మలేషియాలో అక్రమ వలసదారులు ఆమ్నెస్టీ క్షమాభిక్ష పథకం

– స్వదేశానికి వెళ్లే అవకాశం – మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు, మలేషియా ప్రభుత్వం మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) ఆమ్నెస్టీ క్షమాభిక్ష ప్రకటించింది . ఈ పథకం మార్చ్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది ఈ క్షమాభిక్ష కాలంలో పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు , వర్క్ పర్మిట్ వీసాల […]

Read More

అభివృద్దికి మారుపేరు టీడీపీ, విధ్వంసానికి ప్రతిరూపం వైసీపీ

-పల్నాడులో నరహంతకుల్ని ఎవరినీ వదలిపెట్టను -పల్నాడులో జగన్ రక్తం పారించారు, నేను నీళ్లు పారిస్తా -జగన్ తో వేగలేక 6 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు _వరికెశెలపూడి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత టీడీపీ – జనసేనదే -క్లీన్ ఇమేజ్ ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి నేతల్నే పార్టీలో చేర్చుకుంటాం -గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కుడి కాలువకి తెస్తాం -రా..కదలిరా సభలు సూపర్ […]

Read More

గతంలో పవర్ షేరింగ్ కావాలన్నారు… ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నారా?!

– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెదేపా, జనసేన పొత్తు లో భాగంగా కాపులకు 70 సీట్లకు తగ్గకుండా ఇవ్వాలని, రెండున్నర ఏళ్ల పాటు పవర్ షేరింగ్ ఇవ్వాలని ప్రతిపాదించిన నాయకులకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. చేగొండి సూర్య ప్రకాష్, పేర్ని నాని కుమారుడు, ఇంకా ఎవరైనా కాపు నేతలకు రెండున్నర ఏళ్ల పాటు పవర్ షేరింగ్ చేస్తానని జగన్ మోహన్ […]

Read More

దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు

– దస్తగిరి అప్రూవర్ గా మారడంలో కుట్ర – వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అరోపణలపై స్పందించిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి వైఎస్ఆర్ జిల్లా : నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. జైల్లో ఉండే వారి అరోగ్య పరీక్షల నిమిత్తమే జైలుకు వెళ్లాను. జైలులో నేను నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు […]

Read More

ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం 11న

అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు విధి విదానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా […]

Read More

రంగు మారినా బుద్ధి మారని సాక్షి మీడియా

హూ కిల్డ్ బాబాయ్ అన్నది అందరికీ తెలుసు… సీబీఐకి తప్ప! హంతకులు నడిపే పార్టీకి ఓటు వేయవద్దన్న డాక్టర్ సునీతా రెడ్డి తండ్రి హత్యపై న్యాయం కోరుతూ ప్రజా కోర్టును ఆశ్రయించిన పట్టువదలని వైయస్ వివేకా తనయ బీసీలు అంటే అంత చులకనా జగన్మోహన్ రెడ్డి బీసీ మహిళకు టికెట్ అన్నా వు… ఇప్పుడు మళ్లీ ఈ బేరసారాలు ఏంటి? నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హూ కిల్డ్ బాబాయ్ […]

Read More

టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు

– చట్ట వ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు – రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ – టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని లేఖ రాసిన చంద్రబాబు – ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ టీడీపీ నేతలను వేధిస్తోందని లేఖ – మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును […]

Read More

గిరిజన మహిళను ట్రాక్టర్ తో గుద్ది చంపటం దుర్మార్గం

– టీడీపీ వాళ్లకు నీళ్లెందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తే చంపేస్తారా? – త్రాగడానికి గుక్కెడు నీళ్లు అడిగితే ప్రాణాలు తీశారంటే జగన్ పాలన రాతియుగం కాక మరేంటి? – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆఖరి రోజుల్లోనూ వైసీపీ కార్యకర్తల అధికార మదం తగ్గడం లేదు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో బాణావత్ సామిని అనే గిరిజన మహిళను ట్రాక్టర్ తో గుద్ది చంపటం దుర్మార్గం. టీడీపీ […]

Read More

టీడీపీ కార్యకర్త కూతురికి ఎన్టీఆర్ ట్రస్టులో ఉచిత విద్య

– భరోసా ఇచ్చిన నారా భువనేశ్వరి తెలుగుదేశంపార్టీ కార్యకర్త కూతురికి ఉచిత విద్య అందింస్తానని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.యలమంచిలి నియోజకవర్గం, మునగపాక మండలం, కాకర్లపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వాస అప్పారావు కుటుంబాన్ని భువనేశ్వరి శుక్రవారం పరామర్శించారు. అప్పారావు కూతురు సునీత చదువుపట్ల చాలా ఆసక్తిగా ఉందని, ఆర్థిక సమస్యల వల్ల చదువులో ముందుకు వెళ్లలేకపోతోందని కుటుంబ సభ్యులు భువనేశ్వరికి వివరించారు.వెంటనే భువనేశ్వరి స్పందించి కార్యకర్త కూతురు సునీతకు […]

Read More

తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపాడు

– అక్రమ అరెస్టులతో జగన్ రెడ్డి, నన్ను అడ్డుకోలేడు • చిలకలూరిపేటలో గెలవబోతున్నాననే జగన్ నా కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపాడు. – మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు   తప్పుడు కేసులతో ప్రతిపక్షనేతల్ని తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే నా కుమారుడు శరత్ ను అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారని, విధ్వంసం…విద్వేషాల కలయికగా మారిన వైసీపీ పాలనలో అక్రమ కేసులతో గిట్టనివారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్న జగన్ రెడ్డి.. […]

Read More