేపట్టాలి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ మంగళగిరి, మహానాడు : ఎండల నేపథ్యంలో మే 1నే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెర్ఫ్ సీఈఓ, చీఫ్ సెక్రటరీ నిర్ణయాలతో గత నెలలో […]
Read More