దళిత ద్రోహి జగన్‌కు బుద్ధి చెప్పాలి

నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ నాటకాలు తప్పులను ప్రశ్నిస్తే దాడులు, హత్యలా? వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైంది జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట, మహానాడు : దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్‌రెడ్డి, దళిత ద్రోహుల పార్టీ వైసీపీ అని మరోసారి రుజువైందని జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల […]

Read More

గులక రాయితో జగన్‌ మరో ‘’జగన్నాటకం’’

బ్లూ మీడియా, పోలీసు తొత్తులతో తప్పుడు కథనాలు బీసీ బిడ్డలను బలిచేసి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇరికించే యత్నం జగన్‌ మెప్పుకోసం పనిచేసే పోలీసులు మూల్యం చెల్లించుకుంటారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : నాడు కోడి కత్తి నాటకం, నేడు గులకరాయి డ్రామాతో జగన్‌రెడ్డి అధికారం కోసం మరో జగన్నాట కానికి తెరలేపారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు […]

Read More

రైతులను దగా చేసిన జగన్‌

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌ అన్నదాత ఏటా వెయ్యి మందికి పైగా ఆత్మహత్యలు దేశంలోనే వారి మరణాల్లో మూడో స్థానం ప్రోగ్రెస్‌ కార్డుల పేరుతో కొత్త నాటకం దమ్ముంటే చర్చకు సిద్ధమా? తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళగిరి, మహానాడు : జగన్‌ రెడ్డి దగా పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రైతులను నిట్ట నిలువునా ముంచి […]

Read More

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం

వైసీపీ పాలనలో వారికి తీరని అన్యాయం ఐదేళ్లలో వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం పథకాలు పునరుద్ధరిస్తాం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పద్మశాలీయులతో ఆత్మీయ సమావేశం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : బీసీలకు మేలు చేసేది…చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లిలో గురువారం పద్మశాలీయ బహుత్తమ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]

Read More

అరవిందుడికి అండగా పేట ప్రజలు

శతకోటి ఆశీర్వాదాలతో నామినేషన్‌ ఘట్టం జనసంద్రంగా మారిన నరసరావుపేట ర్యాలీలో పసుపు జెండాల రెపరెపలు తరలివచ్చిన కూటమి శ్రేణులు నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరేస్తామని కూటమి నేతలు, కార్యకర్తలు కాలర్‌ ఎగరేసి మరీ చెప్పారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు, కూటమి నేతలతో నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయంలో ఉదయం వేద పండితుల ఆశీర్వచనాలు, […]

Read More

వైఎస్సార్ అంటే సుబ్బారెడ్డి..సాయిరెడ్డి.. సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ లో లేడు సాక్షి టీవీ లో సైతం వైఎస్ఆర్ ఫోటో ను మాయం వైఎస్ఆర్ ఫోటో తీసేస్తున్నారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు గుంజుకుంటున్నారు శింగనమల నియోజకవర్గం నార్పల బహిరంగ సభ లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి శింగనమల : ఇదే శింగనమల నియోజక వర్గానికి జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. హార్టికల్చర్ కి పెద్ద పీట […]

Read More

టీడీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకుడు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి 22వ వార్డుకు చెందిన మాజీ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, 22వ వార్డు మాజీ కౌన్సిలర్‌ పసుపులేటి ఓంకార్‌ గురువారం కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేశారు. ఆయనతో పాటు 20 కుటుంబాలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

కురిచేడు తాగునీటి కష్టాలు పరిష్కరిస్తాం

మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి నియోజకవర్గం కురిచేడు పట్టణంలో గురువారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురిచేడు సమస్యలు తెలుసు… ఈ ప్రాంత వాసులు నిత్యం తనతో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా కురిచేడులో తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. […]

Read More

నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ నామినేషన్‌

నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. నరసరావుపేట నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి పి.సరోజినికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మీరావలి ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అరవిందబాబు మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట కూటమి నాయకు లు, […]

Read More

ప్రసవ మహిళకు ప్రాణం పోసింది…

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మానవత్వం అత్యవసర సమయంలో గర్భిణీకి ఆపరేషన్‌ తల్లి, బిడ్డ సురక్షితం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : ప్రసవ వేదనతో కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ప్రాణాపాయంలో ఉన్న గర్భిణీకి ఆపరేషన్‌ చేసి తల్లి,బిడ్డ ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నారు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణ ప్రసవ వేదనతో […]

Read More