– మహిళమోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పరెడ్డి హైదరాబాద్, మహానాడు :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి మోసం చేస్తోందని, ఆ హామీలు అమలయ్యేలా నిలదీయాలని మహిళమోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పరెడ్డి పేర్కొన్నారు. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలానే హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో కాలం గడుపుతోంది.ఈ అంశాలను ప్రతి మహిళా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలను ప్రధాని మోదీ నారిశక్తి గా […]
Read Moreమీ కష్టాల్లో ఉంటాను -నారా భువనేశ్వరి
అమరావతి, మహానాడు :కార్యక్రమానికి వచ్చిన మహిళా శక్తికి నా నమస్కరిస్తూనే మహిళల కష్టాలు వింటాను, మీ కష్లాల్లో పాలు పంచుకుంటానని నారా భువనేశ్వరి అన్నారు.శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికి కాదు. రాజకీయ ప్రసంగాలు చేయడానికి కాదు..నేను మీలో ఒక స్త్రీగా ఆలోచించి మాత్రమే మాట్లాడతాను. మా కష్టాల్లో పాలుపంచుకునే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. మహిళ సొంత కాళ్లపై […]
Read Moreరాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మూడు పార్టీల పొత్తు
సీట్లు త్యాగం చేసిన వారిని నేనెప్పుడూ మర్చిపోను నిలబెట్టిన ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే ప్రయత్నం 160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమిదే గెలుపు 160 నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికల ప్రచారం ఫేక్ పోస్టులతో జగన్ రెడ్డి నీచ రాజకీయం ఏపీని డ్రగ్స్ కు అడ్డాగా మార్చారు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల వర్క్ షాప్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- రాష్ట్ర ప్రయోజనాల […]
Read Moreయువత భవిష్యత్తును దెబ్బ తీయవద్దు
– దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ దర్శి : వైసీపీ పాలనలో అవినీతి, డ్రగ్ కల్చర్ పెరిగిపోయిందని దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ఆరోపించారు. రాష్ట్ర పోలీసు శాఖ నిద్ర పోతోందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారు అసలు విషయాన్ని బయటపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, డ్రగ్స్ కల్చర్ విచ్చలవిడిగా మారిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని […]
Read Moreఐన్యూస్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు
– ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐన్యూస్ ఎండి శ్రవణ్? – ఐన్యూస్ ఆఫీసులో ట్యాపింగ్ కోసం సర్వర్ – రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ – శ్రవణ్తో కలసి ట్యాపింగ్ చేశామన్న ప్రణీత్ – డీఎస్పీ ప్రణీత్ సమాచారంతో శ్రవణ్ ఇంటిపై పోలీసు దాడి – ఇంటలిజన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఇంటిలోనూ సోదాలు – పరారీలో శ్రవణ్రావు? – లండన్ పారిపోయారా? – అమెరికాకు వెళ్లిన […]
Read Moreవైసీపీ ప్రభుత్వం ఎపి ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేసిన చంద్రబాబు.విశాఖ పోర్టులో సిబిఐ 25000 కిలోల డ్రగ్స్ని సీబీఐ స్వాధీనం చేసుకోవడం షాక్ కు గురిచేసింది.డ్రగ్స్ స్వాధీనంలో ఎపి పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుంది.ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలి.వచ్చే ఎన్నిక కోసమే వైసీపీ అధిష్టానం […]
Read Moreవిశాఖలో డ్రగ్స్ రాకెట్
25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం 50 వేల కోట్ల ఖరీదైన డ్రగ్స్ పట్టివేత ఇంటర్పోల్ హెచ్చరికలతో సీబీఐ అలెర్ట్ మెరుపుదాడితో డ్రగ్స్ స్వాధీనం కంటైనర్ బుక్ చేసిన కన్సిగ్నీ కంపెనీ ఎవరిదా కంపెనీ? ఏమా కధ? ( అన్వేష్) విశాఖపట్టణం: ఏపీ డ్రగ్స్ హబ్గా మారుతోందన్న ఆవేదనకు ఇది పరాకాష్ట. విశాఖ వేదికగా డ్రగ్స్, గంజాయి దేశవ్యాప్తంగా పంపిణీ అవుతున్న నేపథ్యంలో, తాజాగా పట్టుబడ్డ 25 వేల కిలోల […]
Read Moreవైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల సంఘానికి లేఖ
ప్రత్తిపాడు టిడిపి అభ్యర్ధి మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులుపై దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తెదేపా అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రత్తిపాడు వైకాపా అభ్యర్ది బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్లతో సమావేశాలు పెడుతూ ఎన్నికల నియమావళిని యదేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయిన పోలీసులు ఆయనకు ఎక్కడ లేని వినయవిధేయతలు ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించిన రోజు కొంతమంది పోలీసులు వెళ్లి ఆయనకు పూల […]
Read Moreనేను సీఎం కావాలన్న ఆలోచనే లేదు
– పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో చిట్ చాట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కావాలనే ఆలోచనలేదు… అలా అనుకోవడంలేదని, అలాగని ఏ పార్టీకి తాను టచ్లో కూడా లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఒకరు సీఎం కావాలంటే హైకమాండ్ కూడా కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా..! ఎవ్వరికీ (బీజేపీ) టచ్ లోకి వెళ్ళలేదు. అదంతా ప్రచారం అని కొట్టిపారేశారు. […]
Read Moreమల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే
-నా బలం.. నా బలగం మీరే -మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే -మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదు. ముఖ్యమంత్రిది -ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందే మల్కాజిగిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులది. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారు. […]
Read More