బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటానికి, జగన్ బీజేపీతో నడిపిన చీకటి వ్యవహరాలు నైతికమా..అనైతికమా బొత్సా? • మంత్రి బొత్స గతం మరిచి అనవసర, అప్రస్తుత, అసత్యపు వ్యాఖ్యలు చేస్తున్నాడు. • టీడీపీ పొత్తులు తప్పో..ఒప్పో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. • జగన్ రెడ్డి…బొత్స లాంటి స్వార్థపరులు మైనారిటీలను తప్పుదోవ పట్టించడానికి ఎన్ని వేషాలేసినా ఉపయోగం లేదు. • చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొనే […]
Read Moreవైసీపి మాఫియా రాజ్యం
– వైసీపీ ది అధికార దాహం – దేశాభివృద్ధికి బాటలు వేసిన ప్రధాని నరేంద్రమోదీ – బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం – బిజెపిలో చేరిన మహిళలు.. విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి అంతులేదు.. అంతే కాదు సిద్దం సభలో ముఖ్యమంత్రి మాటలు ఎవరిని వంచించేందుకు అంటూ బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో […]
Read Moreస్టేట్ బ్యాంకా.. సుప్రీం కోర్టా?
ఎలొక్టరల్ బాండ్స్ పేరిట రాజకీయ పార్టీలకు “పార్టీ ఫండ్” అందచేసే విధానాన్ని సుప్రీం కోర్టు మొన్న ఫిబ్రవరి 15 న కొట్టేసింది. దీనిని 2018 లొ మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది. ఎందుకంటె, ఈ బాండ్స్ ద్వారా పార్టీలకు ఎలక్షన్ ఫండ్ ఇచ్చే వారు ఎవరు, ఎంత ఇస్తున్నారు అనే వివరాలు రహస్యం. ఇచ్చిన […]
Read Moreసులభతర ప్రయాణానికి ప్రగతి బాటలు జాతీయ రహదారులు
• రాష్ట్రంలో 35 జాతీయ రహదారుల ప్రాజెక్టులను గుర్ గ్రామ్ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ • జాతీయ రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.29,395 కోట్లతో 1,134 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం.. • రూ.లక్ష కోట్లకు పైగా వ్యయంతో దేశవ్యాప్తంగా 114 జాతీయ రహదారి ప్రాజెక్టులు.. • దేశవ్యాప్తంగా నేడు ప్రారంభించిన ప్రాజెక్టుల్లో 30 శాతం ప్రాజెక్టులు […]
Read Moreమాతో గోక్కున్న వాడెవడూ బాగుపడలే
– కేసీఆర్ ఛార్లెస్ శోభరాజ్ – బీఆర్ఎస్ బిల్లా రంగా సమితి * కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ-బీఆర్ఎస్ కుట్రలు * మేం గేట్లు తెరిస్తే కేసీఆర్ ఇంట్లో వాళ్లు తప్ప అంతా కాంగ్రెస్ జెండా కప్పుకుంటారు.. * ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకునేందుకు సిద్దంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు * మణుగూరు ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణుగూరు: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం పథకాలు అమలు చేస్తుంటే […]
Read Moreఅడవిలోని క్రూరమృగాల చేష్టలకన్నా ఘోరంగా కాకాణి నేరాలు
కాకాణి చేసిన దుర్మార్గపు పనులకి శిక్ష అనుభవించకతప్పదు భగవంతుడు కూడా ఆయన్ని కాపాడలేడు నేను పెట్టిన ఏ ఒక్క కేసులోనూ శిక్ష నుంచి తప్పించుకోలేడు మళ్లీ పాత ఇనుము కోసం చిల్లర దొంగలు కోర్టు ఆవరణలోకి రాకూడదని, కుక్కలు అరవకూడదని కోరుకుంటున్నా నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాణి సృష్టించిన నకిలీ డా క్యుమెంట్లపై తాను […]
Read Moreభాగ్యనగర ప్రజలకు కేంద్రపర్యాటక శాఖ మరో కానుక
– దేశంలోనే తొలిసారిగా హుస్సేన్సాగర్ అలలపై.. లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో – 12 మార్చి సాయంత్రం ప్రజలకు అంకితం చేయనున్న కేంద్రమంత్రి హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి […]
Read Moreకేంద్ర నిధులతోనే ఇందిరమ్మ ఇళ్లు
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ తెలంగాణ లో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం వెచ్చించే సొమ్ము లో సింహ భాగం కేంద్ర సహకారం తో వచ్చే నిధులే. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర నిధులు మరియు హడ్కో ద్వారా కేంద్ర సహకారంతో వచ్చే రుణం తోనే రాష్ట్రం లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి […]
Read Moreప్రజల సంపదను ప్రజలకే పంచుతాం
అదే మా ప్రభుత్వ విధానం ఇది పేదలు మర్చిపోలేని రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దీవెన సభ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా తెలంగాణలో 12 నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు. మహబూబ్ బాద్ పార్లమెంటు […]
Read Moreప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
* తెలంగాణవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం * పేదల ఆత్మగౌరవ ప్రతీకలు ఇందిరమ్మ ఇళ్లు * డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న ఊళ్లో కేసీఆర్, పీఎం ఆవాస్ యోజన ఇళ్లు ఉన్న ఊళ్లో బీజేపీ ఓట్లు అడగాలి * ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం * ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం: తెలంగాణ వ్యాప్తంగా రూ.22,500 […]
Read More