స్నేహితుడు దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, మండలానికి, ప్రాంతానికి కాపు, పాలకుడు అనగా రక్షకుడు వున్నట్లే ; దేహానికి, ప్రాణానికి కూడా రక్షకుడు వుంటాడు. ఆ వ్యక్తి కి ప్రాంతీయ బేధం లేదు. భాషా బేధం లేదు. లింగ బేధం లేదు. వయో బేధం లేదు వయో పరిమితి లేదు. మత బేధం లేదు. వర్ణ బేధం లేదు. ధనిక, పేద బేధం లేదు. ఆ వ్యక్తే ఆత్మ బంధువు. ఆజన్మాంతం […]
Read Moreగుంటూరును గార్బేజిగా మార్చేసిన వైసిపి ప్రభుత్వం.
– ఆసమర్థ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం – వల్లూరు జయప్రకాష్ నారాయణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్పయాత్ర ఏడోవరోజు కార్యక్రమంలో భాగంగా రామనామ క్షేత్రం వద్దగల భరతమాత విగ్రహం దగ్గర ప్రారంభమై సంపత్ నగర్ మెయిన్ రోడ్డు నల్లచెరువు ఆర్ అగ్రహారం పట్నం బజార్ ఎత్తురోడ్డు అడపా బజార్ మీదుగా నగరంపాలెంలోని […]
Read Moreచచ్చేంత ప్రేమ నవల.. శ్రీమంతుడు సినిమా
– కొరటాల శివ కు సుప్రీంలో కూడా చుక్కెదురు – రచయిత శరత్ చంద్ర 2012 లో స్వాతి మాస పత్రిక లో ప్రచురిత న చచ్చేంత ప్రేమ నవల శ్రీమంతుడు సినిమా గా తీసారని ప్రముఖ రచయిత శరత్ చంద్ర కోర్ట్ కి ఎక్కారు.ఈ సినిమా కు తానే కథ రాసుకున్నట్టు కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై తన పేరు ప్రకటించు కొన్నారు. పైగా కథ కోసం […]
Read Moreప్రజలు మార్పు కోరుకుంటున్నారు
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుభాటి పురందేశ్వరి విజయవాడ… రాష్ట్ర ప్రజలు బిజెపి ని ఆశీర్వదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు . బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జిల్లా సంయోజకులు, ఇన్ ఛార్జిలు రాష్ట్ర స్ధాయి సమావేశానికి పురందేశ్వరి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేశారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు సంబందిం చి 175 అసెంభ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలకు సంబందించిన విషయాలపై అంతర్గతంగా చర్చించుకోవడం […]
Read Moreబీసీలకు ఒక్క సైసా సహాయం లేదు
– వైసీపీ పాలనలో బీసీలు బతకాలంటే భయమేస్తోంది – మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ పాలనలో బీసీలు బతకాలంటే భయమేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడిన మాటలు.. కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మత్సకారుడు: అనేక వేల మంది బీసీలపై అక్రమ […]
Read Moreజగన్ ప్రభుత్వం పుట్టుకే విధ్వంసం
– రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యే ఏలూరి పై కుట్ర •జగన్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది •బలమైన నేతగా ఉన్న ఏలూరిపై దుష్ప్రచారం •అభ్యర్థులు లేక గెలవలేమనే భావనలో వైసిపి •అధికార అడ్డం పెట్టుకొని సంస్థలపై దాడులు •పర్చూరులో సాంబశివరావు విజయం ఖాయం •ఆయన గెలుపును ఆపడం ఎవరికీ సాధ్యం కాదు •దొంగ ఓట్ల పేరుతో అక్రమాలకు తెరలేపిన వైసిపి •అర్హుల ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పి కొట్టిన ఏలూరి […]
Read Moreఆడబిడ్డల జోలికొస్తే తోలుతీస్తా
దళితులు సైకో జగన్ రెడ్డి ఎదుట నిలబడకూడదంట. వైసీపీ గేమ్ ఓవర్….టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ! జగన్ పాలనా బాధితులంతా నాకు స్టార్ క్యాంపెయినర్లు సామాజిక న్యాయం అంటాడు….జగన్ రెడ్డి తన సామంతులతో పాలన చేస్తాడు అమర్నాథ్ ను చంపిన వాళ్లు బయట తిరగడమే సామాజిక న్యాయమా? కోడికత్తి శ్రీను జైల్లో…బాబాయి హంతకులు బయట ఉండడమే సామాజిక న్యాయమా? ఓటు అనే వజ్రాయుధంతో కలియుగ భస్మాసురుడిని తరిమికొట్టండి రాజమండ్రి […]
Read Moreవెంకయ్యనాయుడికి దక్కిన ఈ అరుదైన గౌరవం ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవం
‘‘పద్మ విభూషణ్’’ వెంకయ్యనాయుడికి కంభంపాటి రామమోహన్ అభినందన దేశంలోనే అత్యున్నత రెండో పురస్కారం ‘‘పద్మవిభూషణ్’’ పొందిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టిడిపి వ్యవహారాల ఇన్ ఛార్జి , మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన నివాసానికెళ్లి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.. వెంకయ్యనాయుడికి దక్కిన ఈ అరుదైన గౌరవం ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంగా కంభంపాటి పేర్కొన్నారు. […]
Read Moreజగన్ రెడ్డికి ఎక్కువ సీట్లు కట్టబెట్టిన కర్నూలుకు వైసీపీ ఒరగబెట్టిందేమీ లేదు
ఎన్నికలు రాకముందే యుద్ధరంగం నుంచి పారిపోయారు వైసీపీని ఓడించడానికి ప్రజలు “సిద్ధంగా” ఉన్నారు రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఏమీ తెలియవు మద్యం పేరుతో ప్రజల రక్తాన్ని తాగే జలగ జగన్మోహన్ రెడ్డి పత్తికొండలో నిర్వహించిన “రా.. కదలిరా” బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి అన్నింటినీ నాశనం చేశారు జగన్ రెడ్డి పాలన ప్రతి ఒక్కరిని బాధించింది. ఒక్క ఛాన్స్ పేరుతో […]
Read Moreజగన్మోహన్ రెడ్డికి కౌంటన్ మొదలైంది
– జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు సిద్ధం – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటన్ మొదలైంది ఇంకా మిగిలేదే 74 రోజులు మాత్రమే వైయస్సార్సీపి దురాగాతాల కు ప్రజా కోర్టులో శిక్ష పడే సమయం ఆసన్నమైంది. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతుంటే ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పెడన మాజి MLA, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర […]
Read More