అవుటర్ టెండర్ల ‘టోలు’ తీసేందుకు రేవంత్ రె‘ఢీ’

అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం హెచ్ఎండీఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు, కట్టుదిట్టమైన చర్యలు లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని […]

Read More

కుప్పం బ్రాంచ్ కాలువ నిజాలు నీకేం తెలుసు జగన్‌రెడ్డీ?

– చంద్రబాబు హయాంలో జరిగిన పని – 87% జగన్ రెడ్డి హయాంలో జరిగిన పని – 13% – 2019 నాటికి చంద్రబాబు చేసిన పని – 87% – 13% పనులు చేయటానికి, జగన్ కి పట్టిన సమయం – 57 నెలలు – టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశలో భాగమైన కేబీసీ కాలువపై ప్రత్యేక దృష్టి పెట్టి భూసేకరణ […]

Read More

తెలుగు పద్యవైభవాన్ని చాటిన మాడుగుల

– తెలుగు పద్యానికి కీర్తిపతాకం నాగఫణిశర్మ – ఘనంగా ప్రారంభమైన మహా శతావధానం విజయవాడ, ఫిబ్రవరి 26: తెలుగు భాషలోని సౌందర్యాన్ని పూర్తిగా తన పద్యాల్లో నింపి ప్రపంచమంతా తెలుగు పద్యవైభవాన్ని చాటిన ఏకైక అవధాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ అని పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్ర దేవదాయ, ధర్మవాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిర్వహిస్తున్న ‘శ్రీ దుర్గా సౌందర్య లహరీ మహాశతావధానం’ సోమవారం […]

Read More

నువ్వు వైఎస్ వారసుడివి ఎట్లవుతావ్ జగనన్నా?

– వైఎస్ వారసుడయితే ఆయన పథకాలను ఎందుకు అమలు చేయలేదు ? – వ్యవసాయాన్ని జగన్ అన్న ఎందుకు దండగ చేశారు – 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ ను జగన్ అన్న పూర్తి చేయలేదు – జగన్ ఆన్న హయాంలో హంద్రీనీవా ,గాలేరు నగరి కూడా పూర్తి కాలేదు. – కనీసం ఈ అనంతపురం జిల్లా కు కావాల్సిన ప్రాజెక్ట్ అనంత కూడా పట్టించు కోలేదు. అనంతపురం పట్టణంలో […]

Read More

విత్తనాలు అందుబాటులోకి తెచ్చిన ఘనత మోదీది

– సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ విజయసంకల్పయాత్ర కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేల్: గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల భూములు లాక్కునేందుకు నోటీసులు జారీ చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల భూములను తిరిగి అప్పగించాలి. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు […]

Read More

మానసిక రోగి జగన్

టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్ పొత్తును చెడగొట్టేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నం చేశాడు…ఇప్పుడూ కుట్రలు చేస్తున్నాడు ఉత్తరాంధ్ర ద్రోహి జగన్-అబద్ధాలు చెప్పడంలో పీహెచ్.డీ చేశాడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని పట్టించుకోడు…కోట్ల ఖర్చుచేసి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొన్నాడు పేదల పథకాలు రద్దు చేసి…వేలకోట్లు దోచేసిన జగన్ పేదల సీఎం అంటే జనం నమ్మాలా.? – శ్రీకాకుళం రా…కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం : శ్రీకాకుళం […]

Read More

ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కమలం జెండానే.

– హామీలపై అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి • 60 ఏండ్లు ఆగం చేశారని, ఉద్యమ పార్టీకి అధికారం ఇస్తే ఉన్నదంతా ఊడ్చేశారు • పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో అందినంత దోచుకున్నారు, దాచుకున్నారు • గ్యారంటీల పేరుతో, వారంటీలపేరుతో…డేట్లు, డెడ్ లైన్లు పెట్టి, ప్రజలను నమ్మించి మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు హస్తం పార్టీ నాయకులు – నమ్మి నానబోస్తే పుచ్చిబూరెలైనట్లు ఉంది, కాంగ్రెస్ నాయకుల పాలన • […]

Read More

హరీష్ మెదడు ఉండి మాట్లాడుతున్నారా?

మార్చి 31లోగా రైతు బంధు ఇస్తామని చెబుతున్నా ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దు బీఆరెస్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ కృష్ణా జలాలపై వాళ్లు మళ్లీ అవే అబద్దాలు మోదీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా? కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ కు కిషన్ రెడ్డి ఏం చేశారు? ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? – సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల […]

Read More

2020 ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం

పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు కార్పొరేషన్లలో 4.13 లక్షలు మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు – మున్సిపల్, రిజిస్ట్రేషన్ల శాఖలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు 2020 భూముల క్రమబద్దీకరణ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం […]

Read More

రు. 3.84 కోట్ల ప్రజాధనం హెలికాఫ్టర్లకు వృధా చేస్తారా?

– హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలుపుదల చేయండి – పార్టీ ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేయడం దుర్మార్గం – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న లేఖ సి.ఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలుపుదల చేయండి. ఒక్కో హెలీకాప్టర్‌కు నెలకు రూ.1.92 కోట్లు చొప్పున రెండింటికి రూ.3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృధా చేస్తారా? 2024 సాధారణ […]

Read More