పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం ఒకటవ వార్డు రంగా కాలనీలో ముస్లీం మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు గురువారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. స్వయంగా ఇఫ్తార్ విందును వడ్డిస్తూ అందరినీ పలకరించారు. ముస్లీం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreవాలంటీర్స్ లేకపోతే పాలనా వ్యవస్థ స్తంభించిపోయిందా?
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలో చట్టబద్ధంగా భాగస్వాములు. వాలంటీర్స్ చట్టబద్ధమైన వ్యవస్థలో ఉద్యోగులు కాదు. వారికి కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదు. కాంట్రాక్టు లేదా పొరుగు సేవలు అందించే ఉద్యోగుల తరహా ఉద్యోగులు కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అయిన ప్రయివేటు సైన్యమే వాలంటీర్స్ వ్యవస్థ. వారికి, ప్రభుత్వ ఖజానా నుండి గౌరవ వేతనం కింద ఐదు వేలు చెల్లిస్తూ వస్తున్నారు. గౌరవ […]
Read Moreవైసీపీ నుంచి వలసలే కూటమి విజయ సంకేతాలు
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అప్పాపురానికి చెందిన 70 కుటుంబాల చేరిక పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు:తెలుగుదేశం పార్టీలోకి కొనసాగుతున్న చేరికలే కూటమి విజయ సంకేతాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మునిగిపోయే నావలా మారిన వైసీపీ కంటే, చంద్రబాబు సంక్షేమ నీడలో ఉండడమే మేలనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉందన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురానికి చెందిన ఉప సర్పంచ్, నాదెండ్ల […]
Read Moreఅండగా నిలవండి
– ఆశీర్వదించండి – తంగిరాల సౌమ్య నందిగామ (అనాసాగరం): తనకు అండగా నిలవండి ఆశీర్వదిం చండి అంటూ మాజీ ఎమ్మెల్యే, ఎన్డీయే కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రజలను కోరారు. నియోజకవర్గ ప్రజలు తనను రెండుమార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులు చేశానన్నారు. మరోసారి తనకు విజయాన్ని అందించాలని ఓటర్లను, మహిళలను, యువతీ యువకులను కోరారు. కూటమి పొత్తు.. ఎన్నికల వరకే కాదని నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా […]
Read Moreకలెక్టర్లు, ఎస్పీలు మారారు
గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్ కృష్ణా కలెక్టర్ గా కె. బాలాజీ అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్ తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ అమరావతి: మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీ లను కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం నాడు నియమించింది. కృష్ణా కలెక్టర్ గా కె. బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్, […]
Read Moreపెన్షన్ల పంపిణీ వేళ కోడ్ ఉల్లంఘన
అవ్వాతాతల పాసుపుస్తకాలపై సీఎం బొమ్మలు సచివాలయాలకు వాటితోనే వృద్ధుల రాక కళ్లు మూసుకున్న అధికార గణం ముందే తెలిసినా చర్యలు శూన్యం రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి సిద్ధవటం, మహానాడు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఎన్నికల వేళ కోడ్ను ఉల్లంఘిస్తూ అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. వారికి అధికారులు కూడా వత్తాసు పలుకున్నారు. తాజాగా పెన్షన్ల పంపిణీ వేళ పెన్షన్ పాసు పుస్తకాలపై సీఎం జగన్మోహన్రెడ్డి బొమ్మలు దర్శనమిచ్చాయి. […]
Read Moreలిక్కర్ స్కామ్ను ప్లాన్ చేసిందే కవిత
సారా కేసులో సారు బిడ్డే కీలకం రింగ్మాస్టర్ ఆమెనే ఈడీ సంచలన వ్యాఖ్యలు అప్రూవర్ను తన పేరు చెప్పవద్దని బెదిరించారు ఫోన్లు ధ్వంసం చేశారు లిక్కర్ కేసులో అసలు పాత్రధారి కవిత ఆధారాలను జడ్జికి ఇచ్చిన ఈడీ ఢిల్లీ: సారా కేసులో సారు బిడ్డ కవితను ఈడీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రను నిరూపిస్తూ, వాటి ఆధారాలను జడ్జికి సమర్పించింది. అప్రూవర్ ఇచ్చిన సాక్ష్యం కూడా […]
Read Moreఇవి ప్రభుత్వ హత్యలు కావా ?
వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం 2014లో మా నాన్నని చంపేశారన్నాడు 2019లో బాబాయిని చంపి ఓట్లు అడిగాడు నేడు పెన్షనర్ల ఉసురు తీసి శవ రాజకీయం చేస్తున్నాడు దళితులకు 27 పథకాలిచ్చినోడు పెత్తందారుడా.. వారి పథకాలు రద్దు చేసినోడు పెత్తందారుడా అన్న క్యాంటీన్తో కడుపు నింపినోడు పెత్తందారుడా.. అన్నం దూరం చేసినోడు పెత్తందారుడా? దళిత సమాజంలో వైసీపీపై తిరుగుబాటు మొదలైంది కొవ్వూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు […]
Read Moreవైసీపీ అక్రమాలను అడ్డుకుంటే దాడులా?
అధికార పార్టీ చెప్పు చేతల్లో రాష్ట్రం ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విజయవాడ, మహానాడు: ఈనెల 2వ తేదీ సాయంత్రం కాకినాడ రూరల్లో లారీలో వెళుతున్న చీరలు, బొట్టు బిళ్లలు, డూప్లికేట్ ఈవీఎంలను అడ్డుకుని మా పార్టీ నాయకులు పట్టుకుని అధికారులకు అప్పగిం చారని, వైసీపీ రౌడీలు అక్కడకు చేరుకుని మా పార్టీ నేతలపై […]
Read Moreకేంద్రంలోని అధికారులంతా బీజేపీకి తొత్తులా?
– ఫిర్యాదులకు ఈసీ లొంగిపోతోంది – అధికారులను ఏ రీజన్ కింద బదిలీ చేశారో చెప్పి ఉండాల్సింది – వాలంటీర్ల వ్యవస్ధను ఎవరూ ఏమీ చేయలేరు.. దానిని కదల్చలేరు – ఐఏఎస్,ఐపిఎస్ అధికారుల్ని డీమోరల్ చేయడానికే పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదులు చేశారు. – తనను కలసిన మీడియాతో వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]
Read More