ఏపీలో 32754 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి

విశాఖ ఉక్కు అమ్మకానికి ఈవోఐ జారీ చేయలేదు తాడేపల్లిగూడెంలో 71.24 కోట్లతో అమృత్ పనులు – రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్‌ ప్లాంట్‌, దుర్గాపూర్‌ అల్లాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్‌ ప్లాంట్‌లలో […]

Read More

విజయ సాయి రెడ్డి.. బీజేపి మౌత్ పీస్

– బీజేపీకి వైసిపి బి.టీమ్  – రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఉపన్యాసంతో రుజువైంది – ఎపిసిసి  వర్కింగ్ ప్రెసిడెంట్  జంగా గౌతమ్ రాష్ట్రంలో వైసీపీ.. బీజేపీకి బి. టీమ్ గా పనిచేస్తుందని ఈ రోజు రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఉపన్యాసం ద్వారా ఋజువైంది. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే నినాదం ఇచ్చిన  బిజేపి విధానాన్నే,  వైసీపీ కూడా ఈ రోజు రాజ్యసభలో విజయ సాయి రెడ్డి ద్వారా స్పష్టం చేసింది. దేశంలోనూ, […]

Read More

ఉద్యోగుల్లో వ్యతిరేకతకు సలహాదారులు ,సంఘనేతలే కారణం

దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది సంఘ నేతలు ముఖ్యమంత్రికి కాదు,ఉద్యోగులకు బంటులా ఉండాలి చాప కింద నీరులా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఎస్పీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తుందని ఎస్పీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. అమరావతిలో విలేకరులతో సురేష్ బాబు […]

Read More

అర్జునుడు ఎప్పుడైనా సొంత చెల్లిని తిట్టించాడా?

* హిందూ పురాణ పాత్రలను రాజకీయాలకు వాడుకోవాల్సిన అవసరం లేదు * వైసీపీవి దిగజారుడు రాజకీయాలు * దేనికి సిద్ధమో… జగన్ సమాధానం చెప్పాలి * దేనికి సిద్ధం… మళ్లీ అబద్ధాలు, మోసాలు చేసేందుకా..? * సభలు పేరిట పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం * మీకు సమాధానం చెప్పేందుకు ఎన్నికల సంగ్రామంలోకి బలంగా వస్తున్నాం… సిద్ధం కండి * జనసేన పోటీ చేసే ప్రతి స్థానం […]

Read More

ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ

ఈ వారంలో టీడీపీ-జనసేన సీట్లపై స్పష్టత? ఉమ్మడి సభలపై రోడ్‌మ్యాప్ బాబు-పవన్ చర్చ టీడీపీ-జనసేన పోటీ చేసే స్థానాలపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మధ్య చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశాలతోపాటు.. ఉమ్మడి కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా.. రెండు పార్టీలు ఎన్ని చోట్ల […]

Read More

‘ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీల’పై టీడీఎల్పీ ఛార్జ్ షీట్

ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు సీఎం చెబుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకం:-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ విడుదల అమరావతి :- అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయం అని, అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని […]

Read More

కేసీఆర్.. ప్రజలు చెప్పుతో కొడతారు

అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చ పెడదాం రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దాం కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత రావు అందరూ రండి… నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. రా నిజానిజాలేంటో నిరూపిద్దాం ..రా.. పదవులకు ఆశపడి పెదవులు మూసుకుంది మీరు కాదా? సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్, హరీష్ డ్రామారావు వారు చేసిన […]

Read More

వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలి

– తెలుగువాళ్లు ఎక్కడ.. ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే – శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని […]

Read More

అద్వానీ….రంగు రుచి వాసనా లేని దివ్యామృతం

– బయటకు ఎలా కనిపిస్తారో..లోపల కూడా అంతే ‘భారతరత్న’ అందుకుంటున్న సందర్భంలో అద్వానీ గురించిన ఓ రెండు ముక్కలు (వినయ్ సీతాపతి రచన ఆధారంగా) ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన ఏడాది తరువాత వాజ్ పేయి క్రియాశీలక రాజకీయాల నుంచి మెల్లగా తప్పుకోసాగారు. 2004 ఎన్నికల తర్వాత అద్వానీ మరోసారి పార్టీ అధ్యక్షులు అయ్యారు. 2005లో ఆయన తన పుట్టిల్లు నగరం పాకిస్తాన్లోని కరాచీ కి వెళ్లారు.అక్కడ ఆయన మహమ్మద్ […]

Read More

ప్రత్యేక హోదా ముగిసిన‌ అధ్యాయం కాదు

– ప్ర‌త్యేక హోదా ఇచ్చే బాధ్య‌త కేంద్రానిదే – ఎంపీలు పార్ల‌మెంటులో బిగ్గ‌ర‌గా అరిచి చెప్పాల‌న్న జేడీ – ఆర్ధిక సంఘం పేరు చెప్పి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు – 15వ ఫైనాన్స్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఎన్.కె.సింగ్ ని ఉటంకించిన జేడీ – జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ ట్వీట్ విజ‌య‌వాడ‌: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన‌ అధ్యాయం కాద‌ని, ఇదే సిస‌లైన ఆరంభం అని జై భారత్ నేషనల్ […]

Read More