సీఎస్ జవహర్రెడ్డిని తప్పించండి బాలల హక్కులకు వ్యతిరేకంగా స్కూల్ పిల్లలను పెట్టుకొని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారుడిపైనే కోడ్ ఉల్లంఘన కేసు నమోదైతే ఇక రాష్ట్ర బాగు కోసం ఏం సలహాలిస్తాడో? – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య – ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన అధికారులు, అధికార పార్టీ నాయకులపై ఎన్నికల కమిషన్కు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు నేటికి […]
Read Moreటీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ను ట్యాప్ చేశారు
తెలంగాణలో పార్టీ లేకుండా చేయాలనే కుట్ర పవన్కళ్యాణ్, షర్మిల కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులే జగన్మోహన్రెడ్డికి కేసీఆర్ సాయం దీనిపై సమగ్ర విచారణ జరపాలి బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి దీనిపై త్వరలో కేసు పెట్టనున్నాం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన హైదరాబాద్, మహానాడు :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని తెలంగాణ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ […]
Read Moreపీఏని పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ధర్మారెడ్డి
ఆయన అధర్మారెడ్డి.. చర్యలు తీసుకోండి – పీఏను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు – ధర్మారెడ్డి అవినీతి చిట్టా నా దగ్గరుంది – 50 కోట్ల కమిషన్ కోసం సత్రాలు కూల్చారు – చైర్మన్కు 15 శాతం కమిషన్ ఇస్తేనే పనులు – అందుకే ధర్మారెడ్డిని మార్చమని ఫిర్యాదుచేశాం – సీఈసీ సానుకూలంగా స్పందించింది – బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి సంచలన ఆరోపణలు వివాదానికి కేంద్రబిందువుగా మారిన టీడీపీ […]
Read Moreఫిల్మ్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ లో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. భవనం లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతు న్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్కు సమాచారం అందించారు అక్కడి సిబ్బంది.. స్వరుచి కిచెన్లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఇవి క్రమంగా ఫిల్మ్ ఛాంబర్ కి వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. ఫిలిం ఛాంబర్ బిల్డింగ్లో ఉండే స్వరుచి హోటల్ కిచెన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ […]
Read Moreతెలంగాణ అభివృద్ధికి బీజేపీని గెలిపించుకోవాలి
మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎల్బీనగర్, చంపాపేట్, మహానాడు: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పరిధిలో డిఫెన్స్ కాలనీ పార్క్, ఉదయ నగర్ కాలనీ కమ్యూనిటీ హాలు, మారుతి నగర్ కాలనీ లైబ్రరీలో బుధవారం ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ (టిఫిన్ బైటక్)లో ఆయనతో […]
Read More56 లక్షల మంది వృద్ధులలో ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు
ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం జగన్మోహన్ రెడ్డిదే మిమ్మల్ని రోడ్డుపై ఎండలో నిలబెట్టింది తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాదు ఇతరులపై బురద చల్లి రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రభుత్వ అధికారులతో కలిసి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఈ కుట్ర ను ప్రజలు, ప్రత్యేకించి పింఛన్ లబ్ధిదారులు అర్థం చేసుకోవాలి… ప్రతిపక్షాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి 56 లక్షల మందికి లక్షాపాతిక వేల […]
Read Moreగజ్వేల్ అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి
100 రోజుల పాలనలో అన్నీ ఉద్దెర మాటలేనా రేవంత్రెడ్డి? కల్లబొల్లి మాటలతో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నావ్ ఓటు అడిగే నైతిక విలువ ఉందా? రైతు రుణమాఫీ, 4 వేల పెన్షన్, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు రూ.2,500 ఏమయ్యాయి? బీజేపీ చెప్పింతే వింటే జోడీ..లేకుంటే ఈడీనే పదేళ్లలో ప్రజలకు చేసింది శూన్యం దుబ్బాకలో పనికిరాని రఘునందన్…మెదక్లో పనికొస్తాడా? మెదక్ పార్లమెంట్లో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి గజ్వేల్ కార్యకర్తల సమావేశంలో […]
Read Moreముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు
ఈ జగన్ మోహన్ రెడ్డి నాకు పరిచయం లేదు వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారు హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడు వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం వైఎస్సార్ బ్రతికి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారు – ఏపీసీసీ […]
Read Moreసుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పిన బాబా రామ్దేవ్
పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించిన విషయంలో యోగా గురు బాబా రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత విచారణలో వారిద్దరికీ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు వచ్చిన వారిద్దరినీ తీవ్రంగా మందలించింది ధర్మాసనం. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత […]
Read Moreప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్న డిజిపి, ఏడిజి(ఇంటెలిజెన్స్)
అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు నేడు పెట్టె పేడ సర్దుకుంటున్నారు పెన్షన్ పంపిణీ వ్యవహారంపై వైసీపీ మూకలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్నికల ప్రధాన అధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు ఇజ్రాయెల్ నుంచి పెగాసెస్ అనే సాఫ్ట్ వేర్ను కొనుగోలు చేసి ప్రతిపక్ష నేతలు ఫోన్లు ట్యాంపింగ్ చేసి దొంగతనంగా డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఏడిజి(ఇంటెలిజెన్స్) రామాంజనేయులు ఫోన్లు వింటున్నారని, తగిన […]
Read More