– విశాఖ జ్ఞాపకాల్లో ‘ఏప్రిల్ 6’ – రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల వర్షం – భయం గుప్పెట్లో నాటి బెస్తవారిపల్లె -నిరవధికంగా మూతపడిన ఆంధ్రాయూనివర్శిటీ – ఆ చారిత్రాత్మక ఘటనకు 82 ఏళ్లు ( వి.ఉమామహేశ్వరరావు) అప్పుడప్పుడే ఎదుగుతున్న నాటి బెస్తవారిపల్లెపై 82 ఏళ్ల క్రితం జరిగిన బాంబుల వర్షం నేటికీ విశాఖ వాసుల కళ్లముందు కదులాడుతూనే ఉంది. పోర్టు. కెజిహెచ్, షిప్ యార్డ్, ఆంధ్రాయూనివర్శిటీ వంటివి ఏర్పడి […]
Read Moreతెలుగుదేశం హయాంలోనే బీసీలు, మైనార్టీలకు న్యాయం: ప్రత్తిపాటి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్: రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 40 ఏళ్లు పైబడిన పార్టీ ప్రస్థానంలో ఈ రోజుకూ బీసీలను, ముస్లీంలను ఎవరూ పార్టీ నుంచి విడదీయలేకపోయారంటే అదే కారణమన్నారు. చిలకలూరిపేట టీడీపీ 11వ క్లస్టర్ ఇన్చార్జి మద్దిబోయిన శివ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ప్రత్తిపాటి […]
Read Moreనాదెండ్ల మనోహర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నక్కా ఆనంద్బాబు
తెనాలి, మహానాడు: తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreఅవ్వాతాతల మరణానికి జగన్ రెడ్డి, జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలే కారకులు
జగన్ రెడ్డి ఆడిన పెన్షన్ డ్రామాలో 32 మంది అవ్వాతాతలు మరణించారు అవ్వాతాతలకు పెన్షన్ను ఆలస్యం చేసిన జగన్ రెడ్డి, తన బినామీలకు మాత్రం వారం మునుపే డబ్బులు దోచిపెట్టాడు శవ రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డి మించిన వ్యక్తి దేశంలోనే లేడు – తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం శవ రాజకీయంలో జగన్ రెడ్డి పీహెచ్ డీ చేశాడని, దేశంలోనే శవ రాజకీయాలు చేసే ఏకైక […]
Read Moreరాబోయే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అప్పులను సైతం జగన్ రెడ్డే చేసేయడం దుర్మార్గం
జగన్ రెడ్డి మరలా అధికారంకు వస్తే రాష్ట్రానికి అధోగతే జగన్ రెడ్డి హయాంలో రెవెన్యూ లోటు 4 రెట్లు, ద్రవ్యలోటు 2 రెట్లు పెరిగింది. సుస్థిరాభివృద్ధి సూచీలో 13 వ స్థానంకు, మానవాభివృద్ధి సూచీలో 21 వ స్థానంకు పడిపోయింది. – శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే ఆర్.బి.ఐ నుంచి ప్రభుత్వ సెక్యురిటీల వేలంలో రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ […]
Read Moreబ్రాహ్మణులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నేరవేర్చారా?
ఎన్నికల ముందే జగన్ కి బ్రాహ్మణులు గుర్తొస్తారా ? – పూజారులు, అర్చకులపై దాడులు జరిగినపుడు ఎందుకు స్పందించలేదు? -టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ సీఎం జగన్ బ్రాహ్మణులను 5 ఏళ్ల నుంచి అన్ని విధాల అణిచివేస్తూ ఎన్నికల ముందు బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించటం సిగ్గుచేటని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ మండిపడ్డారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ […]
Read Moreపరిశ్రమలు తెచ్చి, ఉద్యోగాలిచ్చి మేమేంటో నిరూపిస్తాం
మంగళగిరి ప్రజలిచ్చే మెజారిటీనే నాకు కొండంత బలం మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఆర్కే చేతగాని మాటలు మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చే మెజారిటీనే కొండంత బలాన్నిఇస్తుంది, రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి మంగళగిరి సమగ్రాభివృద్ధికి నేను చేపట్టబోయే కార్యక్రమాలకు ఊతమిస్తుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి […]
Read Moreలోకేష్ సమక్షంలో 100 కుటుంబాలు టిడిపిలో చేరిక
ఆదర్శ మంగళగిరి కోసం కదలివస్తున్న నాయకులు ఉండవల్లి: ఆదర్శ మంగళగిరి కోసం అందరూ కలసిరావాలన్న యువనేత లోకేష్ పిలుపునకు నియోజకవర్గం నలుమూలల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి రూరల్ పెనుమాక గ్రామానికి చెందిన 40 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన 60 కుటుంబాలు శనివారం టిడిపిలో చేరాయి. పార్టీలోకి నూతనంగా చేరిన వారికి ఉండవల్లి నివాసంలో యువనేత […]
Read Moreఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మేనిఫెస్టో పేరుతో మోసం
తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం సిగ్గుచేటు రాహుల్కు మాజీ మంత్రి హరీష్రావు బహిరంగ లేఖ హైదరాబాద్, మహానాడు: రాహుల్గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. మేనిఫె స్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని తర్వాత వాటిని విస్మరించారని వీటికి సమాధానం చెప్పాలని కోరారు. ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా ఇది రుజువైంది. 2004, 2009 ఎన్నికల సందర్భంగా […]
Read Moreచంద్రబాబు ఉచ్చులో షర్మిల…జగన్పై కుట్రలు
రాజకీయాల కోసం దేనికైనా దిగజారే రకం ఊసరవెల్లిగా మారి ఆయన చెప్పిందే చేస్తున్నారు అవినాష్పై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కోర్టు పరిధిలోని అంశాలపై ఎలా మాట్లాడతారు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం వైఎస్ పేరు చార్జిషీటులో చేర్చిన కాంగ్రెస్తో ఎలా జతకలిశారు తెలంగాణలో పార్టీ మూసేసి ఇక్కడ ఏం సాధించాలని వచ్చారు మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజం తాడేపల్లి, మహానాడు: చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు […]
Read More