గులకరాయి డ్రామా వెనుక వెల్లంపల్లి, కేశినేని…

తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా రచన ఓటమి భయంతో మరో బీసీ బిడ్డను బలి చేసే కుట్ర టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించేందుకు యత్నం కూటమి అధికారంలోకి వస్తే సీబీఐతో దర్యాప్తు చేయిస్తాం సహకరించిన అధికారులను ఇంటికి పంపుతాం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మంగళగిరి, మహానాడు : ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని గ్రహించి ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా జగన్‌ […]

Read More

ముస్లిం రిజర్వేషన్లపై ఫేక్‌ ప్రచారాన్ని నమ్మొద్దు

మైనార్టీలను మోసగించిన జగన్‌ను సాగనంపాలి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ మంగళగిరి, మహానాడు:  నాలుగు శాతం రిజర్వేషన్‌ ఎత్తేస్తారనే ఫేక్‌ ప్రచారాన్ని ముస్లిం సోదరులు నమ్మొద్దని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ సూచించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవా రం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి తప్పదని గ్రహించిన జగన్‌ రకరకాల కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపి ముస్లిం ఓటర్లను భయపెడుతున్నారని తెలిపారు. […]

Read More

వైసీపీకి కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాజీనామా

అమరావతి, మహానాడు : వైసీపీ సభ్యత్వానికి కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవికి కిలారు అశోక్‌బాబు బుధవారం రాజీనామా చేశారు. పార్టీలో ఎన్నో అంతర్గత విభేదాలు ఉన్నా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించు కోక పోవడంతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలో నియోజవర్గ పరిధిలో అభివృద్ధి లేదని చెప్పారు. కమ్మ కార్పొరేషన్‌ ద్వారా ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని కార్యకర్తలకు ఎటువంటి సహాయం చేయలేకపోయానన్న బాధ ఉందన్నారు. […]

Read More

నామినేషన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

`గుంటూరు రోడ్డు రంగా విగ్రహం నుంచి ర్యాలీ `నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పిలుపు నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా తాను, పార్లమెంట్‌ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు నామినేషన్‌ వేస్తున్నా మని ఈ కార్యక్రమాన్ని కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు గుంటూరు రోడ్డులోని రంగా విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం […]

Read More

ఉన్మాది పాలనలో రాజధాని విధ్వంసం

అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ అంటూ అబద్ధాల ప్రచారం రాజకీయ లబ్ధి కోసం నాశనం చేశారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అమరావతి, మహానాడు : రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడిరగ్‌ జరిగిందని జగన్మోహన్‌ రెడ్డి అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడ వస్తే వాటిని […]

Read More

సీఎం జగన్‌ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవాలి

పోటీ చేయకుండా నిషేధం విధించాలి వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు శావల్యాపురం మండలంలో లావు, మక్కెనతో విస్తృత ప్రచారం వినుకొండ, మహానాడు : తన పదవి స్థాయి కూడా మరిచి విపక్షాలపై బరితెగించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకోవద్దని ఎంసీసీలో నిషేధం […]

Read More

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రాంగం

కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థల ప్రతిష్ట దిగజార్చారు వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు జగన్‌ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది వైసీపీ నేతలపై ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు అమరావతి, మహానాడు : ఎన్నికల నిభంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనాను మంగళవారం వెలగపూడిలోని ఆయన కార్యాలయంలో కలిసి టీడీపీ నేతలు […]

Read More

రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం

చంద్రబాబు సీఎం అయితేనే భవిష్యత్తు అరాచక పాలన నుంచి కాపాడుకుంటాం టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు మంగళగిరి, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని, ఆయనను గెలిపించుకునేందుకు టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం తరపున తమ వంతు కృషి చేస్తామని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం […]

Read More

అయోధ్య రాముడి పాదాల చెంత నామినేషన్‌ పత్రాలు

ఆశీస్సులు పొందిన బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ మెదక్‌: మెదక్‌ బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్‌రావు ఏప్రిల్‌ 18న నామినేషన్‌ దాఖలు చేయబోయే ముందు మంగళవారం అయోధ్య రామమందిరంలో బాల రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి పాదాల ముందు నామినేషన్‌ పత్రాలను పెట్టి స్వామి వారి ఆశీస్సులను పొందారు.

Read More

భద్రాచలం రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం

ఎట్టకేలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఖమ్మం, మహానాడు : తెలుగువారి అయోధ్య భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్‌ ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. తొలుత ఎన్నికల నియమావళి ప్రకారం ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ప్రకటించింది. కోట్లాదిమంది ఆరాధ్య దైవం భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం ప్రతి ఘట్టం సమగ్రం గా వివరిస్తూ ఆ దేవ దేవుని సన్నిధిలో చూసి తరించేవారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజకీ యాలు […]

Read More