కూటమి ప్రభుత్వం రాగానే బీసీల రక్షణకు కొత్త చట్టం: ప్రత్తిపాటి

చిలకలూరిపేట, మహానాడు: ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకుని వస్తామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి స్పష్టం చేశారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో చిలకలూరిపేట 10వ క్లస్టర్‌ పరిధిలోని సుబ్బయ్యతోటలో బుధవారం జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉప ప్రణాళిక ద్వారా వారి నిధులు […]

Read More

ప్రజా ప్రయోజనాల కోసమే కూటమి

– సమన్వయ సమావేశంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు, మహానాడు:  ప్రజా ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడిరదని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడారు. గుంటూరులోని ఓ ప్రైవేట్‌ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ-బీజేపీ కార్యకర్తల సమావే శానికి డాక్టర్‌ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఒక స్వచ్ఛభారత్‌, మేకింగ్‌ ఇన్‌ ఇండియా వంటి నిర్ణయాలు, అమలు మోదీ వచ్చిన […]

Read More

పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి బ్రేక్‌

తెనాలిలో వారాహి విజయభేరి సభ వాయిదా తీవ్ర జ్వరమే కారణం గుంటూరు, మహానాడు: పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడమే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పిఠాపురంలో మండుటెండలో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన… చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు. […]

Read More

కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ వల్లూరు జయప్రకాష్‌ నారాయణ గుంటూరు, మహానాడు: కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ వల్లూరు జయప్రకాష్‌ నారాయణ విమర్శించారు. గుంటూరు జేకేసీ కాలేజ్‌ రోడ్డులోని మౌర్య ఫంక్షన్‌ హాలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం […]

Read More

టీడీపీలోకి తాడిశెట్టి సోదరుల చేరిక ఖరారు

టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్న తాడిశెట్టి మురళి..తాడిశెట్టి సోదరులు గుంటూరు, మహానాడు: ఇటీవలే వైసీపీకి గుడ్‌బై చెప్పిన తాడిశెట్టి మురళి, తాడిశెట్టి సోదరులు తదుపరి కార్యాచరణ త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు. అయితే తాడిశెట్టి మురళి జనసేన లో చేరుతారా లేదా టీడీపీలో చేరుతారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఒక ప్రముఖ ఛానల్‌లో వారు జనసేనలో చేరుతారనే వార్తలు వచ్చాయి. వాటికి తెరదింపుతూ ఇప్పుడు తాడిశెట్టి సోదరులు టీడీపీ కండువా […]

Read More

కుట్రలు మాని ఇళ్ల దగ్గరే పింఛన్లు పంపిణీ చేయాలి

పల్నాడు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన జి.వి.ఆంజనేయులు పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: వైసీపీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రలు మాని పింఛన్లు ఇంటికే పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడకుండా వారి ఇళ్ల […]

Read More

సీఎస్, డీజీపీపై వేటు ?

పీఎస్సార్ సహా ఆ ఇద్దరిపై కూటమి మళ్లీ ఫిర్యాదు కర్నూలు ఎస్పీపైనా వేటు తప్పదా? ఇన్చార్జి డీజీపీతో ఎన్నికలు ఎలా జరిపిస్తారు? డీజీపీగా ద్వారకా తిరుమల, సీఎస్‌గా నీరబ్? మరికొందరు కలెక్టర్లు, ఎస్పీలపైనా వేటు రెండవ దశలో మరికొందరు డీఎస్పీలు? ( అన్వేష్) ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, ఇంటలిజన్స్ ఏడీజీ పీఎస్సార్ ఆంజనేయులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఎన్డీఏ […]

Read More

ముస్లీంలు, నూర్‌బాషాల ఆత్మీయ సమావేశం

పాల్గొన్న జి.వి.ఆంజేయులు, లావు, మక్కెన పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు: పట్టణంలోని వై కన్వెన్షన్‌లో ముస్లీం మైనార్టీ, నూర్‌ బాషాల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గం సమన్వయకర్త, ఇన్‌చార్జి కొంజేటి నాగ శ్రీను, టీడీపీ రాష్ట్ర నూర్‌ బాషా సంఘం అధ్యక్షులు సుబహాన్‌, యువ నాయకులు గోనుగుంట్ల […]

Read More

కోతులు చనిపోయిన నీటినే సరఫరా చేశారు!

నల్లగొండ జిల్లాలో మున్సిపల్‌ అధికారుల నిర్వాకం నందికొండ నాగార్జునసాగర్‌లో వెలుగుచూసిన ఘటన కొన్నిరోజులుగా వాటర్‌ ట్యాంకులోనే కళేబరాలు వ్యాధుల ఆందోళనలో ప్రజలు నల్గొండ, మహానాడు:కోతులు చనిపోయిన నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేసిన వైనం నల్గొండ జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. నందికొండ నాగార్జున సాగర్‌ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్‌ పక్కన ఉన్న వాటర్‌ ట్యాంకులో కోతుల కళేబరాలు ఉన్నాయి. అవి వాటిలో జారిపడి మృతిచెందినట్లు తెలుస్తుంది. […]

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకు అప్పగించాలి

గవర్నర్‌ను కలిసి విచారణ జరపాలని కోరతాం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల నాటకాలు గమనిస్తున్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మహానాడు:తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై టామ్‌ అండ్‌ జెర్రీ మాదిరిగా కొట్టుకుంటున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫైట్‌పై ప్రజలకు నమ్మకం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More