– పిఠాపురం నుంచే పవన్ పోటీ – లోక్సభకు పోటీచేయనట్లే? – పవన్పై వైసీపీ పోటీకి దిగేదెవరు? – వైసీపీ పరిశీలనలో ముద్రగడ, వంగాగీత – తనయుడికి సీటు అడుగుతున్న ముద్రగడ – గీతనే బెటరంటున్న వైసీపీ శ్రేణులు – ముద్రగడకు కాపుల్లో ఇమేజ్ లేదంటున్న వైసీపీ కాపులు -వ్యూహత్మకంగా పిఠాపురంను ఎంచుకున్న పవన్ – పిఠాపురంలో 90 వేలకు పైగా కాపు ఓటర్లు – 80 వేలకు పైగా […]
Read More25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు!
టంగుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోమ్ గార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను […]
Read Moreగిరిజన ఉద్యోగుల ద్రోహమే జగన్ రెడ్డి ప్రభుత్వ విధానం
– ఉద్యోగుల జీతాల్లో కోత కోసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే – రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిరిజన ఉద్యోగులు ఎన్నడూ లేనంతగా అన్యాయంకు గురయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహర ప్రసాద్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గిరిజన వ్యతిరేక విధానాలతో పాలన సాగించిన జగన్ రెడ్డి రాబోయే […]
Read Moreమోదీనే మళ్లీ ప్రధానిని చేయడం భారతీయుల బాధ్యత
2024లో మోడీజీని అధికారంలోకి తీసుకు రావడం భారతీయులమైన మన బాధ్యత. ఎందుకో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. 1947 నుండి నేటి వరకు భారతీయులమైన మన నుండి చట్టబద్ధంగా దాచిన కొన్ని వాస్తవాలు నెహ్రూ – గాంధీ స్వాతంత్ర్యం సమయంలో బ్రిటిష్ వారితో అధికార మార్పిడి ఒప్పందంపై సంతకం చేశారు, త్వరగా అధికారం పొందాలనే దురాశతో సంతకం చేసిన గోప్యత ఒప్పందం. షరతు ఏమిటంటే, 1947 నుండి 50 సంవత్సరాల పాటు […]
Read Moreపొత్తు ధర్మం చూసి ఓర్వలేకనే బాలినేని పిచ్చి వాగుడు
– అవసరం తీరాక జగన్ రెడ్డి పట్టించుకోడన్న బాలినేనికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? – కొండేపి టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడినప్పటి నుంచి జగన్ రెడ్డి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. నిన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్లో నిద్ర పోకుండా పబ్జీ ఆడుకున్న జగన్ రెడ్డికి ఇప్పుడు మా కూటమిని చూసి నిద్ర పట్టడం లేదు. రానున్న […]
Read Moreతెలంగాణ రైతులకు భరోసానే లేదు
రైతు భరోసా పథకం కింద రూ.15వేలు ఎందుకివ్వడం లేదు? పెద్దపీటలు, చిన్నపీటలు వేసుకునే పంచాయతీ తప్ప, రైతుల పంచాయతీని పట్టించుకోవడం లేదు ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చే ఉద్దేశ్యం ఉందా? ఎండిపోయిన పంటలను చూడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పోవడం లేదు? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేను రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, రైతుల పక్షపాతి […]
Read Moreహైకోర్టును తప్పుదోవ పట్టించిన ఏపీపీఎస్సి
– హైకోర్టు తీర్పు ఏపీపీఎస్సీ, ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దంపడుతోంది – టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు నిరుద్యోగుల జీవితాలతో ఎపీపీఎస్సీ ఆటలాడుతోందని టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభ్రదుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … 2018 డిసెంబర్ లో 162 పోస్టులతో 27/2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ను […]
Read More(అ)రాజకీయం
మనం చేసిన మంచే కంచేలా మనల్ని ఎలా కాపాడుతుందో ….. అదే మంచితనం ఒక్కోసారి ముల్లులా బాధను కూడా కలిగిస్తుంది!! దీనికి చిన్న ఉదాహరణ మన రాజుగారు.. అదేనండి….. రచ్చబండ రాజు గారు… ఏపీ సీఎంకి పక్కలో బల్లెం…చెవిలో జోరీగ…పంటికింద రాయి… ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి కావాల్సిన.విద్య, వినయం, సంస్కారం,వ్యాపారదక్షత అంగ..అండ..అర్ధబలం తోపాటు నీతి,నిబద్ధత, ఉన్నత విలువలు మూర్తీభవించిన తెలుగోడి సన్నిధి ప్రజాభిమాన పెన్నిధి తెలుగుపౌరుషం నిధి కేంద్రరాష్ట్ర […]
Read Moreసైకో జగన్ శని వదిలిద్దాం.. రండి!
– వైసీపీలో నేతలకు మర్యాద లేదు – ఆత్మగౌరవం ఉన్నవారెవరూ వైసీపీలో ఉండరు – వైసీపీ నేతలు తప్పు తెలుసుకుంటున్నారు – టీడీపీలో చేరి అభివృద్ధికి తోడ్పడండి – మరికొద్దిరోజుల్లో మిత్రపక్షాల ప్రజాపాలన – వైసీపీ ఫ్యాన్ రె క్కలు విరిచేయండి – మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా పిలుపు – కన్నా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సత్తెనపల్లి: ‘‘గత ఎన్నికల్లో జగన్ మాయమాటలు […]
Read Moreతెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్ధులు వీరే
బీజేపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా విడుదలయింది. అందులో తెలంగాణలో 9 మంది అభ్యర్ధుల పేర్లు చోటు చేసుకున్నాయి. డికె అరుణ మినహా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే సీట్లు రావడం గమనార్హం. బీజేపీ ఎంపీ అభ్యర్ధుల వివరాలు: డీకే అరుణ (మహబూబ్ నగర్) ఎం రఘునందన్ రావు (మెదక్) గోదామ్ నాగేష్ (ఆదిలాబాద్) గోమాసా శ్రీనివాస్ (పెద్దపల్లి) ప్రొ. అజ్మీరా సీతారామ్ నాయక్ (మహబూబాబాద్) సైదా రెడ్డి (నల్గొండ)
Read More