ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏకం కావాలి పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ సర్పంచులు`గ్రామాల సమస్యలపై అఖిలపక్ష సమావేశం రాజమండ్రి, మహానాడు : సర్పంచులు`గ్రామాల సమస్యలు అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రివర్ బే హోటల్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ […]
Read Moreరేపు దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్
హాజరుకానున్న కేంద్రమంత్రి వి.కె.సింగ్ అమరావతి, మహానాడు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వి.కె.సింగ్ హాజరుకానున్నారు. ఆయన చార్టర్డ్ విమానంలో రాజమహేంద్రవరం చేరుకుని నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు అరకు అసెంబ్లీ అభ్యర్థిగా పాడేరు తహసీల్దార్ కార్యాలయంలో […]
Read Moreఆర్ఎంపీలు, పీఎంపీలకు గుర్తింపుకార్డులు ఇస్తాం
ఇళ్ల స్థలాలు ఇచ్చి కమ్యూనిటీ హాలు కట్టిసాం ఆత్మీయ సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆర్ఎంపీలు, పీఎంపీల సమస్యలన్నీ పరిష్కారిస్తామని చిలకలూ రిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ గ్రామీణ ప్రాం త ప్రజల ఆరోగ్యమిత్రులుగా పనిచేస్తున్న వారిని కాపాడుకుని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్ఎంపీ, […]
Read Moreఅరవిందబాబు నామినేషన్ ర్యాలీకి ఉప్పొంగిన జనం
కేరింతలతో హోరెత్తిన నరసరావుపేట వీధులు పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నామినేషన్ ర్యాలీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. నరసరావుపేట ప్రధాన వీధులు హోరెత్తాయి. మండుటెం డను లెక్కచేయకుండా నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ మల్లమ్మ సెంటర్ మీదుగా ప్రధాన రహదారికి చేరుకుంది. ర్యాలీలో ప్రజలు, మహిళలు, […]
Read Moreఆమె…విధిని జయించింది
పెరాలసిస్ ఇంటికే పరిమితం ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు సివిల్స్ ఫలితాల్లో 887వ ర్యాంకు ఇదీ వేములపాటి హనిత స్వయంకృషి ( ఘంటా వీరభద్రరావు) విశాఖపట్నం: సహజంగా మనం విధి వెక్కిరించిందన్న పదం విధివంచితుల విషయంలో వాడుతుంటాం. కానీ విచిత్రం. ఆమె విధినే వెక్కిరించింది. పక్షవాతంతో లేవలేని పరిస్థితిలో ఉండి కూడా, కఠోరశ్రమతో సివిల్స్ పరీక్ష రాసి 887వ ర్యాంకు సాధించింది. ఇప్పుడు చెప్పండి. ఆమెను విధి వెక్కిరించిందా? విధినే ఆమె […]
Read Moreబటన్ నొక్కి ఇచ్చింది ఎంత…నొక్కింది ఎంత?
మరో కబాలీలా జగన్ మారాడు అసాంఘిక శక్తులకు అడ్డాగా పులివెందుల కడప పార్లమెంటు కాంగ్రెస్కు కంచుకోట 20న షర్మిలారెడ్డి నామినేషన్ రాహుల్ను ప్రధానిగా చూడాలని వైఎస్సార్ ఆశయం పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పులివెందుల, మహానాడు : పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందులలో రోడ్లు అధ్వానంగా మారాయి…భూలోకంలో యమలోకం […]
Read Moreఉప్పొంగిన అభిమానం…తరలివచ్చిన యువ దళం
జీవీ తనయుడు హరీష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వినుకొండ అభివృద్ధి కోసం…ఒక్క అడుగుకు స్పందన వినుకొండ, మహానాడు : వినుకొండ రేపటి భవిష్యత్తు… ఈ రోజు మనచేతుల్లోనే అంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఇచ్చిన పిలుపు ఒక ప్రభంజనమైంది. ఉప్పొంగిన అభిమానంతో తరలి వచ్చిన యువదళంతో పట్టణ వీధులు పసుపుమయ్యాయి. అభివృద్ధికి ఓటేద్దాం.. అంజన్నను గెలిపించు కుందామంటూ వినుకొండ అభివృద్ధి కోసం ఒక్క అడుగు కార్యక్రమంలో […]
Read Moreతాళ్లూరు మండలంలో గొట్టిపాటి లక్ష్మి ప్రచారం
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం మల్కాపురం, రాజానగరం గ్రామాల్లో కూటవి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకుడు పమిడి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారితో పాటుగా మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
Read Moreదళిత ద్రోహుల పార్టీ వైసీపీ
దాడుల్లో 7వ స్థానంలో రాష్ట్రం సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది బలి 12 వేల ఎకరాల భూములను కూడా లాక్కున్నారు సంక్షేమ పథకాలు అందకుండా మోసగించారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా, మహానాడు : దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్రెడ్డి అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాల పాటి శ్రీధర్ అన్నారు. నరసరావుపేట పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన […]
Read Moreవన్టౌన్ రౌడీతో గులకరాయి దాడి ప్లాన్
జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసే కుట్ర వెల్లంపల్లి, కేశినేని కాల్ రికార్డ్స్ను బయటపెట్టాలి టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ మంగళగిరి, మహానాడు : జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నాడని టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ మండిపడ్డారు. రూట్ మ్యాప్ మార్చి కావాలనే కరెంట్ కట్ చేసి రాయితో దాడి చేయించుకుని సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారని అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ […]
Read More