అది బుగ్గన“ ఓటి కుండ బడ్జెట్ “

– ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ 2019 – 20 బడ్జెట్ సైజ్ 1.80 లక్షల కోట్ల నుండి 2024 – 25 కి 2.86 లక్షల కోట్లకు పెరిగితే, అన్ని రకాల అప్పులు కలిపి దాదాపు 7 లక్షల కోట్లు పెరిగి రాష్ట్రం అప్పులు అన్నీ కలిపి 12 లక్షల కోట్లు దాటడం దౌర్భాగ్యం. గడచిన అయిదు సంవత్సరాలలో సగటున రెవిన్యూ ఆదాయం పెరిగినా […]

Read More

రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి

మహిళా అని చూడకుండా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా జగన్ రాష్ట్రం గురించి ఆలోచించలేదు ఏపీ సి సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ సి సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కెవిపి రామచంద్రరావు […]

Read More

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• నరసరావుపేట నియోజకవర్గం, ములకలూరు గ్రామంలో కార్యకర్త షేక్ సైదా కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 14-09-2023న మృతిచెందిన సైదా. • సైదా చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి • సైదా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • సైదా కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.  

Read More

ఉచిత విద్యుత్ పథకం ఎలా అమలు చేస్తుంది?

ప్రజల పైన పన్నులు వేసి ఆ డబ్బు నే 6 గ్యారెంటీ ల పేరు తో ప్రజలకు పంచుతారా చెప్పాలి ఈ బడ్జెట్ లో ఎంత డబ్బు కేటాయిస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాలి ప్రాజెక్టుల ను పూర్తి చేయడం కోసం ఎంత బడ్జెట్ ను కేటాయిస్తారో ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ఒక ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ప్రకటించాలి ఉద్యమ కారులకు 250 గజాల స్థలం ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డి […]

Read More

ఏం జరగబోతుందో మీరే చూస్తారు

తినబోతూ రుచి అడగవద్దు మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి షర్మిలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాల పై మాకు అవగాహన ఉండదు. అలాంటి విషయాలపై స్పందించడం సరికాదు, కొన్ని పరిమితులు ఉంటాయి. రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారు. తినబోతూ రుచి అడగవద్దు. జరుగుతున్న […]

Read More

జగన్ రెడ్డి వచ్చాక ఒక్కో రైతుకుటుంబంపై రూ.2.45లక్షల కోట్ల అప్పులభారం

– అథోగతి పాలైన వ్యవసాయ రంగంపై చర్చించే ధైర్యం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదు • వాస్తవాలు బయటకొస్తే రైతులు తనను, తన ఫ్రభుత్వాన్ని ఛీ కొడతారన్న భయంతోనే జగన్ రెడ్డి టీడీపీ వాయిదా తీర్మానంపై చర్చ లేకుండా చేశాడు. • రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉంటే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలోఉంది. • ఇక రైతు కుటుంబాలపై ఉన్న అప్పుల్లో ఏపీ ఏకంగా దేశంలోనే […]

Read More

కార్యకర్తలను ఆదుకోవడం నా కర్తవ్యం

– చంద్రబాబు నిజాయితీపరుడని జగన్మోహన్ రెడ్డే రుజువుచేశాడు – 53 రోజులు చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించారు – స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా కోర్టుకు జగన్ సర్కార్ చూపలేకపోయింది – పార్టీకోసం, నాయకుడికోసం ప్రాణాలొదిలిన కార్యకర్తలను ఆదుకోవడం నా కర్తవ్యం చిలకలూరిపేట : తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం ఆధారాల్లేని ఓ కేసులో కుట్రపూరితంగా ఇరికించి 53రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించిందని చంద్రబాబు […]

Read More

అంగన్వాడీలకు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక వేతనం

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు అత్యధిక గౌరవ వేతనం అందించే అయిదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంగన్వాడీలకు సగటున 7 వేల రూపాయల చొప్పున అత్యధిక నెలసరి వేతనం చెల్లిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, […]

Read More

పంచాయితీల నిధులను స్వాహా చేసిన పబ్జి స్టార్ జగన్ రెడ్డి

వాలంటీర్లను చూసుకొని పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం హవ్వ…ఎంపీ, ఎమ్మెల్యేలకు 41A నోటీసు ఇవ్వకుండా భయపెట్టే పరిస్థితినా? గత నెల హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్ విధించే మెజిస్ట్రేట్లకు హైకోర్టు మెమో జారీ చేయాలి పాలకుల బూట్లు నాకే కొంతమంది పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థను బ్రష్టు పట్టించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన […]

Read More

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సుప్రీం ఊరట

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి టీఎస్‌ఎల్‌పీఆర్బీ, సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వస నీయ సమాచారం.దీంతో నిరుడు అక్టోబర్‌ 4న ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాలనే ఫైనల్‌ చేస్తూ.. నేడో, రేపో టీఎస్‌ఎల్‌పీఆర్బీ తుది ప్రకటన చేయనున్నది. జరిగిన తప్పొప్పులపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును […]

Read More