సీఎం రేవంత్ రెడ్డి దళితులకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించి,కాంగ్రెస్ తన నిజ స్వరూపం బయటపెట్టిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇది యావత్ దళిత జాతిని అవమానించినట్లుగా బీఎస్పీ భావిస్తుందని […]
Read Moreఉమ్మడి అనంతలో దుమ్మురేపిన శంఖారావం
యువనేత పర్యటనతో పార్టీ కార్యకర్తల్లో జోష్ మలివిడత 10 నియోజకవర్గాల్లో సాగిన యాత్ర (కృష్ణారావు) అనంతపురం: జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ధీటుగా ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన శంఖారావం మలివిడత యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ కేడర్ లో జోష్ నింపింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన హిందూపురం నుంచి ప్రారంభమైన శంఖారావం యాత్ర 4రోజులపాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలను […]
Read Moreడైరెక్టర్ సూర్య కిరణ్ మృతి!
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత సూర్య కిరణ్ హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. మొదటి సినిమా ‘సత్యం’తోనే తెలుగు చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తర్వాత ధన 51, రాజూభాయ్, చాప్టర్ 6, నీలిమై తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ మెరిశారు. అలాగే కొన్ని చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. సూర్యకిరణ్ […]
Read Moreప్రారంభమైన రంజాన్ మాసం
హైదరాబాద్: పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికా. ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది.ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు. యునైటెడ్ […]
Read Moreకంచాలు మోగించండి.. ఉప్మాలు తెచ్చుకోండి!
– ‘ముద్రన్న’.. జగనన్న దగ్గరకెళుతున్నాహో… ( మార్తి సుబ్రహ్మణ్యం) కాపుజాతిపిత.. కాపురత్న.. కాపుకులశేఖర .. కిర్లంపూడి కాపుపీఠాథిపతి శ్రీమాన్ ముద్రగడ పద్మనాభం గారు.. వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిగారి దివ్యసముఖంలో, ఈనెల 14న తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డి స్వగృహంలో వైసీపీ తీర్ధం తీసుకుని జగన్గారి ఆశీర్వాదం తీసుకోబోతున్నారు. కాబట్టి రాష్ట్రంలో కాపుజాతి కదలివచ్చి తాడేపల్లిని తరింపచేసి, మీరు తెచ్చుకునే ఉప్మా తిని, మేము మోగించే కంచాల విజయధ్వనులు విని ఆనందించాల్సిందిగా ప్ధ్రార్ధన. […]
Read Moreకూల్చే పాలన కావాలా? నిర్మించే ప్రభుత్వం కావాలా?
– సత్తెనపల్లి లో కన్నా భారీ ర్యాలీ సత్తెనపల్లి: పట్టణంలో టీడీపీ అభ్యర్ధి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ-జనసేన కార్యకర్తలు మాదల గ్రామం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో సత్తెనపల్లి లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓపెన్టాప్ వాహనాలలో ఎంపి అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక టీడీపీ-బీజేపీ నేతలతో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం అంతరించి, రామరాజ్యం […]
Read Moreయరపతినేని కోసం గురజాల వెళదాం
– హైదరాబాద్లోని గురజాల నియోజకవర్గ ప్రజలతో యరపతినేని ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్: గురజాల టీడీపీ అభ్యర్ధి యరపతినేని శ్రీనివాసరావు విజయం కోసం హైదరాబాద్లో నివసిస్తున్న గురజాల వాసులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఆ మేరకు హైదరాబాద్లో నివసిస్తున్న గురజాల వాసులతో యరపతినేని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖులు.. అందరికీ అందుబాటులో ఉంటూ, ఫోన్లో మాట్లాడినా స్పందించే యరపతినేనిని గురజాలలో గెలిపించుకోవలసిన అవసరం అందరిపైనా […]
Read Moreచర్లపల్లో..ఎర్రగడ్డనో జనం తేలుస్తారు
– జగన్పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యంగ్యాస్త్రాలు ఏపీ సీఎం జగన్పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పేపర్ చూడకుండా మాట్లాడలేడని ఎద్దేవా చేశారు‘‘ పేపర్ చూడకుండా ఒక్క నిమిషం కూడా చదవలేని వారు, చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునేవారు ఇవాళ సిద్ధం అట ప్రగల్భాలు పలుకుతున్నారు. దోపిడీ దొంగలు, ఆర్ధిక నేరస్తులు, అబద్ధాలకోరులకు జరుగుతున్న పరిణామాలు చూసి ఫ్యూజలు ఎగిరినట్టున్నాయి. ఎర్రగడ్డనో, చర్లపల్లో […]
Read Moreపేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
మచిలీపట్నం లో మాజీ మంత్రి పేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం బ్యానర్లు కడుతున్నాడని ఉల్లిపాలెంకు చెందిన యశ్వంత్ అనే యువకుడిని పేర్ని కిట్టు అనుచరులు చితకబాదారు. వైసీపీ శ్రేణులు యశ్వంత్ను కారులో ఎక్కించుకుని చితకబాది పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు పోలీస్ స్టేషన్కు వెళ్లి నిలదీశారు. వైసీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన యశ్వంత్ను కొల్లు […]
Read Moreసంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోం
రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం కోదండరాం సార్ ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది కేసీఆర్ కుటుంబమే ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు. […]
Read More