50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీ మోహన్ ఘనత సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మురళీమోహన్ సక్సెస్ ఎన్టీఆర్ ఆశయమైన పేదరికం లేని సమాజం కోసం పాటుపడతాం తెలుగుజాతి నెంబర్ – 1 కావాలన్నదే నా కల మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శిల్పకళా వేదిక సహా సైబరాబాద్ అభివృద్ధిని కార్యక్రమంలో మననం చేసుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్: 50 […]
Read Moreజగన్కు మోదీ ఝలక్?
– జగన్కు ఎన్డీఏ నో ఎంట్రీ? – ఎన్డీఏలో చేరతానని జగన్ మోదీని కోరారా? – స్పందించని మోదీ? – అమిత్షా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణమేమిటి? – సోషల్మీడియాలో కథనాలు చక్కర్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ ఎన్నికలకు సంబంధించి అన్ని సర్వేలూ టీడీపీ-జనసేన వైపు చూస్తున్న నేపథ్యంలో.. దానిని బ్రేక్ చేసేందుకు, వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ చేసిన చివరాఖరి ప్రయత్నాలు బెడిసికొట్టాయా? ఎన్డీఏలో చేరేందుకు జగన్ చేసిన […]
Read Moreమొదలయిన కాంగి.. ‘రేసు’
– ఏపీలో కాంగ్రెస్ టార్గెట్ 20? – ఐదు స్థానాలపై సీరియస్ దృష్టి – ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలే టార్గెట్ – అసెంబ్లీలో కాలుపెట్టాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం – రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వీహెచ్, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ ప్రచారం? – 5 నుంచి 10 శాతం ఓట్ల సాధనపై కన్ను – వైసీపీ ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం – ఇప్పటికే జనక్షేత్రంలోకి దూసుకుపోతున్న […]
Read Moreవైయస్ బొమ్మ పెట్టుకుంటున్నారు ..మీకు సిగ్గుందా?
– రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు ఫైర్ విజయవాడ:ప్రధాని మోదీ దర్శనం దొరికినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలపాలి.ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే. ఇసుక, మద్యం కుంభకోణం లో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారు కానీ ఎపిలోని నేతలకు మాత్రం మినహాయింపు కలిగించారు. బిజెపి దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని […]
Read Moreకౌలురైతులకు భరోసా ఏదీ ?
ఈ ఐదేళ్లలో 4300 మంది రైతుల ఆత్మహత్య లు వడ్డీల మీద వడ్డీలు పెరిగి సాగు భారం పశు నష్ట బీమా పరిహారం ఎగవేశారు ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందలేదు సమగ్రమైన కౌలు విధానం రూపొందించాలి వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న మార్పులతో కౌలువ్యవసాయమే కీలకంగా మారింది. రాష్ట్రంలో వ్యవసాయ మంటే కౌలు వ్యవసాయమే. ఈ ప్రభుత్వం ఆ దృష్టితో చూడకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఐదేళ్ల పాలనలో […]
Read Moreచంద్రబాబు వీరాభిమాని..
చంద్రబాబు అభిమానులను చూసి ఉంటారు.. అనుయాయులను చూసి ఉంటారు.. అనుచరులను చూసి ఉంటారు.. సహచరులను చూసి ఉంటారు.. ఆయన్ని ఇష్ట పడే వారిని చూసి ఉంటారు..ఆయన అంటే పిచ్చి వుండే వారిని చూసి ఉంటారు..కానీ వారు అంటే భక్తి భావం కలిగిన వారు కొందరే ఉంటారు.. అటువంటి అరుదైన భక్తులలో ఒకరు.. డాక్టర్ ఇనగంటి లావణ్య .. ఎక్కడో తెనాలి దగ్గర అమృతలూరు లో రైతు కుటుంబంలో పుట్టిన “నార్ల” […]
Read Moreకట్టు’కథలు’
భేటీ పాలన ఆరంభంలో మోదీని కలిసి అడిగిన అంశాలు పాలన చివర మోదీని కలిసి అడిగిన అంశాలు Both are same కట్టు’కథలు’ కట్టని మెడికల్ కాలేజీలు కట్టినట్లు ఫ్యాన్స్ గల్లీలో కట్టుకథలు చెబుతుంటే కట్టబోయే కాలేజీలకు సహకారం ఇవ్వమని ఢిల్లీలో అన్న వినతి. “డబ్బు మీరిస్తే డప్పు మేం కొట్టుకుంటాం” తాయిలం మాజీ ప్రధాని చరణ్ సింగ్కి భారతరత్న ఇచ్చిన ఫలితం – ఆరెల్డీ పొత్తుకు సై. యూపీలో […]
Read Moreకౌరవసభను గౌరవ సభగా మారుస్తాం
– టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాజంనేయస్వామి ఐదు కోట్లమంది ప్రజలకు దేవాలయం లాంటి చట్టసభలను సీఎం జగన్ రెడ్డి వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు అగౌరవపరిచారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన 15 వ శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా, సమర్దవంగా నిర్వహించలేకపోయారు. మొదటి అసెంబ్లీ సమావేశాల నుంచి నేడు ముగిసిన చివరి సమావేశాల వరకు శాసనసభలో అనేక చీకటి అంశాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగం ఆలస్యంగా ప్రారంభం అయింది, శాసనసభలో చేసిన […]
Read Moreకొంపలు కూల్చే జగన్ అన్న సర్కారు మళ్లీ అవసరమా?
మద్యం మాఫియాతో వేల కోట్లకు పడగలెత్తారు వాళ్చిచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ఓటేయండి జగన్ అన్నది దగా ప్రభుత్వం మాఫియాలు చేసే ప్రభుత్వం పోవాలి మెగా డీఎస్సీ నీ దగా డీఎస్సీ చేశాడు 25 వేలు అని చెప్పి ఎన్నికల ముందు 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్నికల్లో జగన్ ఆన్న తరుపున నేనే ప్రచారం చేశా అందరికీ ఇస్తాం అని చెప్పా. జగన్ ఆన్న ఈ హామీ […]
Read Moreఎవరీ హర్షమందర్? .. ఏమా సీబీఐ కథ?
ఆయనపై సీబీఐ కేసు ఎందుకు పెట్టింది ఎన్జీఓల పేరిట అడ్డగోలు విదేశీ నిధులు యపీఏ హయాంలో నిధుల ప్రవాహం తాజాగా ఆయనపై సీబీఐ కేసు జాతీయ మీడియాలో కనిపించని వార్త జాతీయ మీడియా కళ్లు మూసుకుందా? జాతి వ్యతిరేక చర్యలు ధృతరాష్ట్ర మీడియాకు పట్టవా? ఇది ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త! కానీ కనీస కవరేజ్ లేదు! ఫిబ్రవరి 2శుక్రవారం రోజున హర్ష మందర్ మీద […]
Read More