ఏపీలో టెస్లా ప్లాంట్ పెట్టండి

– మస్క్ కి లోకేశ్ ట్వీట్ టెస్లా అధినేత మస్క్ భారత పర్యటనకు విచ్చేస్తున్న వేళ ఆయనకు ఆహ్వానం పలుకుతూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.’మీరు భారత్ రావడం ఆనందంగా ఉంది. 2017లో మీరు చంద్రబాబు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్పై ఆసక్తి కనబర్చారు. టెస్లా ప్లాంట్ నెలకొల్పేందుకు ఏపీ సరైన ఎంపిక. ఇక్కడ నైపుణ్యం కలిగిన యువత, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. టెస్లా విషయంలో మీ లక్ష్యాలు నెరవేరేందుకు […]

Read More

లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అవుతున్నా చర్యలు తీసుకోరా?

లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఎలెర్ట్ చేసిన ఆపిల్ సంస్థ ఒంగోలు ఎమ్మెల్యేకి తొత్తులుగా పనిచేస్తున్న ఇద్దరు సీఐలను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టాలి ఎమ్మెల్యే బాలినేనికి ఊడిగం చేస్తున్న సీఐలు లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డిపై సాక్షాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న తెదెపా అభ్యర్ధి బి.టెక్ రవి ప్రాణానికి ముప్పుందని చెప్పినా పోలీసుల బేఖాతర్ గన్ మ్యాన్ లేకుండా […]

Read More

8 కిలోల బంగారం, 46 కిలోల వెండి స్వాధీనం

కాకినాడ జిల్లా పెద్దాపురం, మహానాడు: ఎన్నికల నేపథ్యంలో పెద్దాపురంలో శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా 8 కిలోల బంగారం, 46 కిలోల వెండి పట్టుబడిరది. పెద్దాపురం సీఐ రవికుమార్‌కు అందిన సమాచారం మేరకు డీఎస్పీ లతాకుమారి పర్యవేక్షణలో పెద్దాపురం ఎస్సై సురేష్‌ తనిఖీలు నిర్వహించారు. బీవీసీ లాజిస్టిక్స్‌ వాహనం నుంచి ఎటువంటి అనుమతులు, పత్రాలు లేని రూ.5.60 కోట్ల విలువైన 8 కిలోల 116.89 గ్రాముల బంగారం, […]

Read More

ఎన్ టీవీ, టీవీ9 రాష్ట్రస్థాయి చానళ్లా? ఉండి లోకల్ ఛానళ్లా?

కడుపుకు అన్నం తింటున్నారా? అశుద్ధం తింటున్నారా? జగన్మోహన్ రెడ్డి గాడిని నాలుగు మాటలు అంటా హు బ్రాట్ డ్రగ్స్ ఇన్ ఏపీ అని ప్రజలు ప్రశ్నించాలి స్కూల్ పిల్లలకు గంజాయి, మాదకద్రవ్యాలు అందుబాటులో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిల్లలు, యువత భవిష్యత్తు సర్వనాశనం చేసే విధంగా ముందుకు వెళుతున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే సర్వనాశనం కానున్న భావితరాల భవిష్యత్తు… భవిష్యత్తు తరాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని […]

Read More

22న కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్‌

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కన్నా క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం […]

Read More

ముస్లింలపై దాడులను తిప్పికొట్టాలి

14న మైనార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: ముస్లిం మైనారిటీ నాయకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై దీటుగా సమాధానం ఇవ్వాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపు నిచ్చారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌నగర్‌ ప్రజావేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 14న జరగబో యే ముస్లిం మైనారిటీ నాయకుల నియోజకవర్గ స్థాయి […]

Read More

చిలకలూరిపేట వైసీపీకి మరో ఎదురు దెబ్బ

టీడీపీలోకి జెడ్పీటీసీ కోడే సుధారాణి నారా లోకేష్‌ సమక్షంలో చేరిక చిలకలూరిపేట, మహానాడు: నిన్నటిదాకా వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్‌నాయుడుతో ప్రచారంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్‌ జెడ్పీటీసీ కోడే సుధారాణి కుటుంబసభ్యుల తో వైసీపీని వీడి ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతో నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. అధికార పార్టీ ప్రతినిధి అయినా తనకు ఎటు వంటి ప్రాధాన్యం లేదని, ప్రజలకు న్యాయం చేయలేకపోయానని వివరిం చారు. ప్రజలకు […]

Read More

పీఎఫ్‌ అకౌంట్‌పై కీలక నిర్ణయం

ఇక డబ్బు ఆటోమేటిక్‌గా బదిలీ 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మారినప్పుడల్లా మీ ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌ను దానితో పాటు బదిలీ చేయడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. చాలా సార్లు ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్ […]

Read More

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారు లు అబ్దుల్ మతీన్ తాహా, ముసాబిర్ హుస్సేన్‌ అరెస్ట్

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఐసిస్‌కు సంబంధించిన ఘటనల్లో అబ్దుల్ మతీన్ తాహా ప్రమేయాన్ని గుర్తు చేసుకున్నారు. 2020 ఇద్దరూ ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నట్లు తెలిసింది. వీరిద్దరూ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని చెప్పారు. […]

Read More

దోషులను కాపాడేందుకా నీకు అధికారం ఇచ్చింది?

వైఎస్‌, వివేకా ఆత్మలు క్షోభిస్తున్నాయి… న్యాయం కోసం పోరాడే షర్మిల కావాలా… హంతకుడు అవినాష్‌ కావాలా? మీ ఓటు న్యాయానికా? అధర్మానికా? ప్రజా కోర్టులో తీర్పు చెప్పాలి అన్యాయాన్ని ఎదిరించేందుకే పోటీ చేస్తున్నా నేను వైఎస్సార్‌ బిడ్డను…పులి బిడ్డను కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి సూటి ప్రశ్నలతో ఎన్నికల ప్రచారం తోడుగా వివేకా కుమార్తె సునీత కడప, మహానాడు: న్యాయం కోసం పోరాడే షర్మిల కావాలా…హంతకుడు అవినాష్‌ కావాలో […]

Read More