ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన నాయకుడు ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే లక్ష్యంతో ఏర్పాటై, 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 43వ వసంతంలోకి అడుగు పెట్టడంపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ, జాతీయ భావాలతో జాతి అభివృద్ధి కోసం పాటు పడింది. కేంద్రంలోనూ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. రాక్షస పరిపాలనకు, రాజ్యాంగ […]

Read More

స్వీప్ ఫోటో ప్రదర్శన, స్టాల్ ను తిలకించిన ముకేశ్ కుమార్ మీనా

– జిల్లాలో ”స్వీప్’ కార్యక్రమాలపై సంతృప్తి ఏలూరు, మార్చి , 29 : జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఈఓ ఏలూరు కలెక్టరేట్ లో జిల్లాలో ఓటుహక్కుపై ఓటర్ల అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి సంతృప్తిని […]

Read More

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్.. 200 పెట్టుబడితో రూ.1,46,000

రోజుకు 200 రూపాయల చొప్పున ఒక స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఏకంగా 1,46,000 రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్. కాగా 18 ఏళ్లు దాటిన వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.స్కీమ్ లో 5000 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కింద రూ.10,000 పొందే అవకాశం ఉంటుంది. రోజుకు రూ.200 చొప్పున సంవత్సరం పాటు ఈ స్కీమ్ లో […]

Read More

ఇక మళ్లీ యాదగిరిగుట్ట

– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు యాదగిరిగుట్టగానే ఉందని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత యాదాద్రిగా పేరు మార్చారని, పేరు మార్చటంతోపాటు యాదాద్రి అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.  

Read More

‘కారు’ దిగిన కేకే

– కాంగ్రెస్‌కు ‘కేకే’సిన కేశవరావు! – కారు దిగుతున్నానని వెల్లడి – కేసీఆర్‌కు కలిసిన కేకే – కేసీఆర్‌కు ఒకేరోజు రెండు షాకులు ( అన్వేష్) హైదరాబాద్: కాలం కలసివచ్చినంత వరకే ఎవరి చక్రమైనా తిరిగేది. తెలంగాణలో పదేళ్లు నిర్నిరోధంగా సాగిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు.. ఓటమి తర్వాత శరపరంపరగా అవిఘ్నాలు, అపశృతులు, చేదువార్తలే. అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా ఒకే రోజు రెండు షాకులు. ఆయన సొంత ఇలాకాలో సొంత […]

Read More

కేసీఆర్‌కు బిగ్ షాక్

– సొంత ఇలాకాలోనే తిరుగుబాటు – కాంగ్రెస్ ఎంపీపీ గెలుపు – అవిశ్వాసంలో ఓడిన బీఆర్‌ఎస్ – ఇది కే సీఆర్ నైతిక ఓటమి ( మార్తి సుబ్రహ్మణ్యం)  ఆయన వందరోజుల క్రితం వరకూ రారాజు. పాలన కూడా రాచరికమే. తెలంగాణ గడ్డ కేంద్రంగా దేశ రాజకీయాలను ఏకం చేయబోయిన నేత. మహారాష్ట్ర-కర్నాటక-ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా గులాబీని పరిమళింపచేయాలన్న పట్టుదలతో పనిచేసిన గులాబీదళపతి. సొంత జిల్లాలో ఏ ఒక్క పార్టీ […]

Read More

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధి..

హైదరాబాద్‌: ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. ఈ మేరకు ‘అనరాక్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశం లోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే సగటు ధరలు 10-32 శాతం పెరిగాయని తెలిపింది. ఇక, ముంబై (24%), పుణె (15%), బెంగళూరు (14%) ఉండగా, […]

Read More

బహుజనుల ద్రోహి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్‌ కుమార్ కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి RSP ‘గో బ్యాక్’ అంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సిర్పూరు నియోజ‌క‌ వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. ఆ త‌ర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో […]

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగ రావు, తిరుపతన్న లకు ఐదు రోజుల కస్టడీ

త్వరలో మరికొందరు పోలీసుల అరెస్టు ? తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న లను ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి ఐదు రోజుల పాటు వారిని పోలీసులు విచారించ నున్నారు. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి […]

Read More

తెలంగాణ లో ఇంట‌ర్ కాలేజీ ల‌కు సెలవులు

హైద‌రాబాద్: తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన […]

Read More