రాజధాని అవసరం.. రాజధాని ఫైల్స్

ఊకదంపుడు మూస చిత్రాలకు భిన్నంగా , అసలు జరిగిన – జరుగుతున్న వాస్తవ సంఘటనలను వాస్తవికంగా చూపిన రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చూపించాలి. ముఖ్యంగా హైద్రాబాద్ లో ఉన్న సీమాంధ్రులు ఈ చిత్రాన్ని చూడాలి. చిత్రంలో అసభ్యకర సన్నివేశాలు , అసందర్భ సన్ని వేశాలు ఎక్కడా లేవు. వీలైనంత వరకు రాజధాని సమస్యను ఎత్తి చూపారు. ఎక్కడా వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. ప్రతిపక్ష నాయకులను […]

Read More

జగన్ రాజ్యసభలో ‘రెడ్డి కార్పెట్ ‘ ఎందుకు వేసినట్లు?

-నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు ఏమయ్యారు? – బీసీ ఎస్సీలు రాజ్యసభ ఎంపీ పదవికి పనికిరారా? -ఎస్సీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులకు తలోక రాజ్యసభ స్థానాన్ని ఎందుకు ఇవ్వలేదు? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నా ఎస్సీలు, నా బీసీ లు, నా మైనారిటీలని తరచూ మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలలో , రెండు స్థానాలను జనాభాలో […]

Read More

జగన్.. నా ముందు ఒక బచ్చా

-మా సభలకు అడ్డంకులా…నాడు నేను అనుకుంటే నువ్వు రోడ్డుపై తిరిగేవాడివి కాదు -జగన్ ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధం..అభ్యర్థులు దొరక్క జగన్ సందిగ్ధం -మూడు ప్రాంతాల ప్రజలు…ఫ్యాన్ మూడు రెక్కలు విరగ్గొట్టాలి -పర్చూరు రా…కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్చూరు : వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ధనవంతుడైతే…ప్రజలు మరింత పేదవాళ్లయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజల […]

Read More

కృష్ణపట్నం పోర్టును ముంచేసిన కాకాణి

కంటైనర్ టెర్మినల్ నుంచి సర్వీసెస్ లేవు..లైనర్ కంపెనీకి స్పష్టం చేసిన అదానీ ప్రతినిధులు నిన్న వచ్చింది ఖాళీ కంటైనర్లే. అవి కూడా కేరళలోని అదానీకి చెందిన పోర్టులో రద్దీ కారణంగా ఇక్కడ దించారు ఇప్పటికే ఉపాధి కోల్పోయిన 10 వేల కుటుంబాలకు నిన్న వచ్చిన ఖాళీ కంటైనర్లతో ఉపయోగం శూన్యం ఎగుమతులు, దిగుమతులు కొనసాగిస్తామని లైనర్ కంపెనీలకు అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి మెయిల్స్ పెట్టిస్తారా – నెల్లూరులోని తెలుగుదేశం […]

Read More

పేద మహిళల ఆర్థికాభివృద్ధే లోకేష్ లక్ష్యం

– మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించిన నారా బ్రహ్మణి – మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్న నారా బ్రహ్మణి నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుంది. మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటికే 47 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగింది. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలతో పాటు దుగ్గిరాలలో ప్రతి రోజు 13 […]

Read More

‘రూల్‌ ఆఫ్‌ లా’ ఏదీ?

– ప్రజలను ఇబ్బందిపెట్టేలా నడిరోడ్డుపై వైసీపీ సభలు – ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు శాంతియుతంగా సభలు నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వని ప్రభుత్వం వైసీపీ నేతల సభలకు మాత్రం ఆగమేఘాల మీద ఒప్పుకోవడం అప్రజాస్వామికం. ప్రతిపక్షాల సభలకు అనుమతులు నిరాకరిస్తూ అక్రమ అరెస్టులు, గృహనిర్భంధాలు, నిరంకుశ చర్యలతో వేధింపులకు గురిచేస్తూ వైసీపీ నేతలకు మాత్రం నడిరోడ్డు మీద అనుమతులు ఇస్తున్నారు. […]

Read More

కండువా లేని వైసీపీ కార్యకర్తలు మన పోలీసులు

– పోలీసులా లేక వైసీపీ కిరాయి మనుషులా ? – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా ? ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా ? గొంతు పిసికి చంపాలని చూస్తారా ? గూండాలను పక్కన పెట్టి మరి దాడులు చేయిస్తారా ? మీరు పోలీసులా లేక వైసీపీ కిరాయి […]

Read More

పాపాల రాయుడి పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి

– కాకాణి జీవితం – ఫేక్ ప్రచారాలకే అంకితం – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేదయపాలెం : నెల్లూరు నగర పరిధిలోని వేదయపాలెంలో ఉన్న సోమిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టిడిపి లో చేరాయి. […]

Read More

మల్లన్నకు కానుకగా వేమిరెడ్డి దంపతుల స్వర్ణ రథం

శ్రీశైలం : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం దీనిని మల్లన్నకు కానుకగా సమర్పించనున్నారు. 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుదీరాయి. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు, ముందుభాగంలో రెండు పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు. 8 నందులు, వినాయకుడు, […]

Read More

లోకేష్ కు తారకరామ తీర్థ సాగర్ నిర్వాసితుల వినతిపత్రం

నెల్లిమర్ల: రామతీర్థసాగర్ నిర్వాసిత ప్రాంతంగా ఉన్న తమ గ్రామానికి పునరావాస ప్యాకేజి అందించి ఆదుకోవాలని నెల్లిమర్ల నియోజకవర్గం ఆత్మారాముని అగ్రహారం గ్రామస్తులు యువనేత లోకేష్ కు విన్నవించారు. రామతీర్థంలో శంఖారావం సభకు ముందు ఎ.అగ్రహారం ప్రజలు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కూడా ప్రకటించారు. గ్రామ ప్రజల అంగీకారంతో 648మందిని పిడిఎఫ్ సభ్యులకు 6,75,00 […]

Read More