రాష్ట్ర సమగ్రాభివృద్దిని దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల ప్రణాళిక

– బీజేపీ మేని ఫెస్టో కమిటీ సభ్యులతో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: మద్యతరగతి ప్రజలకు ఫోకస్ చేయడమే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్దిని దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల ప్రణాళిక ఉండాలని బిజెపి ఎన్నికల ప్రణాళికా సభ్యులకు దిశానిర్దేశం చేశారు బిజెపి రాష్ట్ర అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మేని ఫెస్టో కమిటీ సభ్యులతో తొలి సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లొ […]

Read More

బీజేపీ బలోపేతంలో ఎస్సీ మోర్చా కీలక పాత్ర

– దళిత రచ్చ బండ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలి – ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ… దళితుల పై దాడులు జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వానికి చీమకుట్టినట్లుకూడా లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశం ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసెదేవానంద్ అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన […]

Read More

టీడీపీ కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

• తాడికొండ నియోజకవర్గం, తాడికొండ మండలం, బండారుపల్లి గ్రామంలో కార్యకర్త తూమాటి బాలయ్య కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 14-09-2023న మృతిచెందిన బాలయ్య.• బాలయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన బాలయ్య కుటుంబసభ్యులు. • బాలయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాలయ్య కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు […]

Read More

11 నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘శంఖారావం’

• జగన్ రెడ్డి కుట్రలు..కుతంత్రాలతో చంద్రబాబు జైలుకు వెళ్లడంతో యువగళం పాదయాత్ర అనుకున్నవిధంగా ముందుకుసాగలేదు. • యువగళం యాత్ర సాగని నియోజకవర్గాలు మొత్తం చుట్టివచ్చేలా నారా లోకేశ్ శంఖారావం పేరుతో భారీ బహిరంగసభల ద్వారా ప్రజలతో మమేకం కానున్నారు. • కుటుంబసాధికార సారథి నుంచి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వరకు ప్రతి టీడీపీ కార్యకర్తతో సభల్లో లోకేశ్ సమావేశమవుతారు. • 120 నియోజకవర్గాల్లో 40 రోజుల పాలు శంఖారావం కార్యక్రమం […]

Read More

ఈ దరిద్రం నేటితో వదలబోతోంది

– సినిమా కోసం శాసనసభను వాయిదా వేయించడం జగన్ రెడ్డికే చెల్లింది – నీతిమాలిన, ప్రజా వ్యతిరేక చర్యలకు.. ఘటనలకు సాక్షిగా నిలిచిన ఈ సభకు స్వస్తి చెబుతున్నం దుకు చాలా సంతోషిస్తున్నాం సినిమా కోసం సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ శాసనసభను బహిష్కరించి బయటకు వచ్చిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ప్రభుత్వం 5ఏళ్లలో తీసుకొచ్చిన ప్రజాస్వామ్యవ్యతిరేక చీకటి జీవోల ప్రతులను దహనం చేసి మీడియాతో మాట్లాడిన టీడీపీ […]

Read More

చంద్రబాబు బీజేపీ ఆహ్వనం మేరకే ఢిల్లీ వెళ్లారు

రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం ఈ రోజుతో వదిలిపోతోంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు శాసనసభకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు ఇతర ఎమ్మెల్యేలు ఉభయసభలకు వెళ్లేముందు సచివాలయ అగ్నిమాపక కేంద్రం వద్ద ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో భాగంగా ‘ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు, రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు’ ‘అసమర్థ జగన్ : అధోగతి పాలైన […]

Read More

జంపింగ్ జపాంగ్ బాలశౌరి.. అతనిది డేంజర్ స్కూల్

– పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలియదా? -నాదెండ్లను బజారుకీడ్చి రచ్చ రచ్చ చేశావు? – చిరంజీవితో పవన్ కల్యాణ్ కు ఫోన్ చేయించి పవన్ దగ్గరకు వెళ్ళిన మాట వాస్తవం అవునా? కాదా? – బాలశౌరి వస్తాడు క్షమించమని చెప్తే మనోహర్ క్షమించాడు – మాజీ మంత్రి పేర్ని నాని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే… కుటుంబబంధాలు, మానవసంబంధాలు […]

Read More

దేవినేని చంద్రశేఖరరావు మృతి

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర రావు గురువారం వేకువజామున హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఊపిరితిత్తులు ఇతర వ్యాధుల కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చంద్రశేఖర్ కి చికిత్స అందిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ మూడు రోజులుగా హైదరాబాదులోనే ఉండి తన సోదరుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. విషమించడంతో చంద్రశేఖర్ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం […]

Read More

జగన్ సర్కారు పై లోకేష్ ఎన్నికల “శంఖారావం”

11నుంచి ఉత్తరాంధ్రలో యువనేత పర్యటన రోజుకు 3 నియోజకవర్గాల్లో కేడర్ తో సమావేశాలు 11రోజు లు .. 31 అసెంబ్లీ నియోజకవర్గాలు. అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర స్పూర్తితో యువనేత లోకేష్ ఈనెల 11వతేదీనుంచి “శంఖారావం” పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి యువనేత పర్యటన సాగనుంది. శ్రీకాకుళం […]

Read More

కవిత.. నీకు, మీ ఫ్యామిలీకి ఇంకా పబ్లిసిటీ పిచ్చి ఎందుకు?

పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండి ఫ్లోర్ లీడర్ గా దళితుడు కడియం కు ఇవ్వండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బీసీ కి ఇవ్వండి మీరు తప్ప మాట్లాడే వాళ్ళు మీ పార్టీలో లేరా ? మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదు. కవితను పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? బీసీలను […]

Read More