లోకేష్ కు నరసన్నపేట లో వెల్లువెత్తిన సమస్యలు

నరసన్నపేట: నరసన్నపేట నియోజకవర్గంలో వివిధ వర్గాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. మీ సేవ నిర్వాహకులు తమ సమస్యలను విన్నవిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము రోడ్డున పడ్డామని, మీరు అధికారంలోకి వచ్చాక తిరిగి తమ సేవను సమర్ధంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ దివ్యాంగ విభాగం ప్రతినిధులు తమ సమస్యలను తెలియజేస్తూ.. దివ్యాంగులకు అంత్యోదయ రైస్ కార్డుల ద్వారా […]

Read More

6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్

– విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి బొత్స   *2280 ఎస్జిటిలు, స్కూలు అసిస్టెంట్స్ 2299 , 1264- టిజిటిలు, 215 – పిజిటిలు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులకి డిఎస్సీ *నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు *ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరణ *మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం *మార్చి […]

Read More

పూర్తిస్థాయిలో అండ‌గా ఉంటాం

*అస్వ‌స్థ‌త‌కు కార‌ణాలను అన్వేషిస్తున్నాం *సోమ‌, మంగ‌ళ‌వారాల్లో నివేదిక‌లు వ‌స్తాయి *ఇంటింటి స‌ర్వే తుదిద‌శ‌కు చేరుకుంటోంది *మంచినీటి స‌ర‌ఫ‌రాపై పూర్తి స్థాయి నిఘా *మెరుగైన వైద్యం అందేలా చ‌ర్య‌లు *ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ప్ర‌త్యేక వార్డు ఏర్పాటు *వైద్య‌శిబిరాలు నిర్వ‌హిస్తున్నాం *అంబులెన్సులు కూడా సిద్ధం చేశాం *రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని *మీడియాతో ప్ర‌త్యేక స‌మావేశం *ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేక స‌మీక్ష‌ *ప్ర‌భుత్వాస్ప‌త్రికి వెళ్లి రోగుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి గుంటూరులో ప‌లువురికి అనారోగ్య […]

Read More

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

– ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు   గుంటూరు నగరంలోని మూడు ప్రాంతాల నుంచి వాంతులు విరోచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అన్నారు. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య […]

Read More

జగన్ రెడ్డీ.. అదే జైల్లో నిన్ను చిప్పకూడు తినిపించే రోజు అతి దగ్గరలోనే ఉంది

– బీసీలు బానిసలుగా బతుకుదామా? – తిరగబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామా? – బీసీలు గొంతు ఎత్తుతుంటే తాడేపల్లిలో జగన్ కి దడ – భయం మా బీసీల బయోడేటా లోనే లేదు జగన్ – వందలాది బీసీలను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి – కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “జయహో బీసీ” కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పై […]

Read More

డ్వాక్రా మహిళలకు నగదు బదిలీ ఏదీ సారూ?

– సీఎం బటన్ నొక్కి 20 రోజులవుతున్నా.. డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ కాని నగదు – సీఎస్ జవహర్‌రెడ్డికి తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత బహిరంగ లేఖ 11.02.2024 బహిరంగ లేఖ శ్రీ కేఎస్ జవహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అమరావతి విషయం: బటన్ నొక్కి 20 రోజులవుతున్నా జమ కాని ఆసరా 4వ విడత సాయం, ఆసరా […]

Read More

ప్రతిఒక్కరికీ సంక్షేమం అందచేయడమే మోడీ పాలనా విధానం

దీన్ దయాళ్ జీ కి కోట్లమంది బిజెపి కార్యకర్తలు వారసులు పేదవారికి సంక్షేమాన్ని అందిస్తూనే, దేశ ఆర్దిక శక్తిని పెంచి చూపారు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కాంలు పోయి.. స్కీం లు దీన్ దయాళ్ జీ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దగ్గుబాటి పురంధరేశ్వరి అమరావతి : బీజేపీకి అంత్యోదయ అనే మూల సిద్దాంతం అందించిన మహానుభావులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అంత్యోదయ సిద్ధాంతం ప్రతి పాదించిన […]

Read More

ఎర్రబుక్ పై కొందరు భయపడుతున్నారు.. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు?

ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్..ఉత్తరాంధ్రకు ఏం చేశాడు? షర్మిలను చూస్తే బాధేస్తోంది 2019కి ముందు అన్న విడిచిన బాణం అన్నారు కానీ ఇప్పుడు తల్లిని, చెల్లిని జగన్ గెంటేశారు తనకు ప్రాణభయం ఉందని వివేకా కుమార్తె సునీతారెడ్డి భయపడుతోంది వీరికే ఇలా ఉంటే మహిళలకు రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ ఉంటుంది.? నాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని అంటున్నారు చట్టాన్ని ఉల్లంఘించిన వారినే వదలనని చెప్పా టీడీపీ – […]

Read More

మీ దమ్ము ఏంటో చూపించండి.. ఎవరేంటో చూసుకుందాం

డబ్బులు నేను తీసుకు వస్తే .. మీరు గాడిదలు కాస్తున్నారా ? రోజా అన్నలు,ఈవిడ భర్త అందరూ మంత్రులే నట ప్లాట్ లు వేస్తే ఈవిడకు కప్పం కట్టాలట కదా? పెండింగ్ ప్రాజెక్ట్ ల్లో జగన్ ఆన్న తట్టెడు మట్టి తీయలేదు జగన్ పథకాలు అభివృద్ధి లో కాదు..వైన్ షాప్ లో ఉన్నాయి జగన్ అన్న కోట నుంచి ఇన్నాళ్లు బయటకు రాలేదు మీరు దగా చేయడానికి సిద్ధం అయితే..మిమ్మల్ని […]

Read More

27 తర్వాత ఎప్పుడైనా మెరుపు సమ్మె

27 న జరిగే చలో విజయవాడ అప్పటికి స్పందించకపోతే మెరుపు సమ్మె పీఆర్సీ కమీషన్ ఎక్కడుందో తెలీదు పీఆర్సీ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు రెండు పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉంది జీపీఎఫ్ బిల్లులు చెల్లింపులు లేవు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ విజయవాడ : ఏపీ జేఏసీ ఆద్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలతో, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఉద్యమకార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం. ఈనెల 14 న నల్ల […]

Read More