– న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో డా. పెమ్మసాని గుంటూరు: న్యాయానికి అన్యాయం జరక్కుండా న్యాయ దేవతను కంటికి రెప్పలా కాపాడుతున్న న్యాయవాదులకు అభివందనం చేస్తున్నా అన్నారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్.శనివారం గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో జిల్లా టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు చుక్కపల్లి రమేష్ నేతృత్వoలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశo జరిగింది. ఈ సమావేశానికి డా.పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో […]
Read Moreప్రభుత్వం అంటే.. జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి
బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు – టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కడప: 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నిరంకుశ పాలనను తుదముట్టించేందుకు BJP-TDP-JSP కలిసి పోటీ చేయనున్నాయి. జగన్ రెడ్డి […]
Read Moreతీన్మార్.. జోర్దార్
-టీడీపీ-బీజేపీ-జనసేన ‘మూడొ’చ్చింది! – ముగిసిన పొత్తు చర్చలు -అమిత్షా-నద్దాతో ఫలించిన బాబు చర్చలు – బీజేపీకి 5 అసెంబ్లీ-6 అసెంబ్లీ సీట్లు – జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు – పొత్తు వివరాలను పార్టీ నేతలకు వివరించిన బాబు – రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ పొత్తు పెట్టుకున్నామన్న బాబు – రెండుసార్లు అమిత్షా-నద్దాతో భేటీ అయిన బాబు – ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొడిచిన పొత్తు – నేటి […]
Read Moreసంస్కృతి , ఆధ్యాత్మికత భారతదేశ సాఫ్ట్ పవర్స్
– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మన కల్చరల్, స్పిరిచువల్ గైడెన్స్ ద్వారా యావత్ ప్రపంచాన్ని మనం ప్రభావితం చేస్తున్నాం. ఓ సానుకూల మార్గం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాం. అందులో స్వామి వివేకానంద మొదలుకుని.. అనేకమంది మహానుభావులు.. మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్నాం. అందుకే యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు గౌరవ భావంతో చూస్తోంది. కరోనానంతర పరిస్థితుల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెరిగింది.భారతదేశం హిందూ, బౌద్ధ, జైన, […]
Read Moreఅధునాతన నైపుణ్య కేంద్రాలుగా ఐటీఐలు
కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు రూ.2700 కోట్ల ఖర్చుతో వర్క్ షాపుల నిర్మాణం టాటా టెక్నాలజీస్ తో ఎంవోయూ చేసుకున్న ప్రభుత్వం ఈ అకడమిక్ ఇయర్ నుంచే ప్రారంభానికి సన్నాహాలు టాటా ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 […]
Read Moreఅవినీతిలో జగన్ ప్రభుత్వం
హిందూ ఆలయాలలో అపచారం జరుగుతోంది నెల్లూరు లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు తో సమావేశం నెల్లూరు మహాకవి తిక్కన నడియాడిన నేలలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.ఆయన మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు.నరేంద్ర మోడీ అందిస్తున్న చక్కటి పాలన చూసి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీని వదిలి బిజెపిలోకి వస్తున్నారు.దేశంలోనే కాదు విదేశాలకు వెళ్లినా […]
Read Moreజగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైంది
-మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధం – ఇవి సిద్ధం సభలు కాదు-అబద్ధాల సభలు* – మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు .. మళ్లీ మోసానికి ఒడిగట్టిన జగన్ […]
Read Moreఐఎంజీపై తాడేపల్లి జీతగాడు సజ్జల చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
-భూ కేటాయింపులు పూర్తి పారదర్శకమని ఏసీబీ కోర్టు- హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చాయి – నిబంధనలకు లోబడే కేబినెట్ రెజ్యులేషన్ ద్వారా ఐఎంజీకి భూ కేటాయింపులు చేశారని హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొంది. – టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైకాపా నాయకులకు ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు అవినీతిపరుడిగా భారీ కుంభకోణాలకు పాల్పడ్డాడని నమ్మించే కుట్రలు […]
Read Moreఓటమి భయంతోనే దస్తగిరి కుటుంబంపై జగన్ రౌడీలు దాడి
బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులు దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని జగన్ తెలుసుకోవాలి – రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వివేకా హత్య కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి తండ్రి షేక్ హజీవలిపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం. ఒకవైపు చెల్లెల్లు, మరోవైపు వివేకా హత్యలో నిందితుడు దస్తగిరి వాస్తవాలు బహిర్గతం చేస్తారనే భయంతో జగన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. పులివెందులో జగన్ రెడ్డి […]
Read Moreప్రజాభిప్రాయం ప్రకారం మేనిఫెస్టో
– తిరుపతి లో వృత్తి కళాకారులు సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజాహితం కోసం పరిపాలన ఉండాలి. బిజెపి లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. పేదల కోసం సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్న సంగతి గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం. నీరవ్ మోడీ లాంటి వారికి లోన్లు ఇప్పించింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే. 18వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేక […]
Read More