వైసీపీ సిద్ధం అంటే..మనం సై!

– రాష్ట్ర భవిష్యత్తును ఓటు అనే ఆయుధంతో నిలబెట్టాలి – పుంగనూరు పర్యటనలో భువనమ్మ వ్యాఖ్య రానున్న ఎన్నికల కురుక్షేత్రానికి వైసీపీ సిద్ధం అంటే…టీడీపీ కార్యకర్తలు సై అంటూ ముందుకు దూకాలని పుంగనూరు పార్టీ శ్రేణులకు చంద్రబాబు సతీమణి భువనమ్మ సూచించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధింపులు, ఇబ్బందులకు గురిచేసిన దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు కార్యకర్తలు కంకణబద్దులు కావాలని కోరారు. పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, ఒంటిమిట్ట గ్రామంలో […]

Read More

టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి

మహిళల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాల నివారణకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని మహిళా సంఘాల ఐక్యవేధిక నాయకులు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు గురజాల మాల్యాద్రిని విన్నవించారు. రాష్ట్రంలో మద్యం విధానం కారణంగా ఎక్కువగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. షాపుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. మండలానికి ఒకటి మాత్రమే ఉండేలా చూడాలి. […]

Read More

యూపీలో సీట్ల పంపకం ఓకే

యూపీలో ఇండియా కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. 80 లోక్సభ స్థానాల్లో 17 సీట్లను కాంగ్రెసు కేటాయించేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించింది. మిగిలిన 63 సీట్లలో SP, మిత్రపక్షాలు బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. తొలుత కాంగ్రెస్ 20 సీట్లను డిమాండ్ చేసినా 17 స్థానాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.  

Read More

హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు

– సీఎం జగన్‍పై చర్యలు తీసుకోవాలి – రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు లేఖ – జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు లేఖ – రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మీడియాపై దాడులకు కారణమైన ముఖ్యమంత్రిపై తగు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన చంద్రబాబు లేఖలో పేర్కొన్న అంశాలు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీడియాపై దాడులు పెరిగిపోయాయి.. మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం […]

Read More

మీడియా సంస్థలపై దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమే

– సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజయవాడ, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో పాత్రికేయులపై , మీడియా సంస్థలపై జరుగుతున్న తీవ్రతరమైన వరుసదాడుల పట్ల సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ తీవ్ర ఆందోళనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పాత్రికేయులపై , సంస్థలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. ఆమేరకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ చైర్మన్ , హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి భవానీ ప్రసాద్, ఉపాధ్యక్షులు , […]

Read More

తెలంగాణలో మళ్లీ ‘హస్త’వాసి

– కాంగ్రెస్‌ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు – 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో, 4600 శాంపిల్స్‌తో సర్వే – లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా – తెలంగాణలో పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్త ట్రాకర్‌ పోల్‌ సర్వే తెలంగాణలో పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం నిర్వహించిన ట్రాకర్‌ పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగుతోంది కాంగ్రెస్‌ 8-10, బీఆర్‌ఎస్‌ 3-5, బిజెపి […]

Read More

కేంద్రమంత్రులతో లంకా దినకర్ భేటీ

ఢిల్లీ : ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ ఒంగోలు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధి కోసం, రెండు రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి ప్రణాళికను వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలలో పాల్గొన్న అనంతరం ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్.. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్, జాతీయ హెలికాఫ్టర్ […]

Read More

ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేయాలి

– యువనేత లోకేష్ ను కలిసిన దివ్యాంగులు – అధికారంలోకి వచ్చాక ఆదుకోవాలని విన్నపం మాడుగుల: మాడుగల శంఖారావంసభకు హాజరైన యువనేత లోకేష్ ను రావికమతం మండల దివ్యాంగుల సమాఖ్య సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తెలంగాణాలో మాదిరి ఎపిలో కూడా 6వేల పెన్షన్ ఇవ్వాలి. దివ్యాంగులకు సంక్షేమ శాఖ, సహకార సంస్థకు తగిన బడ్జెట్ కేటాయించాలి. దివ్యాంగులకు ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి […]

Read More

బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి

• ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. • విమానాశ్రయం నుండి కుప్పం బయలుదేరిన భువనేశ్వరి. • నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న భువనేశ్వరి. • 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న భువనేశ్వరి. • చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించునున్న భువనేశ్వరి. • ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేయనున్న భువనేశ్వరి  

Read More

ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్

– రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేదుకు వైసీపీ నాయకులకు దమ్ముందా? – మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు. ఎవరిది అభివృద్ది పాలనో.. ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసు. బూటకపు ప్రసంగాలు కాదు…దమ్ముంటే వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలి? ఎవరి పాలన స్వర్ణయుగమో…ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేదుకు […]

Read More