వివేకా హత్యలో నిర్దోషి అయితే వదిలేయాలి నాన్నను గొడ్డలితో చంపారని జగనన్నకు ఎలా తెలుసు? జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు షర్మిల ఒక్కరే నాకు అండ అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుంది మీడియాతో వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీ : తన తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ పాత్ర పై సీబీఐ విచారణ జరపాలని.. జగన్ […]
Read Moreదోమల నివారణకు..
వేప ఆకు పొడి. ఆవాలు దోరగ వేయించి పొడి చేయాలి, కర్పూరం, కల్లుప్పు పొడి, మట్టి పాత్ర, పిడకలు (ఆవు లేక గేద), పిడకలు మట్టి పాత్రలో వేసి, దాని మీద, కర్పూరం వెలిగించి దానిలో మంట వచ్చాక కసేపు బయట పెట్టాలి, కాసేపు ఉంచి దానిని ఇంట్లో పెట్టి, అన్ని తలుపులు వేసేసి, ఆ మంట మీద పైన చేసిన పొడులు వేయాలి అపుడు పొగ వస్తుంది, ఆ […]
Read Moreబట్టతల నివారణకు..
బట్టతల నివారణకువేప నూనె, ఆవ నూనె తల నుండి పాదాల వరకు వ్రాసుకోవాలి తలకు రోజు నూనె పెట్టాలి, లేదా వారనికి 2 సార్లు రాత్రి నూనె పెట్టి నిమ్మదిగ 15 లేక 20 నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శికకాయ తో కాని తల స్నానము చేయాలి .బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి,కరక్కయ,తానికయలు) అన్ని 10, 10 ముక్కల చొప్పున తీసుకుని, […]
Read Moreఅగర్తల అమ్మాయి.. ఆంధ్ర అబ్బాయి
– ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆంధ్ర అబ్బాయి.. అగర్తల అమ్మాయి ఒక్కటయ్యారు.. పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్ధంగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ కు NIT అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు.. అదే సమయంలో తన సహచర విద్యార్థిని , అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. ఇంజనీరింగ్ […]
Read Moreతెలంగాణ పాలిట శనీశ్వరం.. కాళేశ్వరం
– ప్రాజెక్టు దండగ… కాంట్రాక్టర్లకు పండగ కాళేశ్వరం పండు మింగిండు. జనాలకు తొక్క మిగిల్చిండు. ఇప్పుడు ఛలో మేడిగడ్డ అంటుండు. ************ హత్య చేసినోడికి చచ్చినోడి శవం ఎట్లుందో… అని మరుసటిరోజు చూసేదాకా నిద్రపట్టదట… అదే వాడిని పోలీసులకు పట్టిస్తదని చెబుతుంటరు. ఇప్పుడు “మనోళ్ళ” పరిస్తితి అచ్చం అట్లనే ఉన్నది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి, మేడిగడ్డ పర్యటన అంటూ బయలు దేరిన్రు. జస్ట్ రెండు పిల్లర్లు పర్రెలిచ్చినయ్…దానికి […]
Read Moreఏపీకి 465 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు
– మరో 26 కంపెనీల ఎస్ఏపీ బలగాలు – చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అభ్యర్థన – కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో వీడియో కాన్ఫరెన్స్ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. ఎన్నికల సమయంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్ల కోసం ఏపీకి 465 కంపెనీల సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మర్డ్ పోలీసు ఫోర్సెస్) బలగాలు […]
Read Moreమంగళగిరివాసుల మృతిపై యువనేత లోకేష్ దిగ్భ్రాంతి
మంగళగిరి: ఓ పెళ్లివేడుకలో పాల్గొనేందుకు వెళ్లి తిరిగివస్తూ తక్కెళ్లపాడు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మంగళగిరి 4వవార్డుకు చెందిన గార్లపాటి సుబ్బమ్మ (50), గార్లపాటి శ్యామ్ (6), గార్లపాటి పావని (19) మృతిచెందడంపై టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు యువనేత లోకేష్ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన గార్లపాటి నాగలక్ష్మి (38), డ్రైవర్ శ్రీకాంత్ (31)లకు మెరుగైన వైద్యసాయం అందించాల్సిందిగా ప్రభుత్వానికి […]
Read Moreజగన్ కు యుద్ధం అంటే ఏంటో చూపించాలి
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తాడేపల్లిగూడెం జెండా సభకు టీడీపీ, జనసేనే నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన జెండా ఎగరాలని అభిలషించారు. సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం అంటే ఏమిటో చూపాలని పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రజల వద్దకు వస్తున్నారని […]
Read Moreఆశతో అనర్ధం
ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు. ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని […]
Read Moreఉత్తరాంధ్ర లో గిరిజన ఓట్లే లక్ష్యంగా టిడిపి పర్యటనలు
– శృంగవరపుకోటలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ – సమావేశంలో పాల్గొన్న శృంగవరపు టీడీపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా శ్రీ కొండారెడ్డి నరహరి వరప్రసాద్ శృంగవరపుకోట: తెలుగుదేశం పార్టీ శృంగవరపుకోట ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి కార్యాలయంలో బుధవారం గిరిజన నాయకులు […]
Read More