ఓటుకు నోటుకు కేసులో 50 లక్షల రూపాయలపై ఇంత వరకు క్లారిటీ లేదు

ముందు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నాడు బీ ఆర్ ఎస్ నేత గట్టు రామచంద్రరావు కాంగ్రెస్ జన జాతర సభ తుస్సు మన్నది. రాహుల్ గాంధీని పిలుపించుకుని రేవంత్ రెడ్డి రెచ్చి పోయాడు తప్ప అందులో ఏమి లేదు. 10 యేండ్లలో లేని ప్రేమ ఇవ్వాళ తెలంగాణ పై రాహుల్ గాంధీకి వచ్చింది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు జై తెలంగాణ అనాలని రాహూల్ […]

Read More

వంద రోజుల్లో రాష్ట్రంలో వసూళ్లు చేసి ఢిల్లీకి కప్పం

– జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన – మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి హైదరాబాద్: ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటిమూటలని తేలిపోయిందన్నారు. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే ప్రజలందరికీ కాంగ్రెస్‌ దోఖా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం […]

Read More

చేతిగుర్తుకు ఓటేస్తే చేతులెత్తేస్తారు

– అది జనజాతర సభ కాదు.. అబద్ధాల జాతర సభ – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ చేతులెత్తేయడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్‌లో కేటీఆర్ ఏమన్నారంటే.. అది జనజాతర సభ కాదు. హామీల పాతర… అబద్ధాల జాతర సభ. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో..6 గ్యారెంటీల […]

Read More

భారతీయుల పార్టీ బీజేపీ

– భారతీయుల హృదయం.. బీజేపీ! 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ స్థాపించిన రోజు.స్వతంత్ర భారతదేశంలో రాజకీయంగా ఒక విశేషమైన పరిణామం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం. అటల్ బీహారీ వాజ్ పేయీ, లాల్ కృష్ణ ఆడ్వాణీల ఆలోచన, ఆచరణల ఫలితం, ఫలం భారతీయ జనతా పార్టీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన్ సంఘ్ ప్రేరణా, మూలమూ కాగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. జాతీయతా భావం, భారతీయ […]

Read More

పంటల నష్టంపై కేసిఆర్ హరీష్ రావు అబద్ధాలు

పంటల నష్టంపై పదింతలు సంఖ్య పెంచి అబద్ధాలు చెప్పడం శ్రేయస్కరం కాదు ప్రణాళికతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందిస్తాం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి   హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు పంటల నష్టంపై శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. వర్షాకాలంలో మహారాష్ట్ర, కర్ణాటక సహా తెలంగాణలో వర్షాలు […]

Read More

ఐపీయస్ అధికారుల సంఘం తీరు సరికాదు

కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్ అధికారులుగా మారారు తప్పును తప్పుగా ఎత్తిచూపుతున్న మీడియాపై విమర్శలు చేయడం దారుణం ఎలక్షన్ కమిషనర్ కు పేర్లు పంపింది ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి కాదా? తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోకనే పింఛన్ దారులను ఇబ్బంది పెట్టారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్(జగన్ పర్సనల్ సర్వీస్) అధికారులుగా మారారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ […]

Read More

వానర సైన్యంతో జగనాసురిడికి తప్పదు ఓటమి

ఏప్రిల్ నుంచే రూ.4,000 పెన్షన్ ఇస్తాం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ఏన్డీయేతోనే సాధ్యం ఏబిసిడీలు తెలియని వ్యక్తి జలవనరుల మంత్రా? ఇసుక దోచేసి లక్షల మంది కార్మికుల పొట్టగొట్టారు అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని నిలబెడతాం తల్లి కాంగ్రెస్… పిల్ల కాంగ్రెస్ పోటీలతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు తండ్రి హత్యపై పోరాడుతున్న సునీత కూడా షర్మిలకు మద్దతుఫై ఆలోచించుకోవాలి – పెదకూరపాడు ప్రజాగళం సభలో టీడీపీ […]

Read More

పేదల ఇళ్లు ధ్వంసం చేయడం అప్రజాస్వామికం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం, మహానాడు: వరంగల్‌ నగరంలో పైడిపల్లి- కొత్తపేట శివారులో రెండున్నరేళ్లుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న 1200 పేదలపై శుక్రవారం రాత్రంతా పోలీసులు విధ్వంసం సృష్టించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో ఖండిరచారు. స్టాలిన్‌ నగర్‌గా పేరుపెట్టుకున్న ఆ ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇస్తామని, ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సహాయం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం […]

Read More

దేశంలోనే అతిపెద్ద మూర్ఖుడు కేసీఆర్‌

టీడీపీ నేత ఐలయ్య యాదవ్‌ ఫైర్‌ చంద్రబాబుపై వ్యాఖ్యలకు ఖండన హైదరాబాద్‌, మహానాడు: అధికారం కోల్పోయిన బాధలో కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కల్లు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కరీంనగర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గుడంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, దేశంలో అతి పెద్ద మూర్ఖుడు […]

Read More

జీవీఎల్‌కు సహకరిస్తాం

సొండికుల సంఘం అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి విజయవాడ, మహానాడు: సొండి కుల సామాజిక వర్గానికి చెందిన తమను ఓబీసీ జాబితాలో చేర్చే విషయమై జీవీఎల్‌ నరసింహా రావు కృషి మరువలేనిదని, ఆయనకు విశాఖ సీటు వచ్చి ఉంటే సహకరించేవారమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి అన్నారు. శనివారం విశాఖలో సంఘ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనకు సీటు రాకపోవటం బాధ కలిగించిందన్నారు. ఆయనకు […]

Read More