కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి

తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని జనసేన తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బోస్‌ రోడ్డులోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల సమన్వయ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశంలో పార్టీల నేతలు పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన పలు అంశాలపై […]

Read More

తుస్సుమన్న జగన్‌ వినుకొండ బస్సు యాత్ర

ఊదరగొట్టి ఉసూరుమనిపించారు! జనం లేక మాట్లాడకుండానే వెళ్లిన అధినేత నిరుత్సాహానికి గురైన వైసీపీ శ్రేణులు వినుకొండ, మహానాడు: అడుగో వస్తున్నాడు.. ఇదిగో వచ్చాడు.. అంటూ పెద్ద ఎత్తున అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఎంపీ అనిల్‌కుమార్‌ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారం రోజులుగా సోమవారం జరిగే సిద్ధం సభకు జన సమీకరణ చేశారు. అనుకున్న ప్రకా రం ఎంతో కొంత ఐదు మండలాల నుంచి వైసీపీ శ్రేణులు […]

Read More

పదవులు కాదు..సామాజిక న్యాయం ముఖ్యం

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, మహానాడు:పదవులు కాదు..సామాజిక న్యాయం, ఆత్మగౌరవం ముఖ్యమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పిన ఆయన నామ మాత్రం పదవులు ఇచ్చి అన్ని వర్గాలను కీలుబొమ్మలుగా చేశారని, పదవులు కాదు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పుకొచ్చారు. యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ […]

Read More

జగన్‌ ఓటమి…కూటమి గెలుపే మాదిగల లక్ష్యం

ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు గుంటూరు, మహానాడు: మాదిగలకు రాష్ట్రంలో ప్రథమ శత్రువు జగన్మోహన్‌రెడ్డి అని, ఆయన ఓటమికి పనిచేస్తామని, కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేస్తామని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, నాయకులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మాదిగలు వైసీపీ ఓటమికి, ఆ పార్టీపై పోరాటం చేయటానికి సిద్ధంగా […]

Read More

దర్శిని అభివృద్ధి పథంలో నడిపిస్తా

టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి పట్టణంలో 19వ వార్డులో టీడీపి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సోమవారం ఉదయం చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. మహిళలు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. సీనియర్‌ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు సహకారంతో దర్శి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ఎంపీ అభ్యర్థి మాగుంటతో కలిసి పట్టణంలో మంచినీటి కష్టాలు […]

Read More

నరసరావుపేట టీడీపీలోకి వలసల జోరు

మరింత జోష్‌లో పార్టీ శ్రేణులు నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు జోష్‌ మీద కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు టీడీపీ అభ్యర్థులుగా నరసరావుపేటకు చదలవాడ అరవింద బాబును ప్రకటించడంతో వారు ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. అదే సమయంలో నియోజక వర్గంలో పలు ప్రాంతాలు,వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారు. నిత్యం భారీ చేరికలు ఉంటుండటంతో శ్రేణులు మరింత జోష్‌ […]

Read More

మత విశ్వాసానికి ప్రతీక రంజాన్‌

ఇఫ్తార్‌ విందులో పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు, మహానాడు: మత విశ్వాసానికి ప్రతీక రంజాన్‌ అని, ఖురాన్‌ ఆవిర్భవించిన ఈ పవిత్ర మాసాన్ని రంజాన్‌ గా ప్రవక్త ఆదేశానుసారం కఠిన ఉపవాస దీక్షలను అవలంబించడం ముస్లింల గొప్పతనమని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. స్థానిక పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్‌ హాలులో సోమవారం సాయంత్రం గుంటూరు నియోజకవర్గ ముస్లిం సోదరుల ఇఫ్తార్‌ ధావత్‌ కార్యక్రమానికి ఆయన […]

Read More

పెదకూరపాడు టీడీపీ కార్యాలయం దహనం

వైసీపీ మూకల పనేనని టీడీపీ నేతల ఆరోపణ క్రోసూరులో చంద్రబాబు సభ ముగిశాక ఘటన పెద్దఎత్తున పార్టీ శ్రేణుల నిరసన పెదకూరపాడు, మహానాడు న్యూస్‌: పెడకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం రాత్రి చంద్రబాబు సభ ముగిశాక రాత్రి సుమారు 11-45 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయానికి నిప్పుపెట్టారు. పదిరోజుల […]

Read More

వైసీపీ నేత మేత కోసం

టీటీడీ నిధుల దారిమళ్లింపు! రూ.1500 కోట్ల పనులకు టెండర్లు చైర్మన్‌ కమీషన్ల కోసమేనన్న ఆరోపణలు ఈవోపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ, బీజేపీ ఫిర్యాదు విజయవాడ, మహానాడు: వైసీపీ నేత మేత కోసం నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ ఈవో ధర్నారెడ్డి పెద్దఎత్తున రూ.1500 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచిన వైనంపై పెద్దఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల దేవస్థానం పవిత్రతను చెడగొడుతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై గతంలో ఎన్నో […]

Read More

వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన

జగన్ ఒంటరిగా కాదు శవాలతో వస్తున్నాడు ముస్లింలకు న్యాయం చేసింది, చేసేది టీడీపీనే పవన్ సినిమాల్లో పారితోషకం వదులుకుని రాష్ట్రం కోసం ముందుకొచ్చారు ఆడబిడ్డలకు అండగా ఉండేది తెలుగుదేశమే యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి జగన్ రెడ్డి? రోగి రమేష్ ని పెనమలూరు ప్రజలు తిరుగు టపాలో పంపాలి ఉయ్యూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరు: వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని […]

Read More