– యువనేత లోకేష్ సమక్షంలో టిడిపి లోకి 130 కుటుంబాలు అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ మంగళగిరిలో పేదరికం లేకుండా చేయడమే తన ధ్యేయమని అన్నారు. మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. యువనేత మాటలకు ఆకర్షితులైన వివిధపార్టీల […]
Read Moreజగన్ వచ్చాకే చంద్రబాబు విలువ తెలిసింది!
– యువనేత లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం తాడేపల్లి: “చిన్నకోడలు వచ్చాక పెద్దకోడలు విలువ తెలిసినట్లుగా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారి విలువ తెలిసింది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి అభివృద్ధి శూన్యంగా మారింది” అని ఒక పెద్దాయన యువనేత లోకేష్ ఎదుట మనోభావాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లి అమరావతి ఐకాన్ అపార్ట్ మెంటు వాసులతో యువనేత సమావేశమైనపుడు ఎవివి రాజు అనే ప్రొఫెసర్ […]
Read Moreఎన్డీఏ ప్రజాగళం సభలో పోలీసుల నిర్లక్ష వైఖరి
– ఎన్నికల సంఘానికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ‘ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం హాజరైంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి హాజరయ్యారు. ప్రజాగళం సభకు భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీకి ఎన్డీఏ నేతలు లేఖ […]
Read Moreపేదరికం లేని మంగళగిరి
– అదే నా లక్ష్యం – కె.కొండూరు రచ్చబండలో యువనేత లోకేష్ కంఠంరాజు కొండూరు రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కె.కొండూరు […]
Read Moreఅవినీతి పిశాచి కాకాణి
ఎన్నికల కోడ్ వచ్చినా ఆగని కాకాణి దోపిడీ మొగళ్లూరు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియాకు చూపించిన మాజీ మంత్రి సోమిరెడ్డి లోతైన గుంతలు, బ్లాస్టింగ్ ఆనవాళ్లతో మరో కేజీఎఫ్ ను తలపిస్తున్న అక్రమ మైనింగ్ ప్రాంతం రూ.4 వేలు కోట్లు దాటేసిన కాకాణి అక్రమ సంపాదన మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి పొదలకూరు మండలం మొగళ్లూరులో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. […]
Read Moreబొప్పూడి సభ విజయంతంతో జగన్ అండ్ కో లో వణుకు
– బొప్పూడిలో జన సునామీ వచ్చిందా? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు బొప్పూడిలో జన సునామీ వచ్చిందా అనేలా ప్రజా గళం సభ ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన మాటలు.. చిలకలూరిపేట వద్ద బొప్పూడిలో జరిగిన ప్రజాగళం మహాసభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగింది. […]
Read Moreప్రజాగళం లో ప్రత్తిపాటి శరత్ బైక్ ర్యాలీ – – -ఉత్సాహంగా పాల్గొన్న యువత
చిలకలూరిపేట17, మహానాడు న్యూస్: బొప్పూడి ప్రజాగళం బహిరంగ సభకు యువత భారీసంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ నేతృత్వంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత కార్యకర్తలు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. శరత్ తాను కూడా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ యువతను ఉత్సాహపరిచారు. ముందుగా 9వ వార్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. శరత్ నేతృత్వంలో నిర్వహించిన బైక్ […]
Read Moreప్రజాగళం సభలో మహిళకు అత్య అవసర వైద్యం
తక్షణ వైద్యం అందించి కాపాడిన డా.చదలవాడ వెనువెంటనే స్పందించి ప్రాణాలు రక్షించిన చదలవాడ పై ప్రశంసలు మెడికల్ స్టాల్ కు పంపి మెరుగైన వైద్యం అందించిన వైద్యులు చిలకలూరిపేట17, మహానాడు న్యూస్: బొప్పూడిలో నిర్వహించిన ప్రజా గళం సభలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. అచేతన స్థితిలో ఉన్న మహిళా కార్యకర్తను రక్షించడానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జి డా౹౹చదలవాడ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. […]
Read Moreఅణకువతో ఆకట్టుకున్న లోకేష్
చిలకలూరిపేట17, మహానాడు న్యూస్:టీడీపి జనసేన బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పురికొల్పేందుకు లోకేష్ తీసుకున్న నిర్ణయం ప్రధానితో సహా కూటమి అగ్రనేతల ప్రశంసలు అందుకొంది. పార్టీ నేతలతో కలిసి గ్యాలరీలో కూర్చోవాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. మరోవైపు ప్రజాగళం సభ ప్రధాన వేదిక మీదక 14 మంది టీడీపీ నేతలు ఆశీనులయ్యారు. ప్రధాన వేదిక పై చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల, అయ్యన్న, అశోక్, కళా వెంకట్రావు, షరీఫ్, రామానాయుడు, తంగిరాల […]
Read Moreకూటమిలో సమరోత్సాహం నింపిన ప్రజాగళం
టీడీపి జనసేన బీజేపీ ఉమ్మడి సభలో పలు ఆసక్తికర ఘటనలు కూటమి సభలో మోరాయించిన మైకులు ప్రధాని మోడీనే ప్రజలకు పలుసార్లు విన్నపం ప్రమాదం బారిన పడతారని యువకులని బ్రతిమాలిన మోడీ పలుసార్లు తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న మోడీ కోటప్పకొండ ప్రస్తావనతో జనాల కేరింతలు ప్రజాగళం లో పదనిసలు (వాసిరెడ్డి రవిచంద్ర) పల్నాడు జిల్లా చిలకలూరిపేట 17, మహానాడు న్యూస్: తెలుగుదేశం బిజెపి జనసేన ఓటమి ఉమ్మడి సభ బొప్పూడి […]
Read More