వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు నామినేషన్‌

పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు : వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు శుక్రవారం ఆర్వో వి.సుబ్బారావుకు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు బలపరిచారు. ఎలాంట ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది. నామినేషన్‌కు ముందు వినుకొండ పాత శివాలయంలో జీవీ దంపతులు నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాగా ఆయన ఈ నెల 24న రెండో […]

Read More

21న టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు

అమరావతి: ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు. పొత్తులలో భాగంగా టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థులకు స్వయంగా బీ ఫారాలు అందజేయనున్నారు. ఎక్కడైనా మార్పులు, చేర్పులు ఉంటే ఒకటి రెండురోజుల్లోనే తేల్చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్రంలో ఉన్న టీడీపీ జోనల్‌ […]

Read More

ఏసీబీ వలలో సీఆర్‌డీఏ అధికారులు

ప్లాన్‌ అప్రూవల్‌కు లంచం డిమాండ్‌ రూ.30 వేలు లంచం తీసుకుంటూ… గుంటూరు జిల్లా: తెనాలి పట్టణంలోని చెంచుపేట అమరావతి ప్లాట్స్‌లోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సీఆర్‌డీఏ ప్లాన్‌ అప్రూవల్‌ కోసం టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ ఎల్‌.చంద్ర శేఖరరావు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర సాయినాథ్‌ రూ.30 వేలు లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.

Read More

స్వస్థలానికి మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు

భూపాలపల్లి: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. వారిలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన మావోయిస్టు అగ్ర నేత సుధాకర్‌ అలియాస్‌ శంకర్రావు, ఆయన భార్య సుమన అలియాస్‌ రజిత ఉన్నారు. వారిద్దరి భౌతికకాయాలు శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాయని బంధువులు చెప్పారు. కాగా శంకర్రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

Read More

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ బంపర్‌ ఆఫర్‌

విమాన టిక్కెట్లపై 19 శాతం రాయితీ ఓటు హక్కు వినియోగానికి యువతకు ప్రత్యేకం ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమం న్యూఢల్లీి: దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల నేపథ్యంలో వారికి విమాన టిక్కెట్లలో ప్రత్యేక రాయితీ కల్పించేలా నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాల కు వెళ్లేందుకు విమాన టిక్కెట్లపై 19 […]

Read More

సీఎంపై రాయి కేసులో సతీష్‌కు రిమాండ్

– 14 రోజులు రిమాండ్ – నెల్లూరు జైలుకు తరలింపు విజయవాడ: సీఎం జగన్‌పై రాయి విసిరిన సతీష్ అనే యువకుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్‌కు మే 2 వరకూ రిమాండ్ విధించి, అతడిని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో ఐదుగురు యువకులను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం […]

Read More

నోరు జాగ్రత్త బిడ్డా…లాగు విప్పి కొడతాం

నికార్సయిన ఉద్యమకారుడిని… ప్రజల కోసం జైలుకుపోయే దమ్మున్న వాడిని నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు వారికి బ్రోకర్లు అనే పేరుంది.. జిల్లా రాజకీయాల్లో వెదవులు వాళ్లు కేసీఆర్‌ జోలికొస్తే తన్ని తరిమేస్తాం కోమటిరెడ్డి బ్రదర్స్‌పై బీఆర్‌ఎస్‌ నేత జగదీష్‌రెడ్డి ఫైర్‌ నల్గొండ, మహానాడు : కోమటిరెడ్డి సోదరులపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం నల్గొండ […]

Read More

కోలాహలంగా ఆదిరెడ్డి నామినేషన్‌

– వేలాదిగా తరలివచ్చిన ప్రజలు – 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తా – రాష్ట్రంలో కూటమిదే అధికారం – రాజమండ్రి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా తిలక్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్ధనలు చేసి కూటమి నాయకులు, కార్యకర్త లు, […]

Read More

‘పువ్వు’ అనుకున్నంత నవ్వదా?

బీజేపీకి వచ్చేది 178 సీట్లేనట! – ఆరెస్సెస్ అంతర్గత నివేదిక? – యుపిలో 53, మధ్యప్రదేశ్‌లో 22? – రాజ్‌పుట్ల ఉద్యమంతో బీజేపీకి భారీ నష్టం? – ఉత్తరాదిలో బ్రాహ్మణ, బనియాలు దూరం? – విద్యాధికుల్లో ఎలక్టోరల్ బాండ్స్ ప్రభావం – ఎక్కువ సీట్లు మళ్లీ యుపిలోనే – ఆరెస్సెస్ నివేదిక పేరుతో సోషల్‌మీడియాలో హల్‌చల్ – అదంతా కాంగ్రెస్ దుష్ప్రచారమేనంటున్న బీజేపీ ( మార్తి సుబ్రహ్మణ్యం) సార్వత్రిక ఎన్నికల్లో […]

Read More

మహిళల ఆర్థికాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

చంద్రబాబు హయాంలో ప్రత్యేక స్థానం రానున్న ఎన్నికలలో వారే కీలకం కొత్తపేట కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు కొత్తపేట, మహానాడు : మహిళల ఆర్థికాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని నాడు చంద్రబాబునాయుడు చేసిన కృషి వల్లే మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిరదని కొత్తపేట నియోజక వర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో మహాలక్ష్మి […]

Read More