– చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా – షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక వైసీపీకి రాజీనామా చేశా. నా రాజీనామా లేఖను వైసీపీ కార్యాలయానికి పంపించా. వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాను. చింతలపూడి నియోజక వర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేక పోయా. నన్ను ఇబ్బంది పెట్టారు. అవమాన పరిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా నాకు తెలియకుండా కార్యక్రమాలు చేశారు. నా పేర్లను […]
Read Moreఎమ్మెల్యే నంబూరి శంకరావు నుండి సాయికి ప్రాణ హాని
– పెదకూరపాడులో రౌడీ రాజ్యం – పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పెదకూరపాడులో రౌడీ రాజ్యం నడుస్తోంది.టిడిపి నేతలను బెదిరిస్తున్నారు. పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. వైసీపీ కార్యాలయాన్ని తగుల బెట్టిన కేసులో కంచేటి సాయి, దండ నాగేంద్ర జానీలను అక్రమ కేసులు పెట్టి, ఈరోజు కంచేటి సాయిబాబు ను ముంబైలో అరెస్టు చేసి, సహారా పోలీస్ స్టేషన్ కి తరలించారు. తప్పుడు కేసులు […]
Read Moreవైకాపా నాయకుల కాన్వయ్లు ఎందుకు తనిఖీలు చేయడం లేదు?
– నాలుగుసార్లు లోకేష్ను కాన్వాయ్ను తనిఖీ చేయడం ప్రత్యేకంగా టార్గెట్ చేయడం కాదా? – ఇప్పటికీ మంగళగిరిలో జగన్ రెడ్డి బొమ్మలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నా ఎందుకు తొలగించలేదు? – మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల పరంగా నడుచుకోవడం మానుకోవాలి – తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళగిరి: ఎన్నికల తనిఖీల పేరుతో మంగళగిరి పోలీసులు నారా లోకేష్ కాన్వాయ్పై ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని […]
Read Moreహిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..
అద్భుతమైన హిమాలయాలకు ఉన్న అందాలు మాటల్లో వర్ణించలేనివి. హిమాలయాల్లో పర్యటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంటుంది. హిమాలయ పర్వతాల్లో చాలా ప్రదేశాలు ఊహించని విధంగా అనేక కల్పనలతో ముడిపడి ఉన్నాయి. హిమాలయాలు అంటేనే గుర్తొచ్చేవి మానస సరోవరం, కైలాష్, అమర్ నాథ్ మొదలైన పవిత్ర స్థలాలు. ఇవి కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన హిమాలయాల్లో రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి. హిమాలయాల్లోని ఈ రహస్యాలను సైన్స్ […]
Read Moreసారీ రాజుగారు..
క్రూర రాజకీయం..ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాము..! గత నాలుగు సంవత్సరాలు గా మడమతిప్పని పోరాటం చేశారు..! రాజ్యహింసకు గురయ్యారు..! చావు అంచులకు వెళ్ళి వచ్చారు..! ప్రజల గొంతై నిలిచారు..! పాలకుల క్రూరత్వం అవకతవక నిర్ణయాల మీద నిరంతరం తన స్వరాన్ని వినిపించారు..! పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజల మనస్సు గెలిచారు..! రాష్ట్రంలో పొత్తులు పొడవటానికి రాజు గారు తనవంతు ప్రయత్నాలు చేసారు. కేంద్రపెద్దల సహకారం వారి నిష్పాక్షికత […]
Read Moreపెన్షనర్లకు పైసలిచ్చేదెవరు?
– ఏపీలో పెన్షన్..టెన్షన్ – ఒకటో తేదీ పెన్షన్ ఎవరిస్తారు? -వాలంటీర్లను తప్పించిన ఈసీ – పెన్షనర్ల డేటా వాలంటీర్ల దగ్గరే – పెన్షనర్ల వద్దకే వెళ్లి డబ్బులిస్తున్న వాలంటీర్లు – వచ్చే నెల వారికిపెన్షన్లు ఇచ్చేదెవరు? – పోస్టాఫీసుల ద్వారా ఇస్తారా? -ఇప్పటిదాకా ప్రత్నామ్నాయంపైఆలోచించని ఈసీ – సిమ్ కార్డులు స్వాధీనం చేయని వాలంటీర్లు – మల్టీపర్పస్ హౌస్హోల్డ్కార్డులూ వారివద్దనే – కలెక్టర్లకు ఆదేశాలివ్వని ఈసీ – ముందుచూపు […]
Read Moreమాదిగలు-టీడీపీ బంధం విడదీయలేనిది
-టీడీపీ గెలుపుతోనే మాదిగల గెలుపు: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ భేటీ – మాదిగల సమస్యలపై చర్చ -ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన మంద కృష్ణ మాదిగ -దళితులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని కోరిన మందకృష్ణ అమరావతి: తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం అని […]
Read Moreబాపట్ల ఎంపీ ఆధ్వర్యంలో కంకర తొవ్వేస్తున్నారు
– అమరావతిలో దొంగతనాలు సిగ్గుచేటు -టీడీపీ మహిళా నాయకురాలు పాలడుగు వినీల జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని ప్రశ్నార్థం చేశాడు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని చంపేశారు. రాజధానిపై పగబట్టి ఆనవాళ్లు చెరిపేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా అమరావతిలో దొంగతనాలు జరుగుతున్నాయి. అమరావతిలో అరాచకాలను చూస్తూ జగన్ పాలన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. […]
Read Moreరైతు సంక్షేమం లేదు.. సంక్షోభం మిగిలింది
నూతన ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం మూలాధారం. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ విస్తరణకు ఆ వ్యవస్థ బలోపేతం చేయడం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం, నిల్వ సామర్థ్యం పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. రైతు మెరుగైన జీవితం గడపడానికి అవసరమైన ద్రవ్యాన్ని ఇచ్చేదీ గిట్టుబాటు ధర కానీ మార్కెట్లో ధరలు పడి పోయి రైతు తీవ్రంగా నష్టపోతే పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు […]
Read Moreనవ మోసాలతో ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి కుట్ర
1. దొంగ ఓట్లు చేర్పించడం.. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడం మొదటి మోసం 2. అవినీతి సొమ్ముతో పోలీసులు, అధికారులను, ఉద్యోగులను కొనడం రెండవ మోసం 3. రాష్ట్రంలో కులాలు, మతాలు మధ్య చిచ్చులు పెట్టి అశాంతి సృష్టించడం మూడవ మోసం 4. మాధకద్రవ్యాలతో యువతను నాశనం చేయడం నాలుగవ మోసం 5. పోలీంగ్ బూతుల్లో రౌడీలను పెట్టి బూత్ ఆక్రమణలు చేయడం ఐదవ మోసం 6. మాఫీయాల అండ ఉన్నా.. […]
Read More