మల్కాజిగిరి: మాజీ మంత్రి మల్లారెడ్డి తన డాన్స్ తో మరోసారి అలరించారు. తన మనవరాలు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె సంగీత్ ఫంక్షన్ లో డీజే టిల్లు పాటకు ఆయన మాస్ స్టెప్స్ తో డాన్స్ ఇరగదీశారు. ప్రొఫెషనల్ డాన్సర్లతో కలిసి కాలు కదిపిన ఆయన పర్ఫార్మెన్స్ కు అందరూ విజిల్స్, అరుపులతో వేదికను హోరెత్తించారు. మొత్తంగా మల్లారెడ్డి మాస్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Read Moreపేదల స్థలాలపై వైసీపీ నేతల కన్ను!
• దొంగ పత్రాలు సృష్టించి భూముల కబ్జా • వైసీపీ భూ బకాసురల నుండి తమ స్థలాలు విడిపించాలంటూ బాధితుల మొర • పరిశీలించి పరిష్కరించేలా అధికారులకు ‘గ్రీవెన్స్’ ఆదేశం మంగళగిరి, మహానాడు: తమ స్థలంపై అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిల కన్నుపడి తమను బెదిరించి తప్పుడు కేసులు బనాయించి.. తమకు భూమి అమ్మిన వారితోనే మాచర్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్ […]
Read Moreపోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే సమాజానికి స్వేచ్ఛ
– తెగువను నేర్పిన పోలీస్ తల్లిదండ్రులు, కుటుంబాలకు సెల్యూట్ – టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం – 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తాం – బందోబస్తు సమయంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం – రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం – సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు – ‘పోలీస్ అమరవీరులను సంస్మరించుకునే రోజు’ సందర్భంగా హోం […]
Read Moreమహిళ జీవితాల్లో బాబు ‘దీపం’
– మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక – మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం – దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు – అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు – ఏడాదికి రూ.2,684కోట్ల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం […]
Read Moreజగన్ నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు
• గత ప్రభుత్వంలో రుషికొండ రాజ భవంతి నిర్మాణ నిధులను ఫిల్డర్ బెడ్ల కోసం వాడి ఉంటే ప్రజలకు ఆరోగ్యం దక్కేది • గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి సమయం సరిపోతోంది • గుర్ల అతిసార ఘటన విచారకరం… కలుషిత నీరే కారణం • బహిరంగ మలవిసర్జన నిరోధానికి చైతన్య కార్యక్రమాలు • మృతుల కుటుంబాలకు వ్యక్తిగత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం • జల్ జీవన్ […]
Read More50 రోజులు గడిచినా వరద బాధితులకు ఇంకా అందని సహాయం
– అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం – ఈనెల 23వ తేదీన అజిత్ సింగ్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద వరద బాధితుల ఆందోళనకు పిలుపు – ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు విజయవాడ: అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, శాంతినగర్ ఇతర ప్రాంతాల్లో బాబురావు, సిపిఎం నాయకులు పర్యటించారు. బాధితులను కలుసుకొని మాట్లాడారు. పలు సభలలో ప్రసంగించారు […]
Read Moreక్యాన్సర్ రహిత కోవూరు నా లక్ష్యం
– 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ మూడేళ్లకు కోసారైనా మామోగ్రాం టెస్ట్ చేయించుకోవాలి. – తొలి దశలో గుర్తించి ట్రీట్మెంట్ చేయిస్తే 90 శాతం క్యాన్సర్ మరణాలను అరికట్టవచ్చు. – వైద్య సిబ్బందితో పాటు నాయకులు, పాత్రికేయులు సామాజిక బాధ్యతగా క్యాన్సర్ స్క్రీనింగ్స్ పై అవగాహన కల్పించండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు: క్యాన్సర్ అనగానే అదేదో చికిత్స లేని జబ్బు అన్న భయాందోళనలు వీడాలని […]
Read Moreముగిసిన పల్లె పండగ
– ఇక ప్రగతి పనులు చేపట్టడమే – చివరి రోజున ఊరూరా సందడి – పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. పల్లె పండుగలో భాగంగా మండలంలోని అడవి రావులపాడు రూ. 20 లక్షలు, లింగాలపాడు లో రూ. 25 లక్షలు, తక్కెళ్ళపాడు గ్రామంలో రూ.20 లక్షలతో అభివృద్ధి […]
Read Moreజొన్నాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష…
– జాతీయ రహదారిపై ప్రయాణికుల ఇక్కట్లు తీర్చాలని అధికారులకు ఆదేశాలు… – గుత్తేదారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే… – బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైవే సిబ్బంది పై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆగ్రహం… కొత్తపేట: నియోజకవర్గంలోని ఆలమూరు మండలం జొన్నాడ వద్ద నిర్మాణం చేపట్టిన ఫ్లై ఓవర్ పనులుపై జాతీయ రహదారి అధికారులతో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష నిర్వహించారు. ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు […]
Read Moreమనది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
– అర్ధవీడు మండలంలో రూ. 1.25 కోట్ల అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరు: రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నది మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే చేతల ప్రభుత్వమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పల్లె పండుగ ప్రగతికి అండగా పంచాయతీ వారోత్సవాలలో భాగంగా అర్ధవీడు మండలంలో రూ.1.25 కోట్ల రూపాయల అంతర్గత సీసీ రోడ్లకు వారు […]
Read More