రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి చివరి ఫ్లాట్ ఫామ్ భాగం అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్న పర్యాటకులు నిన్న అట్టహాసంగా ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమరనాథ్ విశాఖపట్నం లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదు […]

Read More

‘పొత్తు’లో పొలికేకలు!

– సీట్ల వరకూ వెళ్లిన టీడీపీ-జనసేన పొత్తు ఫలం – తక్కువ సీట్లలో పోటీకి కారణాలు విశ్లేషించిన పవన్ – అసంతృప్తులను పిలిపించి మాట్లాడుతున్న బాబు – మధ్యలో హరిరామజోగయ్య పిడ‘కుల’ వేట – తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నావంటూ లేఖ – పవన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన వైసీపీ – దానికి తోడైన ఆ పార్టీ అనుబంధ మీడియా దళం – పవన్‌ను మానసికంగా దెబ్బతీసే వ్యూహం – దన్నుగా […]

Read More

పులివెందులలో నీళ్లివ్వలేని సీయం కుప్పానికి మేలు చేస్తాడా?

కుప్పానికి నీళ్లంటూ జగన్‌ నోట అబద్ధాల వరద 13 శాతం కాలువ పనులకు 5 ఏళ్లు తీసుకున్న జగన్ కుప్పాన్ని ఉద్ధరిస్తాడా? దేశంలో మోడల్ నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ వచ్చాక హింసా రాజకీయాలు ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాయలేని ప్రభుత్వం…సాగునీటి ప్రాజెక్టులు కడుతుందా? బాబాయి హత్యపై 5 ఏళ్లుగా సమాధానం చెప్పని జగన్ హత్యారాజకీయాలని మాట్లాడుతున్నాడు టీడీపీ-జనసేన పొత్తుతో జగన్‌రెడ్డికి వణుకు, భయం – టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]

Read More

జగన్ రెడ్డిపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు

– రాష్ట్రం నుంచి జగన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు – చిరంజీవి తాడేపల్లి ప్యాలెస్‌కు వస్తే జగన్ రెడ్డి ఆయనకు ఇచ్చిన గౌరవం ఏంటి? ఆనాడు ఒక్క కాపు నాయకుడైనా ఎందుకు మాట్లాడలేదు? – తెదేపా బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి తెలుగుదేశం-జనసేన ఉమ్మడి తొలి జాబితా చూసి వైకాపా నాయకుల భయపడుతున్నారని తెలుగుదేశం బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]

Read More

జగన్ రెడ్డి పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి ద్వారానే మద్యం అక్రమ వ్యాపారం

– మద్యంలో లక్ష కోట్లు మింగేసిన జగన్ రెడ్డి – హత్యలు, అత్యాచారాలు ఆగాలంటే జగన్ రెడ్డి పోవాలి.. చంద్రన్న రావాలి – రాష్ట్రాన్ని కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మార్చిన జగన రెడ్డిని తరిమికొట్టాలి – మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న హామీపై జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణ మాణాలు హరిస్తున్నాడని […]

Read More

అభ్యర్థుల ఎంపిక ఖరారు చేయలేదు

– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటివరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఎన్నికల కమిటీ సమావేశం జరగలేదు. అలాగే అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగినట్లుగా పలు టీవీ చానల్స్ లో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం, సత్యదూరం. […]

Read More

6 గ్యారంటీలకు దిక్కు లేదు

బీఆర్ఎస్ కథ ముగిసింది అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది? – తూప్రాన్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి.అవి ఢిల్లీ సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నాం. దేశానికి మోదీ ఎంతో సేవ చేశారు. […]

Read More

యువకులకు బీజేపీలో గుర్తింపు

– బీజేపీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ రవికృష్ణ – కండువా కప్పి ఆహ్వానించిన పురందేశ్వరి – యువకులు పార్టీలో చేరాలని పిలుపు విజయవాడ: ప్రవాస భారతీయుడు గొలగాని రవికృష్ణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన పురందేశ్వరి రవికృష్ణ నిర్ణయాన్ని ఆహ్వానించారు. యువకులు బీజేపీలో చేరాలని, దేశం యువకుల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. యువకులను బీజేపీ ప్రోత్సహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, […]

Read More

కేంద్రమంత్రి కి బీజేపీ ఎంపీ జీవీఎల్ స్వాగతం

మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఎయిమ్స్.. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో స్వయంగా పాలుపంచుకునేందుకు మంగళగిరికి విచ్చేస్తున్న కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మాత్యులు ప్రహ్లాద్ జోషి కి.. విజయవాడ విమానాశ్రయం లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఏపీ బీజేపీ […]

Read More

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లకు మోదీ శంకుస్థాపన

– రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు – ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ – మారనున్న రైల్వేస్టేషన్ల రూపురేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు. రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను నిర్మించనున్నారు. రూ. 221.18 కోట్లతో పూర్తిచేసిన […]

Read More