తప్పటం లేదు..

బాబుగారు మానసికంగా అత్యంత ధైర్యవంతుడు ఈయన క్లిష్ట సమయంలో ఒక సామాన్య కార్యకర్తగాను… నిర్ణయకర్త గాను వ్యవహరించ గల నేర్పరి. డార్విన్ సిధ్దాంతమైన మనుగడకోసం పోరాటం, తన ప్రస్థానంలో కూడా తప్పదని ఒక మెట్టుదిగిన సర్దుబాటు మనస్తత్వం కలవాడు. సామాన్య ప్రజలను ఆకట్టుకొనేంత మాటలమాంత్రికుడు కాదు. ఆ గారడీ ఆయనకు రాదు. ఎందుకంటే ఈయన చేతలమనిషి ఈయన ఎవరిని కించ పరచరు..కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇదే జగన్ దిశా నిర్దేశమవటం […]

Read More

ఏపీలో ఎన్డీయే కూటమికి లోక్ సత్తా మద్దతు

నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు. అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ది, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లే వారికి ఓటు వేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పొత్తుతో ఎన్నికలకు వెళుతున్నాయి.ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారని విశ్వసిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ది, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉంది. లోక్ సత్తా కూడా యన్డీఎ కూటమికి మద్దతు ఇస్తుంది. […]

Read More

సద్గురుకు బ్రెయిన్ సర్జరీ

ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల సర్జరీ తప్పనిసరైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

Read More

పాదయాత్రతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నవతరం నేత ఆరిమిల్లి

– 16 రోజుల పాటు 48 గ్రామాల్ని చుట్టి 270కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర తణుకు: 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో … విద్యాధికులు దూర దృష్టి గలవాళ్ళకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సమున్నత అభివృద్ధి సంక్షేమం అమలు చేసేందుకు నవతరం నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే […]

Read More

ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా జగన్ మూక దాడులు

భయభ్రాంతులను చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర దళిత అభ్యర్థిపై దాడిచేస్తుంటే చోద్యం చూస్తారా? వైసిపి గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోండి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నది వైసిపి గూండాల ఆలోచనగా […]

Read More

ఎన్నికల గెలుపులో మేనిఫెస్టోల పాత్ర ఎంత ?

(ఏఎన్‌ఎస్) మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాయి. మేనిఫెస్టోల అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.వాటిని నమ్మి జనాలు ఓటు వేస్తారు, అధికారాన్ని అందిస్తారు అని రాజకీయ పార్టీలు గాఢంగా విశ్వసిస్తూంటాయి.అందుకే అభ్యర్ధుల విషయంలో చేసే సీరియస్ కసరత్తునే ఎన్నికల మేనిఫెస్టో విషయంలో కూడా చేస్తూ ఉంటాయి. ఇక ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లే ముందు మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దడం అన్నది […]

Read More

అవినీతిపరులను అడ్డుకుందాం…రాష్ట్రాన్ని కాపాడుకుందాం

– ధైర్యంగా బయటకు వచ్చి న్యాయంకోసం నిలబడాలి – రాష్ట్రం పరువు తీసిన వారిని ఇంటికి సాగనంపాలి – కార్యకర్తలకు భువనేశ్వరి పిలుపు రాష్ట్రంలో తిష్టవేసిన అవినీతిపరులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని…వారి చేతిలో నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా కార్యకర్తలతో భువనేశ్వరి మాట్లాడుతూ…చంద్రబాబు పాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుపొందిన […]

Read More

కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో విజయం సాధించగలరా ?

(ఏఎన్‌ఎస్) ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బీజేపీ 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కంచుకోటల్లో ఒకటయిన రాజంపేట ఎంపీ స్థానం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014, 2019ల్లో రాజంపేట లోక్ సభా స్థానంలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ […]

Read More

జర్నలిజం గౌరవాన్ని కాపాడాలి

-మీడియా అకాడమీ చైర్మన్ కెఎస్ఆర్ భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్ లో నిర్మించిన క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ మీడియా సంస్థ భవన సముదాయాన్ని బుధవారం నాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసలే […]

Read More

మొన్న చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ పై గొడ్డలి వేటు

నిన్న గిద్దలూరులో గిరిజన యువకుడు మునెయ్యపై గొడ్డలి వేటు ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి 5 ఏళ్ల వైసీపీ పాలనలో 600 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను పొట్టన పెట్టుకున్నారు – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగూల్ మీరా ఎద్దేవా […]

Read More