ఇంటర్నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్స్ రూ.2500 కోట్లతో 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం పైలేట్ ప్రాజెక్టుగా మధిర నియోజకవర్గం ఎంపిక విద్యాశాఖ ఉన్నత అధికారుల సమీక్షలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విద్యా శాఖ అధికారులను అదేశించారు. గురువారం డా. బి.ఆర్ అంబేద్కర్ […]
Read Moreసింహాద్రి అప్పన్నకి జర్నలిస్టుల వినతి
సింహాచలం : రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి , ఈనాడు విలేకరులపై , అదే విధంగా ఈనాడు కార్యాలయంపై దాడులు చేసిన వారికి సద్భుద్ది ప్రసాదించాలని కోరుతూ పలువురు జర్నలిస్టులు సింహాద్రి అప్పన్నకు వినతిపత్రం ఇచ్చారు. గురువారం సింహాచలం తొలిపావంచా వద్ద జరిగిన కార్యక్రమంలో దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు . జర్నలిస్టులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేతలు గూసిడి అవినాష్ బాబు, రౌతు రాంబాబు, జనసేన నేత మజ్జి […]
Read Moreవేమిరెడ్డి దంపతులకు టీడీపీ నేతల ఆత్మీయ ఆహ్వానం
– వేమిరెడ్డితో టీడీపీ అగ్ర నేతల భేటీ తాజాగా వైసిపి కి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో జిల్లా టీడీపి అగ్రనేతలు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగురు నారాయణ లు, టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపి నియోజకవర్గ ఇన్చార్జి లు […]
Read Moreరుణాంద్రప్రదేశ్ గా మారిన ఆంధ్ర ప్రదేశ్
-రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ ఆవేదన ఆంధ్రప్రదేశ్ నేడు 10 లక్షల కోట్ల అప్పులతో రుణాంద్రప్రదేశ్ గా మారిందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై డాక్టర్ పి.వి రమేష్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లం రెడ్డి […]
Read Moreగంజాయి కేసులో దొరికిన బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్
గంజాయి కేసులో బిగ్బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ దొరికిన వైనం సృష్టించింది. ఇటీవలి కాలంలో బిగ్బాస్లో పాల్గొన్న ప్రముఖులు వివాదాల పాలవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో దొరికిపోయిన షణ్ముక్. షణ్ముక్, సంపత్ వినయ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు. విచారిస్తున్నారు.
Read Moreకార్యకర్తల పిల్లల చదువులకు ఎన్టీఆర్ ట్రస్టు సాయం: భువనేశ్వరి
• పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, ఒంటిమిట్ట గ్రామంలో పార్టీ కార్యకర్త సొరకాయ శ్రీనివాసులు చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 23-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. • శ్రీనివాసులు కుటుంబాన్ని నేడు భువనమ్మ పరామర్శించి, రూ.3లక్షల ఆర్థికసాయం అందజేత. • తమ పిల్లల చదువులు భారంగా మారాయని భువనమ్మకు చెప్పిన శ్రీనివాసులు భార్య శైలజ. • తమ కుమారులు కార్తికేయ 8వ తరగతి, శ్రీకరవైష్ణవ్ 6వ తరగతి చదువుతున్నారని భువనమ్మకు చెప్పిన […]
Read Moreగవర్నర్ పాలన విధించండి
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, గవర్నర్ పాలనను విధించాలని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు కోరారు. పాలకుల హింసాకాండ దిన దిన అభివృద్ధి కాదు. క్షణక్షణం అభివృద్ధి చెందుతోందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అపధర్మ ప్రభుత్వంగా కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు అర్హత […]
Read Moreసలహాదారులు, రాజకీయ నియామకాలు అవసరమా?
– బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ – రాష్ట్రానికి భారమయ్యే – కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్ మెంట్లు – బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలంగాణను అప్పుల పాలు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు అయితే.. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితులు మించి పోయినా .. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో కేవలం కొత్త అప్పుల ద్వారానే నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోందని బీజేపీ రాష్ట్ర […]
Read Moreమోడీ ఐఏఎస్ ఉగ్రవాదుల తోకలు కత్తిరించారు
– పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువం – మహబూబ్ నగర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుంది.విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు . ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యం తో పాటు పేదవాడి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో బీమా […]
Read Moreపంటల కొనుగోళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం
– ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం… * విద్యార్థుల యూనిఫాంల తయారీ ఎస్హెచ్జీలకు అప్పగిస్తాం… * పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేయూతనిస్తాం… * స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * ఎస్హెచ్జీలకు రూ.177 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కు అందజేత కోస్గి: ఆడ బిడ్డలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో రూ.లక్షలకు విలువ లేనందున వారిని కోటీశ్వరులుగా […]
Read More