ఈయన అర్జున్ రెడ్డి అని అనుకుంటున్నారా?

ఎన్నికల వరకు కృష్ణులు.. ఎన్నికల తర్వాత నికృష్టులా? తనని ప్రోత్సహించే కృష్ణులు , కృష్ణారెడ్డిలని.. ఈయనేమో అర్జున్ రెడ్డి అని అనుకుంటున్నారా? ప్రతివారికి మనస్సాక్షి .. జగన్మోహన్ రెడ్డికి మాత్రం సాక్షి దినపత్రిక చెట్ల వల్ల ప్రాణభయం ఎందుకో అర్థం కాలేదు మద్యం అలవాటు ఉన్న ఒక్కొక్కరిపై 60 వేల రూపాయల అదనపు భారం జగన్ వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా   ఎన్నికల వరకు కృష్ణుల్లా కనిపించే […]

Read More

జాతిపిత మహాత్మా గాంధీకి టీడీపీ నేతల నివాళి

అమరావతి :స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు నివాళులర్పించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నేతలునివాళి అర్పించారు. తెల్లదొరలపై అవిశ్రాంతంగా పోరాడి శాంతిమార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు. గాంధీ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. కానీ ప్రస్తుతం జగన్ పాలనలో స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా […]

Read More

కేశినేని నాని ఒక వెధవ.. వల్లభనేని వంశీ మరో వెధవ

రాజకీయ వ్యభిచారి కేశినేని నాని నీ బతుక్కి చంద్రబాబుపై సవాల? నెహ్రూని తిట్టి అవినాష్తో తిరుగుతున్నావు మీకు సిగ్గుందా? టిడిపిలో ఉంటూ వైసీపీకి పోవట్టుగా పనిచేసిన నాని నాని వైసిపిని కూడా నట్టేట ముంచుతాడు కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్ కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి.టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదు.‌వైసీపీ […]

Read More

వైసిపి తొత్తులుగా మారే పోలీసులు శిక్షలకు సిద్ధంగా ఉండాలి

– ఖాకీబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తారా?! – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో టిడిపి సానుభూతిపరులైన మత్స్యకారులను వైసిపిలో చేరాలి లేదా రూ.2లక్షలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో బెస్తసోదరుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. […]

Read More

సవాల్ చేస్తున్నా …ఏపీ అభివృద్ధిలో బీజేపీ కీలక భాగస్వామి

కాదని వైసిపి నేతలు నిరూపిస్తారా? బిజెపి కార్యకర్తల పార్టీ సుపరి పాలన బిజెపికి సాధ్యం డబుల్ ఇంజన్ తోనే రాష్ట్రాభివృద్ధి జయప్రకాష్ పాదయాత్ర అభినందనీయం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గుంటూరు: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బిజెపి విజయసంకల్ప పాదయాత్ర (విజయ సంకల్ప సభ) ముగింపు సభ ఈరోజు గుంటూరులోని హిందూ కాలేజ్ గ్రౌండ్స్ నందు […]

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.

• పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామంలో మువ్వ సింగారావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 05-10-2023న గుండెపోటుతో మృతిచెందిన మువ్వ సింగారావు (52). • సింగారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • సింగారావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి

• పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండలం, యద్దనపూడి గ్రామంలో టెక్కం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన టెక్కం నాగేశ్వరరావు (57). • నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • టెక్కం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More

జగన్ ….నీకు దమ్ముంటే నాపైన పోటీ చెయ్

-ఎవరిని పోటీకి దింపిన నేను రెడీ – క్విట్ జగన్… క్విట్ వైకాపా అనే శాంతియుత ఉద్యమాన్ని చేపడదాం ఐపీఎస్ రఘురామిరెడ్డికి అన్ని పదవులు అవసరమా? సమర్ధులైన అధికారులకు మొండి చేయి న్యాయమా? -అదే గాంధీజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ జగన్, క్విట్ వైకాపా అనే శాంతియుత ఉద్యమాన్ని చేపడుదామని , గాంధీజీకి […]

Read More

ఆ పత్రికలో జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో నాకూ అంతే ఉంది

జగన్‌ పత్రికలో నా పైన వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారు ఏం చేసుకుంటారో చేసుకోండి జగన్‌ మారారు..చేసిన మేలు మరిచారు సోనియా గాంధీ దగ్గరికి అనిల్.. భారతి రెడ్డితో కలిసే వెళ్లేవారు వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే ఇప్పుడు నా పైనే వ్యక్తి గత దాడులు ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల కడప : జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక […]

Read More

పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారు

షర్మిల నాలుగో కృష్ణుడు సంక్రాంతి అల్లుళ్ళులాగా వస్తున్నారు టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరు మంత్రి రోజా – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాన్ లోకల్ నేతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని […]

Read More