– ఎంపీ విజయసాయిరెడ్డి ఫిబ్రవరి: స్టార్టప్స్ కు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన, అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఉండటంతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. వీటి ద్వారా […]
Read Moreదొంగకు ఓటేయడం ప్రజలు చేసిన తప్పే
టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకున్నాం లోకేష్ కూడా ఎర్రబుక్ లో రాశారు ఆరుమాసాల్లో చక్రవడ్డీతో సెటిల్ మెంట్ చేస్తాం అయిదేళ్లు రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడికి ఏవిధంగా ప్రజలు ఓట్లు వేస్తారు? జగన్మోహన్ రెడ్డీ… పులివెందులలో కూడా టిడిపి జెండా ఎగురవేస్తాం… కాసుకో. పేదవాడి ఆకలి కేకలనుంచి పుట్టిన పార్టీ టిడిపి జగన్ పేదవాడినంటూ కొత్తరాగం అందుకున్నాడు సాక్షి పేపర్, టీవి, బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి […]
Read Moreఎక్కడ పడ్డామో అక్కడే లేచినిలబడ్డ వ్యక్తి నారా లోకేష్
శ్రీకాకుళం తలరాత మార్చే శక్తి చంద్రబాబుకు ఉంది వలస జిల్లా అనే పేరు శ్రీకాకుళం జిల్లాకు పోవాలి వంద రెడ్ బుక్ లు ఉన్నా సరే.. వంద బుక్ లకు న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడుకు ఉంది – టెక్కలి శంఖారావం సభలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులో లోకేష్ 3,132 కి.మీ పాదయాత్ర చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి ఎవరైనా ఉన్నారంటే టెక్కలి ఎమ్మెల్యే […]
Read Moreసొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశాడు జగన్
ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది జగన్ జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు పంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నాలుగేళ్లు పడుకుని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారు టీడీపీ పాలనలో లక్షా 30వేల పోస్టులు భర్తీ చేశాం సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశాడు జగన్ జగన్ విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు వంశధార-నాగావళిని అనుసంధానం చేసిన ఘనత టీడీపీది పలాస నియోజకవర్గాన్ని రూ.1400 కోట్లతో అభివృద్ధి చేశాం. పలాసలో కొండలను మింగే […]
Read Moreతిత్లీ తుపాను సమయంలో బాధితులను ఆదుకున్న సమర్థవంత నేత లోకేష్
తట్ట మట్టి కూడా వేయని అప్పలరాజు అక్కడ సెల్ఫీలు తీసుకోవాలి అవినీతి చేసి పలాస పరువు తీశారు కిడ్నీ ఆసుపత్రి ఎవరికీ ఉపయోగపడటం లేదు తిత్లీ తుపాను సమయంలో బాధితులను ఆదుకున్న సమర్థవంత నేత లోకేష్ పవన్ కళ్యాణ్ మనతో కలిశాక జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జగనన్న బాణం తిరిగి ఆయనకే గుచ్చుకొని కొట్టుమిట్టాడుతున్నాడు పలాస శంఖారావం సభలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు చాలా రోజుల తర్వాత […]
Read Moreఇచ్చాపురంలో నారా లోకేష్ కు వినతుల వెల్లువ
ఇచ్చాపురం: అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ప్రస్తుత ఎంపీటీసీగా ఉన్న మాదిన రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. శంఖారావం సందర్భంగా రామారావు యువనేతను కలిసి వైసిపి నేతల వేధింపులను ఏకరువుపెట్టారు. నియోజకవర్గంలో వైసిపి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై ప్రశ్నిస్తున్నందుకు మాపై కక్షగట్టారు, వైసీపీ ప్రభుత్వం అట్రాసిటీ కేసు నమోదు చేసి […]
Read Moreతెలంగాణలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ -కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ
దేశంలో మరోసారి బీజేపీ సర్కారు రావాలి మోదీకి ఎదురునిలబడే శక్తి ఏ కూటమికి లేదు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ […]
Read Moreఉద్యమాన్ని ఉధృతం చేసి జగన్ ప్రభుత్వాన్ని లొంగదీస్తాం
– 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రాజీలేని పోరాటాలు చేస్తాం – ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి జగన్ ప్రభుత్వాన్ని లొంగదీస్తాం – విజయవంతమైన సర్పంచ్ ల చలో అసెంబ్లీ – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అసెంబ్లీ గేటు ముందు, మందడం గ్రామ సెంటర్లో, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో, ఉయ్యూరు లోని రాజేంద్రప్రసాద్ నివాసం […]
Read More‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’ ప్రారంభం రేపు
– కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రం – కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో హైదరాబాద్కు కేటాయింపు – కళలకు ప్రోత్సాహం, సాంస్కృతిక పునర్వైభవానికి పెద్దపీట – ముఖ్య అతిథిగా హాజరుకానున్న భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – ఘంటసాల ని స్మరించుకునేలా ‘భారత కళా మండపా’నికి శంకుస్థాపన – కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా కార్యక్రమం […]
Read Moreరాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరు
బీసీలకు మేలు చేశాం అని చెప్పే సత్తా మంత్రులకు ఉందా? మెడికల్ సీట్లు అమ్ముకున్న చరిత్ర ఈ వైకాపా ప్రభుత్వానిదే టీడీపీ జనసేన పొత్తు రాష్ట్ర ప్రజల కోసమే – ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు సంగండైరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అధ్యక్షతన పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జయహో […]
Read More