సజ్జల.. అధికార మదం తలకు ఎక్కిందా ? వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా ? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తనను పెయిడ్ ఆర్టిస్టు అని నిందించిన సలహాదారు సజ్జలపై ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి కన్నెర్ర చేశారు. మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? నీలాంటి వాళ్లు […]
Read Moreముసుగు రాజకీయాలపై కాపులు అప్రమత్తంగా ఉండాలి
మంగళగిరిలో నన్ను ఓడించేందుకు 300 కోట్లు పంపారు కొలనుకొండ రచ్చబండ సభలో యువనేత నారా లోకేష్ తాడేపల్లిః కులమతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తున్నారని, వారి కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో కాపులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేయడంతో 5శాతం రిజర్వేషన్లను చంద్రబాబు కల్పిస్తే, జగన్ వచ్చిన […]
Read Moreసుజనా మంత్రి కావటం ఖాయం
– బీజేపీ ఏపీ ఇన్చార్జి సిద్దార్థనాథ్ సింగ్ జోస్యం విజయవాడ పశ్చిమ ను బెస్ట్ గా తీర్చిదిద్దుతా – బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో సుజనాచౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం గా తీర్చి దిద్ది అభివృద్ది దిశలో తీసుకెళ్తానని సుజన చౌదరి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీజీపీ విస్తృత స్థాయి సమావేశం భవానీ పురం లోని కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బీజీపీ […]
Read Moreరాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దాం
• రాష్ట్రాన్ని కాపాడుకొనే బాధ్యత మాది అని అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా • 25 వేల కిలోల డ్రగ్స్ వైసీపీ పాలకులకు తెలియకుండా వస్తాయా..? • క్రిమినల్ పాలన రాష్ట్రానికి పెనుశాపంగా మారింది • ఈ ముఖ్యమంత్రి సారా, ఇసుక వ్యాపారి, భూ బకాసురుడు • వైసీపీ పాలన అంతం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు • యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తాము • చెరకు […]
Read Moreజన సాగరమైన అనకాపల్లి పుర వీధులు
– బ్రహ్మరథం పట్టిన జనం – జనసేనానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం -కోలాటాలు, హారతులతో ఆడపడుచుల ఆత్మీయ ఆహ్వానం – జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ, బీజెపీ శ్రేణులతో కిక్కిరిసిన అనకాపల్లి -రెండు కిలోమీటర్ల మేర శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో – వారాహి నుంచి విజయనాదం చేసిన జనసేన అధినేత – బైబై వైసీపీ అంటూ నినదించిన అనకాపల్లి ప్రజానీకం అనకాపల్లి పట్టణం జనసేన […]
Read Moreబడుగుల వంచనలో మహా ఘనుడు జగన్!
బడుగుల నయవంచకుడు సీఎం జగన్మోహన్రెడ్డి…ఎన్నికలు సమీపించడంతో నా పేదలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ కీర్తిస్తూ విన్యాసాలు చేస్తున్నారు. దళిత జనోద్ధారణకు జీవితాంతం కృషి చేసిన జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఇంతలా మొసలి కన్నీరు కార్చలేదు. మహాత్మాగాంధీ వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేశారు తప్ప జగన ్రెడ్డిలా సొల్లు మాటలు చెప్పి వారిని మోసం చేయలేదు. బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను అటకెక్కించారు. గత […]
Read Moreవినుకొండ తెలుగుదేశంలోకి భారీగా వలసలు
బొల్లాపల్లి మండలం నుంచి 105 కుటుంబాల చేరిక వినుకొండ, మహానాడు: కొన్నిరోజులుగా అధికార వైసీపీ నుంచి వినుకొండ తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. స్థానికంగా కీలకమైన బొల్లాపల్లి మండలం గంగపల్లి, పలుకూరు, రామాపురం, సోమలవాగు తండా, వెల్లటూరు నుంచి ఆదివారం తెలుగుదేశం పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరిగాయి. ఆదివారం కూడా 105 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వెల్లటూరు నుంచి 40 కుటుంబాలు, సోమలవాగు తండా […]
Read More25వ డివిజన్లో గళ్లా మాధవి ప్రచారం
గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఆదివారం 25వ డివిజన్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఆమెకు ఘనస్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. మీ ఇంటి ఆడపడుచుగా మీ వద్దకు వచ్చానని.. తనను ఆదరిస్తే మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా మాధవి వారికి భరోసా ఇచ్చారు. ప్రచారంలో జోన్ 5 టీడీపీ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర, జనసేన […]
Read Moreఇఫ్తార్ విందులో పెమ్మసాని, ఆలపాటి, నాదెండ్ల, షరీఫ్
గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు న్యూస్: తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఆదివారం ముస్లిం సోదరుల ి ఇఫ్తార్ విందులో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, శాసనమండలి మాజీ చైర్మన్ ఎం.డి.షరీఫ్ పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి దువాలో పాల్గొని ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సొదరులకు శుభాకాంక్షలు […]
Read Moreకేసీఆర్ను కలిసిన సాయన్న కుటుంబం
హైదరాబాద్, మహానాడు: ఎమ్మెల్యే సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సాయన్న కుటుంబం కేసీఆర్ను కలవటం చర్చనీయాంశమైంది. ఈసారి కూడా కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం.
Read More