టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్ధన్ రావు జన్మదిన వేడుకలు మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ…టీ.టీ జనార్ధన్ సామాన్య కుటుంబంలో పుట్టి తన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగారు. టీ.డీ జనార్దన్ ప్రభుత్వ […]
Read Moreబాబు, పవన్, రాజు, షర్మిల ఫోన్లపైనా ‘దొంగచెవులు’
కేసీఆర్ జమానాలో వారి ఫోన్లూ ట్యాపింగ్? – బాబు ఇంటి సమీపంలో ట్యాపింగ్ వాహనం? – హైదరాబాద్లోని ఏపీ టీడీపీ నేతల ఫోన్లపైనా నిఘా – రేవంత్ ఇంటిదగ్గరే ట్యాపింగ్ పరికరాలు – షర్మిల నివాసం వద్ద కూడా నిఘా వాహనం? – బీజేపీ నేత రఘునందన్, ఈటల ఫోన్ పైనా నిఘా – నాటి మంత్రి ఆదేశాలతో కొండా సురేఖ, మురళి ఫోన్ల ట్యాపింగ్? – కాంగ్రెస్-బీజేపీకి విరాళాలిచ్చే […]
Read Moreకేసీఆర్ కొత్త డ్రామా
త్వరలో కేసీఆర్ కు శ్రీకృష్ణజన్మస్ధానం తప్పదు కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ కు పాల్పడ్డారు 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం ధనిక రాష్ట్రం అప్పులపాలు మంత్రి కొండా సురేఖ వరంగల్ : కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారు. గతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వారికి ఆర్థిక సహాయం చేయలేదు. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం. ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. కవిత మద్యం కేసులో జైలులో […]
Read Moreనేను స్ధానిక వ్యక్తినే
విజయవాడ వాసినే విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటు లభించడం అదృష్టం రాష్ట్రం కేంద్ర ఫలాలు అందిపుచ్చుకోవడం లేదు కేంద్ర మాజీ మంత్రి, భాజపా విజయవాడ పశ్చిమ అభ్యర్ధి సుజనా చౌదరి పదేళ్ల ఎన్డియే ప్రభుత్వ హయాంలో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా విజయవాడ పశ్చిమ అభ్యర్ధి యలమంచిలి సుజనా చౌదరి పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం […]
Read Moreఆర్కే ఏ మొఖం పెట్టుకొని మంగళగిరి ప్రజలను ఓట్లు అడుగుతారు?!
మంగళగిరికి పరిశ్రమలు రావని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? అమితాబచ్చన్, కమలహాసన్ లుకూడా జగన్, ఆర్కేలకు సరిపోరు మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని లోకేష్ హామీ మంగళగిరి: గత ఎన్నికల్లో గెలిచినోళ్లు నియోజకవర్గాన్ని గాలికొదిలేసి వెళ్లిపోయారు, గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి నా సొంతమని భావించి ఇక్కడే ఉండి సేవ చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో నన్ను మీ బిడ్డలా నన్ను ఆదరించండి, మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని యువనేత నారా లోకేష్ […]
Read Moreదొంగలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లను కట్ డ్రాయర్లపై ఊరేగిస్తాం
వాలంటీర్లకు పెన్షన్ బాధ్యత తప్పించడానికి వైసీపీనే కారణం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల ద్వారా మెరుగైన సంక్షేమం మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడానికి వైసిపినే కారణం, వారిని రాజకీయ అవసరాలకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మరింత పటిష్టపర్చి పెన్షన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని […]
Read Moreరికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు
మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 20.14 లక్షల కోట్లు 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు ప్రతి రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయంలో 8-21 శాతం పెరుగుదల వస్తువులు మరియు సేవల పన్ను అనేది ఏకీకృత పన్ను విధానంతో ఒక దేశం విధిస్తుంది మరియు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తుంది. దేశీయ విక్రయాలు మరియు దిగుమతుల కారణంగా మార్చిలో జీఎస్టీ ఆదాయం 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. […]
Read Moreవరంగల్ ఎంపీ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా
– బాబు మోహన్ వరంగల్ జిల్లా: బీజెపి పార్టీ తనకు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలే దని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ కి ఎప్పడు వచ్చిన కరుణ పురం నా అడ్డా అని అన్నారు. వరంగల్ ఎంపీ […]
Read Moreమే మొదటివారంలో టెన్త్ ఫలితాలు
గుంటూరు: పదో తరగతి పరీక్షల ఫలితాలను మే మొదటివారంలో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.నేటి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రశ్నపత్రాల మూల్యాంకనం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 26 జిల్లా కేంద్రాల్లో 47.88 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని, 25 వేల మంది టీచర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించింది..
Read Moreబాబును కలిసిన జంగా కృష్ణమూర్తి
వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని బాపట్లలో ఆదివారం కలిశారు. త్వరలో గురజాలలో జరిగే శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
Read More